95 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ తోపాటు ఆయా గ్రామాల్లో శ్రావణమాసం ఆఖరి సోమవారం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో శ్రీశ్రీశ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు గండ దీపాలతో మొక్కులు తీర్చుకున్నారు. Telugu News 24/7tslocalvibe.com
ప్రాంతీయం
డిగ్రీకళాశాల ఏర్పాటు చేయడంలో జాప్యం ఎందుకని కేటీఆర్ ను
101 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్ 11, మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుపై ఎన్ ఎస్ యుఐ జిల్లా నాయకులు మిడిదొడ్డి భాను మాట్లాడుతూ హామీ ఇచ్చిన మంత్రి సంవత్సరకాలం గడిచిపోతున్న డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయకపోవడంపై ముస్తాబాద్ మండల విద్యార్థులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిమాండ్ చేశారు. హామీలు ఇచ్చి మరిచే ఘనత ఈరాష్ట్ర ప్రభుత్వానికే చెల్లుతుందని, ఇచ్చిన మాట ప్రకారం ఈవిద్యా సంవత్సరంలోనే డిగ్రీ కళాశాల తరగతులు నిర్వహించాలని, […]
మృతుని కుటుంబానికి ఎస్పీరాహుల్ హెగ్డే ఆర్థిక సహాయం…
93 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్11, ఇటీవల ప్రమాదవశాత్తు బావిలోపడి మృతిచెందిన కౌలురైతు అనమేని నర్సింలు కుటుంబానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో ఎస్పీగా విధులు నిర్వహించిన రాహుల్ హేగ్దేకు ముస్తాబాద్ మండలానికి చెందిన (ముదిరాజ్) గజ్జలరాజు ఫోన్ చేసి నిరుపేద కుటుంబానికి చెందిన కౌలురైతు మృతి చెందిన గురించి వివరించగా ఎస్పీ రాహుల్ హెగ్దే హృదయం ఛలించి మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపి మానవతా దృక్పథంతో 10.పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించించారు. గజ్జల […]
పురుగుల మందు సేవించి యువకుడు మృతి*
90 Views పురుగుల మందు సేవించి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని రాంసాగర్ గ్రామానికి చెందిన మైసని కుమార్ (29) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. గత కొద్దిరోజులను క్రితం నుండి కుమార్ మద్యానికి బానిస అయ్యాడు. తరచూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య, కుటుంబ సభ్యులతో గొడవలు పడుతుండేవాడు. ఏప్పటిలాగే ఈ నెల […]
ప్రశాంతవాతావరణం లో ఉత్సవాలు జరుపుకోవాలని ఎస్సై మహేష్ తెలిపారు
86 Viewsగంభీరావుపేట మండలం :సెప్టెంబర్ 11 రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలకేంద్రం లో ని సోమవారం పోలీస్ స్టేషన్ ఆవరణం లో ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో గణేష్ మండపల నిర్వహకులు తోటి సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా సిఐ మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామం లో గణపతి ఉత్సవాలు ప్రశాంతవాతావరణం లో జరుపుకోవాలని అల్లర్లకు పాల్పడరాదని సూచించారు ఈ కార్యక్రమం లో ఎల్లారెడ్డిపేట మండలం సిఐ శశిధర్ రెడ్డి, గంభీరావుపేట ఎస్సై […]
మార్కండేయ విగ్రహం ప్రతిష్టలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఎఫ్డిసిచైర్మన్ :వంటేరు ప్రతాపరెడ్డి
110 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 11 (TS24/7 తెలుగు న్యూస్): జగదేవపూర్ మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో శ్రీ శివభక్త మార్కండేయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవం లో జగదేవపూర్ మండల పిఎసిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎంపిటిసిల పోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్ ,స్థానిక సర్పంచ్ లక్ష్మి రమేష్ తో కలిసి ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు పూజారులు ప్రతాపరెడ్డికి ఘన స్వాగతం పలికి […]
ఉత్తమ ఉపాధ్యాయుడు నరేందర్ సేవలు అభినందనీయం : ఎంఈఓ ఉదయ్ భాస్కర్ రెడ్డి
91 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 11 (TS24/7 తెలుగు న్యూస్): జగదేవపూర్ ఆదర్శ పాఠశాలలో టీజీటీ తెలుగు ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న వి నరేందర్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా నిలిచి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని అంగడి కిష్టాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలకు నరేందర్ ఆధ్వర్యంలో సోమవారం సుమారు 20 వేల రూపాయల విలువైన నాలుగు బ్రాండెడ్ ఫ్యాన్లు, 176 మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, […]
రుణమాఫీ జమ అయిన రైతులకు కొత్త పంట రుణాలు:మండల వ్యవసాయ అధికారి శ్రీ యు వసంతరావు
81 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 11 (TS24/7 తెలుగు న్యూస్): మండలంలో 2018 డిసెంబర్ 11 తేదీ నాటికి బ్యాంకులో పంట రుణం తీసుకొని చెల్లించని రైతులకు రుణమాఫీ డబ్బులు జమవుతున్నాయని ఇప్పటివరకు మండలంలో 2826 మంది రైతులకు రూ. 13 కోట్లు రుణమాఫీ డబ్బులు జమ అయ్యాయని మండల వ్యవసాయ అధికారి యు వసంతరావు తెలియజేశారు. ఇంకా రోజువారి డబ్బులు జమవుతున్నాయని తెలిపారు. ఈ రుణమాఫీ అయిన రైతులు తమకు సంబంధించిన […]
రైతులకు అందుబాటులో సరిపడ యూరియా ఎరువులు:మండల వ్యయవసాయ అధికారి యు వసంతరావు
83 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 11 (TS24/7 తెలుగు న్యూస్):జగదేవ్ పూర్ మండల పరిధిలో రైతులకు సరిపడ యూరియా ఎరువులు అందుబాటులో వుంచడం జరిగినదని మండల వ్యవసాయ ఆదికారి యు.వసంతరావు రైతులకు తెలియజేశారు. ఈ రోజు ఆయన జగదేవ పూర్ మండలంలోని అన్ని ఎరువుల దుకాణాలను సందర్శించి ఈ పాస్ మిషన్ మరియు భౌతిక నిల్వలను పరిశీలించారు. మండలంలో ఇప్పటికీ 85 (1890 బస్తాల) మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కావున […]
టీచర్ల నిరవధిక సమ్మె
113 Views సమ్మె విచ్ఛిన్నంకై ప్రభుత్వ బెదిరింపు చర్యలు మానుకోవాలి సిఐటియూ డిమాండ్ ములుగు జిల్లా,ఏటూరునాగారం,సెప్టెంబర్ 11 అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలని,ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, గ్రాట్యూటి అమలు చేయాలని,రిటైర్మెంట్ బెన్ఫిట్స్ టీచర్లకు 10 లక్షలు,అయాలకు 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏటూరునాగారం ఐ సి డి ఎస్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మె ను సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎండి దావుద్ ప్రారంభించారు. […]










