ముస్తాబాద్, జూలై16, మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ సమీపంలో కార్మికుల నిరసన దీక్ష చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గజ్జల రాజు మద్దతు తెలిపారు. గజ్జెలరాజు మాట్లాడుతూ ఒకవైపు గ్రామపంచాయతీ కార్మికులు సామరస్యంగా దీక్ష చేస్తావుంటే ఈదీక్షను కుట్రపూరితంగా అధికారులు భగ్నం చేయాలని చూడగా వారితో రోడ్డుపై ట్రాక్టర్ కు ఎదురుగా కూర్చుని నిరసన తెలియజేస్తున్నాంమన్నారు.11రోజుల నుండి గ్రామపంచాయతీ కార్మికులు దీక్షలు చేస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి కేటీఆర్ స్పందించకపోవడం ఇచ్చినమాట నిలబెట్టుకోకపోవడం కార్మికుల కోరికలను డిమాండ్లను నెరవేర్చకపోవడం చోచనీయమన్నారు. ఒకవైపు వర్షాలు ప్రారంభమై సీజనల్ వ్యాధుల వాపించడం ద్వారా ప్రజలు అనారోగ్యం పాలై ఆసుపత్రుల పాలవుతుంటే ముస్తాబాద్ మండల ప్రజాప్రతినిధులు ఏంచేస్తున్నారని నేను అడుగుతున్నా ప్రజల ఆరోగ్యాన్ని వ్యాధుల నివారణను మరిచి రోడ్లపై ధర్నాలు రాస్తారోకోలు కార్మికులు చేస్తూంటే ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. ఓట్లువేసిన ప్రజలను మర్చిపోయి అధికారంలో ఉండి నాయకులు ధర్నాలు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. గడిచిన10. పది రోజుల నుండి దీక్షచేస్తే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని అన్నారు. ఈకార్యక్రమంలో ముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు గజ్జలరాజు, ఆరుట్ల మహేష్ రెడ్డి, తాళ్ల విజయ్, గ్రామపంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
116 Viewsవచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంటగ్యాను సిలిండర్ ధరలను 500 రూపాయలు దాటనివ్వమని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెఱుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండలంలోని ముత్యంపేట్, గోవిందాపూర్ గ్రామాల్లో శనివారం హత్ సే హాథ్ జోడో దుబ్బాక నియోజకవర్గ ఆత్మ గౌరవ యాత్ర చేపట్టారు. ఆయన మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రతినిత్యం ధరలు పెంచి ఆయన దోస్త్ అయినా ఆదానిని ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా చేశాడని శ్రీనివాస్ […]
30 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం : జైపూర్ మండలం లోని NH/63 హైవే నుండి నర్వ మొదలుకొని మిట్టపల్లి వరకు 2కోట్ల CRR నిధులతో బిటి రోడ్ కు శంకుస్థాపన చేసిన చెన్నూర్ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి. చెన్నూర్ నియోజకవర్గ అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. జైపూర్ మండలంలోని ఎస్టీపీపీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తో కలిసి సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.చెన్నూర్ […]
556 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 21, శుక్రవారం రోజున ఉదయం సుమారు 7 గంటల 30 నిమిషాల మద్దికుంట గ్రామానికి చెందిన పలాటిలక్ష్మీ భర్త నర్సింలు వయసు 56 సంవత్సరాలు అనునామే తన వారి పొలమును చూసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి వ్యవసాయబావిలో పడి చనిపోయినాది అని మృతురాలి కొడుకు పలాటి సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని ఏఎస్ఐ వెంకటరమణ పత్రికా ప్రకటనలు తెలిపినారు. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు […]