136 Views ములుగు జిల్లా, ఏటూరునాగారం,సెప్టెంబర్ 12 తునికి ఆకు బోనస్ డబ్బులు ఇప్పించాలని ములుగు జిల్లా బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ బాబును కలసిన తునిక ఆకులు కూలీలు. కల్లెదార్ చింతల రవి తునికాకు కూలీలతో లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ తునికాకు బోనస్ డబ్బుల విషయం అధికారులతో మాట్లాడి తునికాకు కూలీలకు బోనస్ ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చేస్తానని అన్నారు. Telugu News 24/7tslocalvibe.com
ప్రాంతీయం
చిన్నబోయిన యాదయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం
128 Views చిన్నబోయిన యాదయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్* సెప్టెంబర్.12 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన చిన్నబోయిన యాదయ్య గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించగా విషయం తెలుసుకున్న మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారి కుటుంబ అవసరాల ఖర్చుల […]
లింగన్నపేట్ గ్రామం లో గ్రామ శాఖ అధ్యక్షుడిగా నూతనంగా నియామకం!
150 Viewsగంభీరావుపేట సెప్టెంబర్ 11 తెలుగు న్యూస్ 24/7 రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో లింగన్నపేట గ్రామం లో సోమవారం మండల బీసీ సెల్ అధ్యక్షుడుగుర్రం రాజా గౌడ్,లింగన్నపేట గ్రామంలో నూతనంగా బీసీ సెల్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పండుగ నరేష్ ను నియమించడం జరిగింది మండల బీసీ సెల్ అధ్యక్షుడు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కాబట్టి బీసీలు అందరూ గడపగడపకు కాంగ్రెస్ పార్టీ గురించి వివరించి చెబుతూ […]
పోలీస్ స్టేషన్లను సందర్శించిన- అడిషనల్ డీసీపీ యస్.మల్లారెడ్డి
112 Views24/7 న్యూస్ దుబ్బాక / రాయపోల్ సెప్టెంబర్ 11 శాంతి భద్రతల దృష్ట సోమవారం గజ్వేల్, బేగంపేట్, కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ల పరిసర ప్రాంతాలను, చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు యొక్క పనితీరును పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో పరిధిలో ఉన్న గ్రామాల గురించి సంబంధిత ఎస్ఐలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనితీరు ఎలా ఉందని ఆరా తీసి, ఏవైనా […]
సీఎంఆర్ఎఫ్ రాష్ట్ర ప్రజలకు వరంగా మారింది
140 Viewsసిద్దిపేట్ జిల్లా మర్కుక్ మండల్ సెప్టెంబర్ 11 సీఎంఆర్ఎఫ్ రాష్ట్ర ప్రజలకు వరంగా మారిందని కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర విద్యార్థి విభాగం మెంబర్ తాండ మదన్ గౌడ్… సీఎం కేసీఆర్ పాలనలో సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంగా మారిందని సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు మరియు మర్కుక్ మండల ఎంపీపీ పాండు గౌడ్ లకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థి విభాగం మెంబర్ తాండ మదన్ గౌడ్.అని తెలిపారు Manne Ganesh Dubbaka constancy 9701820298
మధ్యాహ్న భోజన కార్మికులసమ్మె ఎంఈఓకు వినతిపత్రం అందజేసిన…
101 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్11, మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు మాసమస్యలను పరిష్కరించాలని ఈనెల13వ తేదీనుండి సమ్మె చేపడుతున్నామని మండల విద్యాధికారికి వినతి పత్రం అందించారు. ఈసందర్భంగా మధ్యాహ్న భోజనం కార్మిక జిల్లా అధ్యక్షురాలు గొట్టే సంతోష మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న బిల్లులను అసెంబ్లీ సాక్షిగా సీఎం నెలకు 2000 వేతనం పెంచారు. కానీ పెంచిన జీతం ఇప్పటివరకు అమలు కాలేదు. జీతంకూడా ఏడునెలల నుండి పెండింగ్లో ఉన్నదని […]
ఆశా వర్కర్లుకు బీజేపీ అండగా ఉంటుంది.. బీజేపి జిల్లా కార్యాలయ సహాయ కార్యదర్శి…
97 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్11, ఆశ కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రభుత్వం ఇప్పటి వరకు ఆశా కార్యకర్తల సమస్యలను పట్టించుకోక పోవడం ఏంటని తీవ్రంగా మండిపడిన బాధ నరేష్ ఏపనికైన నిర్ణీత జీతాలు ఉంటాయని, కానీ ఆశా కార్యకర్తలకు సమయ నిబద్ధత ఏమాత్రం లేకుండా వారిపై అధిక భారం మోపుతూ, చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గ్రామంలో ప్రతిఇంట్లో వ్యాధులపై అవగాహన కల్పిస్తున్న .. చివరికి అంశాలకు […]
మూత్రశాలలున్నా.. ఉపయోగంసున్నా… పైనసొంపు లోపలకంపు.. కుర్చీలకే పరిమితమైన అధికారులు…
124 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్11, మండల కేంద్రంలో పేరుకే మేజర్ గ్రామపంచాయతీ ప్రజల కొరకు మూత్రశాలలు ఉన్నప్పటికీ నామమాత్రంగా నిర్మించి గాలికి వదిలేసారని పలువురు. పురుషులు, మహిళలు బహిరంగ ప్రదేశాలలో మూత్ర విసర్జన చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మూత్రశాలలకు పురుషుల, మహిళల గదులకు డోర్ లు సరిగా లేకపోవడం. అపరిశుభ్ర వాతావరణంవల్ల మూత్రశాల సమీపంనుండి ప్రజలు అటుగా వెళ్తూ ఉండగా దుర్వాసన కొంత సమయం ఊపిరి బిగ్గపట్టుకుని వెళ్తున్నామని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం […]
గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో ఠాణా దివస్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
124 Viewsగంభీరావుపేట మండలం సెప్టెంబర్ 11 తెలుగు న్యూస్ 24/7 రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలకేంద్రం లోని గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్లో 12-09-2023 మంగళవారం నిర్వహించే “ఠాణా దివస్” కార్యక్రమాన్ని గంభీరావుపేట్ మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీస్ శాఖ కీలకంగా వ్యవహరిస్తుందని,ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా క్షేత్ర స్థాయిలో నెలకొన్న […]
ఓటరు గా నమోదు చేసుకోవాలి
81 Viewsదౌల్తాబాద్: 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని తహసిల్దార్ సుజాత అన్నారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాల, మహాత్మ జ్యోతిబాపూలే బాలుర, బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఓటు హక్కు వినియోగం, ఓటరు జాబితాలో పేరు నమోదు పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్విఎస్పి, ఓటరు హెల్ప్ లైన్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు […]










