ప్రాంతీయం

దుబ్బాక ప్రభుత్వాసుపత్రిలో అరుదైన ఆపరేషన్

118 Viewsదుబ్బాక: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్త పల్లి గ్రామానికి చెందిన మహిళ గత కొద్దీ రోజులుగా కడుపునొప్పి తో బాధ పడుతూ పలు ప్రయివేట్ ఆసుపత్రి లకు తిరిగిన నొప్పి తగ్గక పోవడం తో మూడు రోజుల క్రితం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. డాక్టర్ హేమరాజ్ సింగ్, వైద్య బృందం ఆధ్వర్యంలో పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పెద్ద లార్జ్ పైబ్రేయిడ్ గడ్డ ఉందని నిర్దారింఛి గురువారం ఆపరేషన్ చేయగా […]

ప్రాంతీయం

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

109 Viewsదౌల్తాబాద్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ ప్రభాకర్ అన్నారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉమ్మడి మెదక్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి జీవితంలో శారీరక దృఢత్వం అవసరమన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసం తో పాటు శారీరక దృఢత్వానికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. క్రీడల్లో గెలుపోటములు […]

ప్రాంతీయం

స్వచ్ఛతతోనే వ్యాధులు దూరం

113 Viewsదౌల్తాబాద్: స్వచ్ఛతతోనే వ్యాధులు ప్రబలవని సర్పంచ్ అప్ప వారు శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల పరిధిలోని గాజులపల్లి గ్రామంలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా తడి పొడి చెత్త నిర్వహణ, కంపోస్ట్ తయారీ, ప్లాస్టిక్ నిర్మూలన పై అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి హంసకేతన్ తదితరులు పాల్గొన్నారు…. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

పౌష్టికాహారం తోనే సంపూర్ణ ఆరోగ్యం

121 Viewsదౌల్తాబాద్: పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా గర్భవతులు, తల్లులు రోగాల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఎంపీటీసీ ఆది వనిత వేణుగోపాల్ అన్నారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసోత్సవంలో భాగంగా గర్భవతులు, తల్లులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యాదగిరి, అంగన్వాడీ టీచర్లు సరోజ, […]

ప్రాంతీయం

నిరుపేదలకు ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్

86 Views   సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 21(TS24/7 తెలుగు న్యూస్):నిరుపేదలకు ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ , సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం అని సర్పంచ్ యాదలక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామానికి చెందిన కేశపూరం వనజ అనారోగ్యo తో హాస్పిటల్ లో చేరగా అధిక ఖర్చులు నిమిత్తం సర్పంచ్ యాద లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ […]

ప్రాంతీయం

రాగుల సాయికుమార్ కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేత

91 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 21(TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ గ్రామంలో కొద్ది రోజుల క్రితం రాగుల సాయి కుమార్ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది ఆ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటానని జగదేవపూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాచర్ల నరేష్ 20వేల రూపాయలు ఆర్థిక సహాయం మరియు బిఆర్ ఎస్ కార్యకర్తలు తన తోటి స్నేహితులు వారి వంతు సహాయంగా 28 వేల రూపాయలు మొత్తం ఈరోజు కుటుంబానికి 48 […]

ప్రాంతీయం

నిడమనూరులో ఓపెన్ జిమ్, మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తా…. నోముల భగత్ కుమార్

119 Viewsమన ఊరు– మన ఎమ్మెల్యే కార్యక్రమానికి నిడమనూరులో ఓపెన్ జిమ్, మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తా…. నోముల భగత్ మన ఊరు– మన ఎమ్మెల్యే కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ యువత కోరిక మేరకు, యువత యొక్క దేహ దారుఢ్యం, మనోవికాసం కొరకు, ఓపెన్ జిమ్, మినీ స్టేడియం కొరకు స్థల పరిశీలన చెయ్యడం జరిగింది, అలాగే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సత్వరంగా అమలు చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది […]

ప్రాంతీయం

రెవిన్యూ డివిజన్ వెంటనే ప్రకటించాలి

123 Viewsమాజీ ఎంపీపీ డాక్టర్ జాడి రామరాజు నేత     ములుగు జిల్లా,సెప్టెంబర్ 21   ఏటూరు నాగారం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల పార్టీ అధ్యక్షులు గండేపల్లి సత్యం ఆధ్వరంలోముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశం కు ముఖ్య అతిథిగా వచ్చిన మాజీ ఎంపీపీ జాడి రామరాజు నేత మాట్లాడుతూ 2018 ఎలక్షన్ లో నాటి టిఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రివర్యులు అజ్మీర చంద్రులాల్ ములుగు జిల్లా మరియు […]

ప్రాంతీయం

మహిళా బిల్లు ఆమోదం ప్రశంసనీయం

98 Viewsమహిళా బిల్లు ఆమోదం ప్రశంసనీయం – సర్పంచ్ సంధ్యారాణి గణేష్ మహిళా బిల్లు ఆమోదం ప్రశంస నీయమని రామసాగర్ సర్పంచ్ కొండారి సంధ్యారాణి గణేష్ అన్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళా బిల్లు ఆమోదం పొందేందుకు ఎమ్మెల్సీ కవిత నిరంతర పోరాటం వల్లనే సాధ్యమైందని మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం ఎమ్మెల్సీ కవిత పోరాటం మరువలేనిదని తండ్రికి తగ్గ తనయుగ ఎమ్మెల్సీ కవిత మహిళా లోకం గుండెల్లో సుస్థిర […]

ప్రాంతీయం

సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందించాలి

218 Viewsరాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందించాలని సిపిఎం సీనియర్ నాయకులు కత్తిలింగారెడ్డి, శాఖ కార్యదర్శిలు మలికంటి చంద్రశేఖర్, పాలోజు సుదర్శన్ లు ప్రభుత్వాన్ని కోరారు. మండలంలోని ముకుందాపురం గ్రామంలో అధికార పార్టీకి చెందిన బిఆర్ఎస్ నాయకులు, గ్రామ సర్పంచ్ ఏకపక్షంగా అధికార పార్టీ కార్యకర్తలకే, గృహలక్ష్మి పథకం, బీసీ బందు, దళిత బంధు లాంటి సంక్షేమ పథకాలకు ఎంపిక చేయడం సరి కాదని వారన్నారు. రాజకీయాలకతీతంగా అర్హులైన నిరుపేదలను చూసి ఎంపిక […]