194 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు16,గాంధీ చిత్రాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3,631 మంది విద్యార్థిని విద్యార్థులు వీక్షించారు. విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాన్ని, పెంపొందించేందుకు, గాంధీ గొప్పతనాన్ని నేటితరానికి తెలియ జేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు వారి తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈచిత్రాన్ని ఈనెల14 నుంచి ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. తొలి రోజు 1,767 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వీక్షించారు. ఈనెల 15నా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని […]
ప్రాంతీయం
మత్స్యకారుల ఉపాధి మెరుగుపడేందుకు, సబ్సిడీద్వారా వాహనాలు, వలలు లబ్ధి పొందేందుకు సూచనలు…
132 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు16, వెంకట్రావు పల్లె గ్రామంలోని శ్రీపెద్దమ్మ దేవాలయంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పిట్లరాంగోపాల్ ఆధ్వర్యంలో జిల్లా మత్స్యశాఖ ఛైర్మెన్ చొప్పరి రాంచెంద్రం కార్యవర్గానికి సన్మానించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై రాజన్న సిరిసిల్ల జిల్లా ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ చొప్పరి రామచంద్రం మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీలో నాణ్యమైన సీడ్ అందేవిధంగా కృషి చేస్తానని, శాస్ర్తీయ పద్ధతుల్లో చేపలు ఎలా పెంచాలి అనే విషయాల […]
ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం ఎంతకైనా తెగిస్తాం. ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఎస్ఎఫ్ఐ నాయకులు…
98 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు16, మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ నాయకుల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలవేసి నివాళులు అర్పించి మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని గతంలో తమ పోరాటాల ఫలితంగానే ఎల్లారెడ్డిపేటలో డిగ్రీ కళాశాల మంజూరు అయిందని ముస్తాబాద్ లో డిగ్రీ కళాశాల మంజూరు అయ్యేంతవరకు ఎస్ఎఫ్ఐ పోరాటం చేస్తుందని హెచ్చరించారు… ఎస్ఎఫ్ఐ జిల్లా […]
బిజెపి కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన కనమేని చక్రధర్ రెడ్డి…
409 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు16, లక్ష్మణ్ కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సాయం.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన బిజెపి సీనియర్ కార్యకర్త లక్ష్మణ్ అకస్మాత్తుగా పరమపదించడంతో లక్ష్మణ్ భార్య, కుమారుడు వీధినపడ్డారు. ఆఇంటి పెద్దదిక్కు కోల్పోవడంతో ఆటుంబంలో విషాదశాలు అమ్ముకున్నాయి. ఈవిషయాన్ని తెలుసుకున్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనమేని చక్రధర్ రెడ్డి, వారి కుటుంబాన్ని నేడు పరామర్శించి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందించి భవిష్యత్తులో వీరి […]
ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా త్రివర్ణ పతాకం ఆవిష్కరణ…
209 Viewsముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు15, అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో 77వ స్వతంత్ర దినోత్సవ పురస్కరించుకొని జాతీయ త్రివర్ణ పతాకాన్ని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధరంసోత్ ప్రకాష్ నాయక్ ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో ముస్తాబాద్ మండల కన్వీనర్ కిషోర్, మండల ప్రధాన కార్యదర్శి సడిమెల మధు, కుమార్, రాజేష్, కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు…
138 Viewsముస్తాబాద్, ప్రతినిధి. ఆగస్టు15, మండలంలోని మహనీయులకు, ప్రభుత్వ కార్యాలయాలయాల్లొ పలు సంఘాల నేతలు గ్రామాలలోని విద్యాలయాల్లో మూడు రంగుల జెండాలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎంపీపీ జనగామ శరత్ రావు మాట్లాడుతూ జాతీయ పండుగ అస్తిత్వం, ఐకమత్యం, ధర్మం దాగిఉన్నాయి. ఇంకా చెప్పాలంటే భారత జాతి ఆశల్నీ ఆశయాల్నీ ప్రతిబింబించే ప్రకాశవంతమైన వర్ణాలివి జాతీయపతాకంలోని పైపట్టీలో ఉన్న కాషాయం దేశంపట్ల ప్రజల త్యాగాన్ని ఆత్మస్థైర్యాన్నీ ప్రతిబింబిస్తే.. మధ్యలోని తెలుపు స్వచ్ఛతని, శాంతిని, నిజాయతీని చాటుతుంది. కిందనే ఉన్న […]
త్రివర్ణ పథకాన్ని బిజెపి పట్టణఅధ్యక్షుడు చేతుల మీదుగా ఆవిష్కరణ…
277 Viewsముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు15, పంద్రాగష్టు జండా పండగ వేధికగా బయటపడిన బీజేపీ గ్రూపు తగాదాలు… మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహంవద్ద భారతీయ జనతాపార్టీ నాయకులు జాతీయ జండాని ఎగరేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే మంగళవారం నాటి జండా పండగతో బీజేపి నాయకుల్లో ఉన్న గ్రూపు తగాదాలు బయటపడ్డాయి. పట్టణ అధ్యక్షుడి ఆధ్వర్యంలో జాతీయ త్రివర్ణ పథకాన్ని ఎగరవేశారు. దీంతో తమకు దక్కాల్సిన రాజకీయ స్థానం దక్కలేదనే భావనతో మండల అధ్యక్షుడున్నట్లుగా కండ్లకి కట్టినట్టు కనిపిస్తుందని బీజేపీలో […]
చదువుతోనే సమాజంలో గుర్తింపు
115 Views– చాముండేశ్వరి గురు దత్త పీఠాధిపతి కొడకండ్ల శ్రీరామ చరణ్ శర్మ దౌల్తాబాద్: చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని చాముండేశ్వరి గురు దత్త పీఠాధిపతి కొడకండ్ల శ్రీరామ చరణ్ శర్మ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దొమ్మాట, గాజులపల్లి పాఠశాలలో సాయి దీప రాక్ డ్రిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు, విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులకు పేరు తీసుకురావాలన్నారు. […]
జాతీయ జెండా కొన్నిఇండ్లకు ఇచ్చారు కానీ కర్ర మరిచారు…
107 Views ముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు14, ముస్తాబాద్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి గుమ్మానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన జాతీయ పథకాన్ని ఎగరవేయాలని ఎంతో ఆసక్తితో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం తీసుకున్న నిర్ణయం వీటిలో కాషాయం త్యాగానికి, తెలుపు స్వచ్ఛతకు, పచ్చదనం సాఫల్యతకు చిహ్నాలు కాగా అశోక చక్రం ధర్మానికి ప్రతీక.1947 ఆగస్టు15న బ్రిటిష్ వారి నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందటానికి కొద్ది రోజుల ముందు,1947 జులై 22న జరిగిన రాజ్యాంగ అసెంబ్లీ సమావేశంలో భారత జాతీయ పతాకాన్ని […]
కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి
116 Viewsదుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు దౌల్తాబాద్: కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే మాధవ నేని రఘునందన్ రావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని గాజులపల్లి గ్రామంలో బిజెపి జెండాను ఆవిష్కరించి, ఎమ్మెల్యే నిధులతో నిర్మించిన ప్రయాణ ప్రాంగణాన్ని ప్రారంభించారు. అనంతరం యువతకు డ్రైవింగ్ లైసెన్స్ లర్నింగ్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి దేశం […]










