ప్రాంతీయం

ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన వరదయ్య

140 Views   సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 16 (TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండల కేంద్రంలో శనివారం రాగుల కిష్టయ్య తండ్రి వరదయ్య చెరువులోకి స్నానం చేయడానికి వెళ్ళి ప్రమాదవశాత్తు కాలు జారీ చెరువులో పడి మృతి చెందడం జరిగింది. మృతునికి భార్య లలిత, కుమారుడు, కుమార్తె ఉన్నట్లు తెలిపారు. వరదయ్య మృతితో కుటుంబములో విషాధ ఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకుని ఎస్ఐ చంద్రమోహన్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. Telugu News […]

ప్రాంతీయం

దమ్మన్నపేట ఆదర్శ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు మట్టి విగ్రహాల పంపిణీ

182 Viewsగంభీరావుపేట సెప్టెంబర్ 16తెలుగు న్యూస్ 24/7 రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా విద్యాధికారి ఆధ్వర్యంలో గంభీరావుపేట మండలం దమ్మన్నపేట ఆదర్శ పాఠశాల మరియు జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు గణేష్ ప్రతిమలను ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ బొంది రమేష్ మరియు ఉపాధ్యాయ ఉపాధ్యాయుని బృందం ఇవ్వడం జరిగింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పారిస్ వల్ల చెరువులు చెరువులు కుంటలు మరియు పర్యావరణం కలుషితం కాకుండా ఉండాలని ఉద్దేశంతో […]

ప్రాంతీయం

*జాబ్ మేళా తో మా భవిష్యత్ మారింది*

179 Viewsహాలియా లక్ష్మీనరసింహ గార్డెన్లో  ప్లేస్మెంట్ ఫర్ లోకల్ యూత్ పేరుతో ఎన్ ఎల్  నోముల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఏర్పాటు చేసిన మెగా జాబ్ లో విద్యార్థిని, విద్యార్థులకు, స్థానిక యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్. జాబ్ మేళాలో ఉద్యోగాలు సాధించిన యువత మాట్లాడుతూ జాబ్ మేళాలో ఉద్యోగం వచ్చినందుకు ఆనందంగా ఉంది అని మాతో పాటు మరో 700 మందికి ఉద్యోగ అవకాశాలు […]

ప్రాంతీయం

ఘనంగా నాయి బ్రాహ్మణ దినోత్సవం

217 Views    సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 16(TS24/7 తెలుగు న్యూస్): జగదేవపూర్ మండల కేంద్రంలోని పర్యవేక్షణ భవనం లో నాయి బ్రాహ్మణ దినోత్సవం సందర్బంగా మండల ఉప సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షులు బింగి మల్లేశం నాయి బ్రాహ్మణులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో మండల నాయి బ్రాహ్మణ అధ్యక్షులు వెంకటయ్య, జగదేవపూర్ గ్రామ అధ్యక్షులు సిరిసిల్ల హరిప్రసాద్, నాయి బ్రాహ్మణ సభ్యులు కనయ్య, మహేందర్, విజ్ఞాన్, నవీన్, చిన్న వెంకటయ్య తదితరులు […]

ప్రాంతీయం

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన గ్రామ ఉపసర్పంచ్ : లింగాల ముత్యం

84 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 16 (TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన నర్రా నర్సయ్య (75) మరణించిన విషయం తెలిసుకొని ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించి 50 కిలోల బియ్యం గ్రామ ఉపసర్పంచ్ లింగాల ముత్యం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ, కులం పెద్దమనిషి నర్ర నర్సింలు కొలకడి లింగాల కనకయ్య బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు లింగాల జాంగిర్, గ్రామస్తులు లింగాల కనకయ్య,రవి,రాజు,మల్లేష్, శ్రీకాంత్,వెంకటయ్య, శ్రీను చంద్రయ్య,సురేష్, […]

ప్రాంతీయం

*NL ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా* *జాబ్ మేలును ప్రారంభించిన ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్*

94 Viewsవిద్యార్థులు చదువుతో పాటు నైపుణ్యాన్ని కలిగి ఉండాలి నైపుణ్యం కలిగి ఉన్నప్పుడే ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థల ఉద్యోగ అవకాశాలు వస్తాయి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే రాష్ట్రానికి వేలాది పరిశ్రమలు వచ్చాయి, ఐటీ రంగాన్ని కేవలం హైదరాబాదుకి పరిమితం కాకుండా జిల్లా కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ శాఖల్లో 1,20,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించడం జరిగింది, ప్రైవేటు రంగ […]

ప్రాంతీయం

కర్ణాటక సీఎంకు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు

89 Views  o సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 16 (TS24/7 తెలుగు న్యూస్): సిడబ్ల్యూసీ సమావేశాలకు అలాగే విజయభేరి సభకు హాజరవుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధి రామయ్య,హోంమంత్రి జార్జి గార్లకు శనివారం కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు,గజ్వేల్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు జగదేవపూర్ మండలంలోని తిగుల్ గ్రామ సర్పంచ్ భాను ప్రకాష్ రావు,గజ్వేల్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణారెడ్డిలు మర్యాద పూర్వకంగా బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం […]

ప్రాంతీయం

ఎమ్మార్వోను సన్మానించిన సారథి ఫౌండేషన్ ఛైర్మెన్ గుడాల శేఖర్ గుప్త

97 Views   సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 16 (TS24/7 తెలుగు న్యూస్): సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం ఎమ్మార్వో శ్రావణ్ కుమార్ ను శనివారం ఎమ్మార్వో కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపిన సారథి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్తా ఈ సందర్భంగా శేఖర్ గుప్తా మాట్లాడుతూ జగదేవపూర్ ఎమ్మార్వో గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శ్రావణ్ కుమార్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. బాధ్యతలు చేపట్టిన […]

ప్రాంతీయం

యువతకు లర్నింగ్ లైసెన్స్ అందజేత

144 Viewsదౌల్తాబాద్,సెప్టెంబర్ 16: దుబ్బాక నియోజకవర్గం లో డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు చేసుకున్న వారికి దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు ఆధ్వర్యంలో ఉచిత లైసెన్స్ అందజేస్తున్నామని బిజెపి మండల ఉపాధ్యక్షుడు గడ్డమీది స్వామి అన్నారు. శనివారం మండల పరిధిలోని ఇందుప్రియల్, చెట్ల నర్సంపల్లి, మాచిన్ పల్లి గ్రామాలకు చెందిన 67 మంది యువకులకు లర్నింగ్ లైసెన్సులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక ను అభివృద్ధి చేయడంతో పాటు తన సొంత నిధులతో దుబ్బాక […]