ప్రాంతీయం

శ్రావణమాసం మంగళ గౌరీ పూజల్లో పాల్గొన్న ఎఫ్డిసి ఛైర్మెన్ ప్రతాప్ రెడ్డి

107 Views   సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మంగళవారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఆర్యవైశ్య మహిళలు శ్రావణమాస మంగళ గౌరీ వ్రతాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి కృపతో అందరూ బాగుండాలని సేవా భావం భక్తి భావం ఆర్యవైశ్యులు ఎక్కువగా ఉంటుందని సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు […]

Breaking News ప్రాంతీయం

మట్టి వినాయకుల ను పూజిద్దాం… పర్యావరణం ను పరిరక్షిద్దాం.

115 Views24/7 తెలుగు న్యూస్ సెప్టెంబర్ 12 మదనాపురం మదనాపురం మండల కేంద్రంలో మట్టి వినాయక ప్రతిమల పంపీణీ చేసిన దెవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వినాయకచవితి పర్వదినం ను పురస్కరించుకుని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి  తయారు చేయించిన మట్టి వినాయకుల ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.అనంతరం ఆయన మాట్లాడుతూ మట్టి వినాయకులను పూజించండి పర్యావరణాన్ని రక్షించాలి అని కోరారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రాంతీయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

90 Views24/7 తెలుగు న్యూస్          సెప్టెంబర్ 12 జగదేవపూర్ జగదేవపూర్: మండల కేంద్రానికి చెందిన బి అర్ ఎస్ పార్టీ కార్యకర్త రాగుల సాయి కుమార్ ఈ రోజు అనారోగ్యం తో మృతి చెందారు విషయం తెలుసుకున్న డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం ఆ కుటుంబానికి 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లింగారెడ్డి,ఆయన వెంట ఆత్మ […]

Breaking News ప్రాంతీయం

ఘోర రోడ్డు ప్రమాదం

119 Views24/7 తెలుగు న్యూస్ సెప్టెంబర్ 12 గజ్వేల్ శనిగారం స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గజ్వేల్ కు చెందిన 11 మంది విద్యార్థులు కరీంనగర్లో ఎగ్జామ్ కు హాజరై తిరిగి గజ్వేల్ ప్రయాణమై వస్తుండగా శనిగారం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ దగ్గర ఎదురుగా ఆగి ఉన్న లారీనీ వీరి వాహనం ఢీకొనగా ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు వదిలినారు మిగతా ఆరుగురిని సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు వారిలో ఐదుగురి పరిస్థితి […]

ప్రాంతీయం

సనాతన కాదు సమానత్వం కావాలి

114 Views– డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ దౌల్తాబాద్: సనాతన ధర్మం ముసుగులో దేశంలో తరతరాలుగా అమలుచేస్తున్నా కుల వ్యవస్థను నిర్మూలించి డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ అశించిన సమానత్వాన్ని సాధించెందుకు ఉద్యమించాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్ పిలుపునిచ్చారు. సామాజిక పరివర్తన పాదయాత్ర మూడవరొజు గొడుగుపల్లి,దీపాయం పల్లి,దౌల్తాబాద్, కొనాయపల్లి,గొవిందాపూర్ ల మీదుగా చేగుంట మండలం బొనాలకు వెళ్ళింది.దీపాయంపల్లి,కొనాయిపల్లి ప్రాథమిక పాఠశాల లో రాజ్యాంగ పిఠిక పై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ […]

ప్రాంతీయం

రాగుల సాయికుమార్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంఎల్ సి యాదవరెడ్డి

97 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 12 (24/7 తెలుగు న్యూస్):ఈరోజు జగదేవపూర్ లో రాగుల సాయికుమార్ మరణించిన విషయం తెలుసుకొని తన కుటుంబాన్ని పరామర్శించిన ఎంఎల్ సి యాదవరెడ్డి,ఆత్మ కమిటీ చైర్మెన్ గుండా రంగారెడ్డి,పీర్లపల్లి సర్పoచ్ యాదవ రెడ్డి, మాజీ సర్పంచ్ కొంపల్లి కర్ణాకర్, కొండపోచమ్మ  డైరెక్టర్  కుమ్మరి కనకయ్య మరియు గ్రామ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

మృతుడి కుటుంబానికి 10 వేలు ఆర్ధిక సహాయం

93 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 12 (TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన రాగుల సాయి కుమార్ అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న సిద్దిపేట జిల్లా శ్రీ కొరివి కృష్ణ స్వామి అధ్యక్షులు ధర్మారం సర్పంచ్ పిట్టల రాజు మరియు ముదిరాజ్ సంఘం మహాసభ సిద్దిపేట జిల్లా యూత్ విభాగం అధ్యక్షులు అంతాయగూడెం సర్పంచ్ తీగుళ్ల సత్యం లు కలిసి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం […]

ప్రాంతీయం

రెడ్డి సంఘం కమ్యూటి హాల్ నిర్మాణం కోసం 50 లక్షల రూ.లు మంజూరు చేసిన మంత్రి హరీష్ రావు

105 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 12 (24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండల కేంద్రంకు చెందిన రెడ్డి సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావును రెడ్డి సంఘం నాయకులు  మర్యాదపూర్వకంగా కలిసి రెడ్డి సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరగా వెంటనే స్పందించి 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల మహిళా […]

ప్రాంతీయం

బిఆర్ఎస్, బిజెపి నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

108 Viewsరాయపోల్ మండలం సయ్యద్ నగర్ లో బీజెపి, బిఆర్ఎస్ పార్టీల నుండి యువకులు, మహిళలు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తప్పెట సుధాకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య […]

ప్రాంతీయం

హిందువుల పండగలు పై ఎందుకు ఈ వివక్ష

119 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సెప్టెంబర్ 12 హిందువుల పండుగ రాగానే ఆంక్షలు చర్యలు తెలంగాణ రాష్ట్రంలో హిందువుల తమ పండగలు చేసుకోవాలన్న సర్కారు ఆంక్షలు విధిస్తుండడం చాలా అన్యాయం అని బిజెపి యువమోర్చ ఎల్లారెడ్డిపేట్ మండల అధ్యక్షుడు జితేందర్ రెడ్డి అన్నారు వారు మాట్లాడుతూ మెజారిటీ ఎక్కువ ఉన్నా భారతదేశంలో హిందువులు పండుగ స్వేచ్ఛగా జరుపుకునే హక్కులు లేవా తెలంగాణ రాష్ట్రం ఏమైనా పరాయి దేశంలో ఉందా టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి […]