223 Views ముస్తాబాద్, ప్రతినిధి జూలై18, తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలని కెసిఆర్ ఇచ్చిన హామీలు విస్మరించడంతో గత13 రోజులుగా సఫాయి కార్మికులు దీక్ష చేస్తున్నారు. ఈసందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ శిబిరంలో సమ్మె చేస్తున్న కార్మికుల సందర్శించి వారికి మద్దతుగా సంఘీభావం తెలిపారు. రవిగౌడ్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులకు వాళ్ల డిమాండ్లను పరిష్కరించాలని ఈరాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారు గ్రామాలలో పరిశుభ్రత […]
ప్రాంతీయం
బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కు ఘనంగా సన్మానం…
127 Views ముస్తాబాద్, ప్రతినిధి జూలై 18, బిసిస్టడీ సర్కిల్ రాజన్న సిరిసిల్ల జిల్లా మొట్టమొదటి సంచాలకులు (డైరెక్టర్) తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన ఉద్యోగ నైపున్య శిక్షణ శిబిరంలో జెల్లవెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసి వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కలిసిన వారిలో సామాజిక కార్యకర్త బీసీ నేతలు జనగామ శ్రీనివాస్, పర్ష తిరుపతి ముదిరాజ్, అబ్దుల్ మునాఫ్ తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
అదృశ్యమైన మహిళ రాందాస్ చెరువులో శవమై తేలింది.*
237 Views రాయపోల్: మహిళ అదృశ్యమై మృతి చెందిన సంఘటన రాయపోల్ మండల పరిధిలోని సయ్యద్ నగర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సయ్యద్ నగర్ కు చెందిన పటాన్ మదీనా(35) రామరం గ్రామంలోని రాందాస్ చెరువులో పడి మహిళా మృతి చెందినట్లు తెలిపారు. వీరి వృత్తి రాళ్లు కొట్టుకుంటూ జీవనం కొనసాగించేవారు. రోజు లాగానే శుక్రవారం కుటుంబ సభ్యులం అందరం రాత్రి నిద్రపోయామని తెల్లవారుజామున లేచి చూసేసరికి పటాన్ మదీనా కనిపించకపోవడంతో బంధువుల […]
త్వరలో గృహలక్ష్మి దరఖాస్తులు
117 Views ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోంది. ఇప్పటికే పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. సొంత జాగాలు ఉండి ఇల్లు నిర్మించుకోవాలంటే వారికి ‘గృహలక్ష్మి’ పథకం కింద రూ.3 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నాం. ఆన్లైన్ ద్వారా స్వీకరణ.. కలెక్టర్ ఆధ్వర్యంలో పరిశీలన ఎమ్మెల్యే, జిల్లా మంత్రికి దరఖాస్తులు ఇచ్చే అవకాశం జాగ ఉండి ఇల్లు కట్టుకొనే వారికి రూ.3 లక్షల సాయం తెలంగాణలో ప్రతి […]
కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
120 Viewsఅబద్దాలతో రాజకీయం చేయడం తగదు,._* *_రైతులు అసత్య ప్రచారాలు నమ్మొద్దు._* *_మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్_* తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ సందర్శించిన మండల కాంగ్రెస్ నాయకులు సబ్ స్టేషన్ లోని లాగ్ బుక్కులు పరిశీలించి 24 గంటల విద్యుత్ ఎప్పటి నుండి వస్తుందో తెలుసుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు అమెరికాలో కరెంటు పై మాట్లాడినప్పటినుండే ఈ తెలంగాణ ప్రభుత్వం బయపడి ప్రజలు అసహ్యించుకుంటారని 24 గంటల కరెంటు గత నాలుగు […]
స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఎస్సై కి సన్మానం భగవద్గీత బహుకరణ
