107 Views గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు మత్తడి దూకడంతో వరద నీరు ప్రమాదకరంగా ప్రవహించడంతో గంభీరావుపేట లింగన్నపేట గ్రామాల మధ్యన బ్రిడ్జి పైనుండి వరద నీరు ఉర్దృతంగా ప్రవహిస్తుంది గంభీరావుపేట ఎస్సై మహేష్ ఆధ్వర్యంలో రహదారి బా ర్కెట్లతో ఏర్పాటు చేసి రహదారి బంద్ చేశారు మండల ప్రజల దృష్టిలో ఉంచుకొని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మానేరు డ్యామ్ ను చూడడానికి పర్యటకలు ఎవరికి అనుమతించడం లేదని దూర ప్రాంతాల నుండి చుట్టుపక్కల పరిసరాల […]
ప్రాంతీయం
ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యం పై లేదు
99 Views వైద్య అధికారుల నిర్లక్ష్యం డెంగ్యూ మలేరియా టైపాయిడ్ తో ఇంటికి ఒకరు గ్రామాలలో పారిశుధ్య పనులు సూన్యం గ్రామాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి తెలంగాణ మాల మహా నాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లి కొండ యాదగిరి మంగపేట,సెప్టెంబర్ 06 రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన అతి భారీ వర్షాలకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా పట్టాణలలో గ్రామాలలో ఏజెన్సీ పల్లెలో ఇంటికి ఒకరు ఇద్దరు చొప్పున విష జ్వరాలు డెంగీ […]
గ్రామాలలో విజృంభిస్తున్న విష జ్వరాలు
373 Viewsకనిపించని పారిశుద్ధ్య పనులు మంగపేట,సెప్టెంబర్ 06 మంగపేట మండలంలో 25 గ్రామ పంచాయతీలలో పారిశుధ్య పనులను సక్రమంగా చేయక పోవడం వల్ల ఇంటికి ఒకరు ఇద్దరు చొప్పున విష జ్వరాలు డెంగీ మలేరియా జ్వరాలు వచ్చి ప్రైవేట్ హాస్పిటల్ కు పరుగులు తీస్తున్నారని ఆదివాసి సేన మంగపేట మండల అధ్యక్షుడు పోలేబోయిన ఆదినారాయణ అంటున్నారు.గ్రామాలలో పారిశుధ్య పనులు కొరవడ డంతో అంటూ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి గ్రామలలొ దోమ ముందు పిచికారి […]
సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం పురస్కరించుకొని విశ్రాంతి ఉద్యోగులు ఎన్నిక జరుపుకున్నారు…
209 Views. ముస్తాబాద్, ప్రతినిది సెప్టెంబర్5, ముస్తాబాద్ మండల కేంద్రంలోడాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినమును పురస్కరించుకొని ముదిరాజ్ సంఘం తరఫున విశ్రాంత ఉద్యోగులందరిని సన్మానించారు. కే.నారాయణరెడ్డి, విశ్వనాథం, పులి నరసయ్య, కాసుగంటి శంకర్ రావు ఈ సందర్భంగా మండల విశ్రాంత ఉద్యోగులందరు అధ్యక్షులను ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా వి.రామచంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఏ.రామచంద్రం కార్యదర్శి పి.తుకారాం గాంధీ ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణను స్మరించుకుంటూ ఈకార్యక్రమాన్ని నిర్వహించారు. Telugu News 24/7tslocalvibe.com
గంభీరావుపేట లో అభివృద్ధి లో మరో ముందడుగు రోడ్డు విస్తరణ పనులకు టెండర్ ప్రక్రియ పూర్తి
157 Viewsగంభీరావుపేట మండల కేంద్రం లో ని ఫోర్ లైన్ రోడ్డుకు లైన్ క్లియర్మంగళవారం టెండర్ ప్రక్రియ పూర్తిగంభీరావుపేట అభివృద్ధిలో మరో ముందడుగురోడ్డు విస్తరణ పనులకు టెండర్ ప్రక్రియ పూర్తివరంగల్ జిల్లాకు చెందిన30 కోట్ల రూపాయలకు టెండర్ దక్కించుకున్నారుమంగళవారం జరిగిన గ్లోబల్ టెండరింగ్ విధానంలో.. త్వరలో వేగవంతంగా గంభీరావుపేట మండల కేంద్రంలోని 3 ( మూడు) కిలోమీటర్ల నాలుగు రహదారుల విస్తరణ నిర్మాణ పనులు.. నిధులు మంజూరు చేసిన తెలంగాణ అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు […]
పాకలో కట్టేసిన కాడెద్దు మృతి
100 Viewsదౌల్తాబాద్ : పాకలో కట్టేసిన కాడెద్దు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ముత్యంపేట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ముత్యంపేటకు చెందిన జెర్ర రాజయ్య ప్రతిరోజు మాదిరిగానే సోమవారం రాత్రి తన పొలం వద్ద ఉన్న పశువుల పాకలో కాడెద్దులను కట్టేసి మేతను వేసి ఇంటికి వెళ్ళాడు. మంగళవారం ఉదయం పశువుల పేడ తీసేందుకు పశువుల పాక వద్దకు వెళ్లే సరికి ఓ ఎద్దు మృతి చెంది ఉంది. […]
సర్వేపల్లి ని ఆదర్శంగా తీసుకోవాలి
152 Viewsదౌల్తాబాద్: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సర్పంచ్ అప్పవారు శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని గాజుల పల్లి ప్రాథమిక పాఠశాల లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి నుంచి ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ అందించిన సేవలను నేటితరం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ దశరథం తదితరులు పాల్గొన్నారు…. Telugu News 24/7tslocalvibe.com
ఆశ వర్కర్లకు వేతనం రూ.18 వేలు ఇవ్వాలి
101 Viewsదౌల్తాబాద్: ఆశా వర్కర్లకు వేతనం రూ, 18 వేలు ఇవ్వాలని ఆశ వర్కర్ బాలమణి అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో మెడికల్ ఆఫీసర్ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఆశా వర్కర్లు ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారని కాని ఆశ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనం రూ,18 వేలు […]
గంభీరావుపేట మండలం లో ముస్తాపానగర్ గ్రామం లో ప్రాథమిక ఉపాధ్యాయులు శ్రీనివాస్ ఉత్తమ అవార్డు తీసుకోవడం జరిగింది
128 Viewsగంభీరావుపేట మండల కేంద్రం లో ని ముస్తఫా నగర్ గ్రామం లోని ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్ మంగళవారంఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు తీసుకోవడం జరిగింది వారికి హార్దిక శుభాకాంక్షలు. ఉద్యోగ ప్రస్థానంలో మరెన్నో అవార్డులు తీసుకోవాలని గంభీరావుపేట కీర్తి ప్రతిష్టలు మరింత పెంచాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారు Telugu News 24/7tslocalvibe.com
బెహరాన్ రోడ్డు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జెడ్ పి టి సి
91 Viewsఎల్లారెడ్డిపేట సెప్టెంబర్ 05 : ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్ల పేట గ్రామానికి చెందిన మోకనపల్లి సుమన్ (26 ) అనే యువకుడు రోడ్డు ప్రమాదం లో సెప్టెంబర్ 01 వ తేదీ నా మరణించాడు, బ్రతుకు తెరువు కోసం 8 నెలల క్రితం బెహరాన్ కు వెళ్ళి శెవపేటీకతో సోమవారం ఒకరి సహాయం తో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట గ్రామంలోని తన ఇళ్ళు చేరడంతో ఒక్కగానొక్క కొడుకు ను కోల్పోయిన తల్లి […]










