ప్రాంతీయం

గాజులపల్లి గ్రామంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు పర్యటన

99 Viewsదౌల్తాబాద్ మండలం గాజులపల్లి గ్రామంలో సోమవారం ఉదయం 8.00 గంటలకు దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు పర్యటించనున్నారు. తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన నూతన బస్టాండ్ ను ప్రారంభించనున్నారు. అనంతరం 65 మంది యువకులకు లర్నింగ్ లైసెన్స్ లను అందజేయనున్నారు. గాజులపల్లి గ్రామంలో పలువురు కుటుంబాలను పరామర్శించనున్నారు. కావున గాజులపల్లి గ్రామ ప్రజలు, దౌల్తాబాద్ మండల బిజెపి నాయకులు, కార్యకర్తలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు తప్పకుండా హాజరుకాగలరు Telugu News […]

ప్రాంతీయం

దుబ్బాక నియోజకవర్గంలో మామిడి మోహన్ రెడ్డి సుడిగాలి పర్యటన

118 Viewsదుబ్బాక నియోజకవర్గంలో ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకుంటాం అని మామిడి మోహన్ రెడ్డి అన్నారు. దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలా పరిధిలోని పులిమామిడి, కిష్టాపూర్, చిటోజిపల్లి, గ్రామాలలో కొద్దిరోజుల క్రితం మరణించిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కుటుంబాలు మాందాపూర్ స్వామి, మాందాపూర్ రామస్వామి, కురుమ గంగయ్య, బీరయ్య భార్య శమవ్వ, అక్కల సత్తయ్య, వెంకట్ శివ కుమార్, వెంకట్, కుటుంబాలను దుబ్బాక బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి […]

ప్రాంతీయం

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

301 Viewsదౌల్తాబాద్: ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సర్పంచ్ యాదగిరి, బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు సంబారపు నాగరాజు లు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ముబారస్ పూర్ లో బీఆర్ఎస్వి, యూత్ కమిటీలను ఎన్నుకున్నారు. గ్రామ యూత్ అధ్యక్షుడిగా దారస్వామి, ఉపాధ్యక్షుడిగా ఎండి. ఆఫ్సర్, బీఆర్ఎస్వీ గ్రామ అధ్యక్షుడిగా నరేష్, ఉపాధ్యక్షుడిగా రాజు, సోషల్ మీడియా కన్వీనర్లుగా కోటిరాజు, పరుశరాములను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు […]

ప్రాంతీయం

సిద్దిపేట జిల్లా ముదిరాజ్ నూతన కమిటీ

110 Viewsసిద్దిపేట జిల్లా ముదిరాజ్ సంఘo నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు సంఘం నాయకులు కమిటీ మర్యాదపూర్వకంగా ఎంపీని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారికి శాలువతో సత్కరించిన మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

దుబ్బాక నియోజకవర్గంలో మట్టి రోడ్లకు మహర్దశ

122 Views– ఏళ్లనాటి కళ సాకారం – నియోజకవర్గంలో 25 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణంకు రూ.20.54 కోట్లు విడుదల – హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు దౌల్తాబాద్; మట్టిరోడ్ల దశాబ్దాల కళ నేడు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కృషి తో నేడు నెరవేరింది.. ఎన్నో ఏళ్లుగా బీటీ రోడ్డు నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీశ్ రావు.దుబ్బాక నియోజకవర్గంలోని 10 మట్టి రోడ్ల కు గాను 25 కిలోమీటర్ల నిర్మాణం […]

ప్రాంతీయం

అప్పుల బాధతో యువకుడు మృతి

130 Viewsదౌల్తాబాద్: అప్పుల బాధ తో యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఇందుప్రియాల్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం… గ్రామానికి చెందిన తోట కుమార్ (36) జీవన ఉపాధి కోసం సంవత్సరం క్రితం గ్రామంలో దాబా పెట్టాడు. దాబా నడవక పోవడంతో నష్టం వచ్చింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై ఈనెల 9వ తేదీన దాబాలో పురుగుల మందు తాగి పడుకున్నాడు. గురువారం దాబాకు వచ్చినవారు గమనించి […]

ప్రాంతీయం

తాహసిల్దారును సన్మానం చేసిన నాయకులు…

348 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు11, మండల తాహసిల్దార్ ను మర్యాదపూర్వకంగా కలిసి సాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘాల మండలం అధ్యక్షులు మాజీ సర్పంచ్ కాంపెళ్లి శ్రీనివాస్, జిల్లా దళిత ఫెడరేషన్ అధ్యక్షులు పెద్దిగారి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ తిరుపతి, మండల్ అంబేద్కర్ సంఘాల ఉపాధ్యక్షుడు జంగ బూమరాజు, భాస్కర్, మహేష్ లు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ఎంపీపీ జనగామ శరత్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బిఆర్ఎస్ అభిమానులు…

239 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు11,ఎంపీపి జనగామ శరత్ రావు జన్మదిన వేడుకలు స్థానిక తెలంగాణతల్లి విగ్రహంవద్ద ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా మండల బిఆర్ఎస్ పార్టీనాయకులు, కార్యకర్తలు కేక్ కట్‌ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అందులో భాగంగానే ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లు పంపిణీచేసి అనంతరం మందిరంలో పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో జడ్పిటిసి గుండంనరసయ్య, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, కొండ శ్రీనివాస్ గౌడ్, కోఆప్షన్ సాదులుపాపా, అన్వర్, మెంగని మనోహర్, శీలంస్వామి, చిగురు నరేష్, కంచంనర్సింలు, […]

ప్రాంతీయం

కార్యకర్త కుటుంబాన్ని పరమార్షించినా జిల్లాఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి…

273 Views       ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు11, కోండాపూర్ గ్రామంలో బంటు (టప్ప)మైసయ్య ఇటీవల అనారోగ్యంతో పరమపదించగా ఆఇంటి పెద్దతిక్కు కోల్పోయినా ఆకుటుంబానికి ధైర్యంచెప్పి అదైర్యం పడవద్దని భరోసాను ఇచ్చి తనవంతు సహాయంగా చేసిన సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆయన వెంబడ కాంగ్రెస్ పార్టీ మండల్ అద్యక్షుడు ఏల్లబాల్ రేడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అద్యక్షుడు గంత రాజు, యారటి కర్నాకర్, […]