583 Viewsఎల్లారెడ్డిపేట జులై 17 :ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ , గొల్లపల్లి రాచర్ల స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో ఎస్సై రామ్ ప్రేమ్ దీప్ చారి కి శాలువా కప్పి సన్మానించారు అనంతరం భగవద్గీత బహుకరించారు,ఈ కార్యక్రమంలో మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ప్రధాన కార్యదర్శి వంగాల వసంత్ కుమార్ చారి , రాచర్ల స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి వంగాల సురేందర్ చారి , ఉపాధ్యక్షుడు వంగాల నరేందర్ చారి , కోశాధికారి శ్రీరామోజు శ్రీనివాస్ […]
నాణ్యత ప్రమాణాలు శూన్యం ఆచితూచి వ్యవహరిస్తున్న అధికారులు…
183 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూలై 16, మండలంలోని పోత్గల్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ పేదప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా నాణ్యమైన వైద్యం అందించడానికి 30.పడకల ఆసుపత్రి మంజూరు చేసింది. అందులో భాగంగానే ఆసుపత్రి నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఆదివారం రోజు కాంగ్రెస్ నాయకులు ఆసుపత్రి నిర్మాణ పనులను నాణ్యతను పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నూతన ఆసుపత్రి భవనాన్ని స్వాగతిస్తున్నామని పేదప్రజలకు మెరుగైన వైద్యం కోసం నిర్మిస్తున్న భవనం ఎలాంటి నాణ్యత ప్రమాణాలు […]
పంచాయతీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు…
175 Views ముస్తాబాద్, జూలై16, మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ సమీపంలో కార్మికుల నిరసన దీక్ష చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గజ్జల రాజు మద్దతు తెలిపారు. గజ్జెలరాజు మాట్లాడుతూ ఒకవైపు గ్రామపంచాయతీ కార్మికులు సామరస్యంగా దీక్ష చేస్తావుంటే ఈదీక్షను కుట్రపూరితంగా అధికారులు భగ్నం చేయాలని చూడగా వారితో రోడ్డుపై ట్రాక్టర్ కు ఎదురుగా కూర్చుని నిరసన తెలియజేస్తున్నాంమన్నారు.11రోజుల నుండి గ్రామపంచాయతీ కార్మికులు దీక్షలు చేస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి […]
నేటినుండి నీటిసరఫరాకు విధుల్లోఅంతరాయం…
116 Views ముస్తాబాద్, ప్రతినిధి జూలై16 సపాయి కార్మికులపై బీఆర్ఎస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి అన్నల గణేష్ అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్తాబాద్లో నిరవధిక సమ్మె చేస్తున్న పంచాయతీ కార్మికుల శిబిరాన్ని 11.వ రోజకు చేరుకున్న ఆదివారం సందర్శించి అలాగే ఐదేళ్లకు పైచిలుకు వేతనాలు పెంచాలని పలుమార్లు సమ్మెచేస్తే సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు తుంగలో తొక్కేశాడన్నారు. తల్లికి భోజనం పెట్టుమని అడుగుతే పినతల్లికి బంగారు గాజులు […]
వృద్ధులకు తమవంతు చేయూతనందించిన ఉపసర్పంచ్…
188 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూలై15, మోహినికుంట గ్రామంలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాల్ రావు రైతుబంధు అధ్యక్షుల నివాసం ఆధ్వర్యంలో ఉన్న వృద్ధులకు ప్రతీ రోజు సాయంత్రం 5.గంటల నుండి 6.గంటల వరకు రోజుచాయ్ లు బిస్కెట్స్ అందించడంలో భాగంగా మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మొర్రాయిపల్లె చెందిన మెంగని శ్రీనివాస్ మానవతా దృక్ తత్వంతో ఈరోజు మోహినికుంట గ్రామంలో వృద్ధులకు చాయ్ లు బిస్కెట్లు మిర్చిలు వృద్ధులకు అందించారు. ఈకార్యక్రమన్ని స్థాపించిన రైతబంధు అధ్యక్షులు […]









