105 Viewsదౌల్తాబాద్: క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ దుబ్బాక నియోజకవర్గ పాస్టర్ల సంఘం అధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన పాస్టర్ రాజా జోసెఫ్ ఎన్నికయ్యారు. శనివారం సిద్దిపేటలోని జిల్లా క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ సమావేశంలో రాజాజోసఫ్ ను ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా మార్కు, ఉపాధ్యక్షుడిగా దయారత్నం, సెక్రటరీగా జీవన్ రాజ్, తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాజా జోసెఫ్ ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా పాస్టర్ల సంక్షేమానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. క్రిస్టియన్ […]
ప్రాంతీయం
అనంతరావుపల్లిలో గర్భిణులకు పోషకాహారక కార్యక్రమం
140 Views సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అనంత రావు పల్లి గ్రామంలో పోషణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఐసిడిఎస్ సూపర్వైజర్ సౌజన్య మాట్లాడుతూ గర్భిణీ బాలింతలకు ఆరోగ్యం నిమిత్తం చిరుధాన్యాలు .అయినటువంటి సజ్జలు .కొర్రలు .రాగులు అరిసెలు పెసర్లు జొన్నలు అటుకులు బెల్లం అలాగే ఆకుకూర .లు గురించి చెప్పారు గర్భిణి స్త్రీ లకు లభించే పోషణ గురించి సూపర్వైజర్ సౌజన్య మాట్లాడారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహేందర్. ఉప సర్పంచ్ దానమైన నర్సింలు […]
హాలియాలో గురుపూజ దినోత్సవం
90 Viewsహాలియా లక్ష్మీనరసింహ గార్డెన్ లో నోముల N L ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురుపూజ దినోత్సవాన్ని పురస్కరించుకొని సన్మానత్సవ కార్యక్రమంలో భాగంగా నాగార్జున సాగర్ నియోజకవర్గస్థాయి లో ఉత్తమ సేవలందించిన 200 మంది ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉపాధ్యాయులకు శాలువా కప్పి మెమొంటో మరియు ప్రశంస పత్రాన్ని అందించి ఘనంగా సన్మానించారు ఎమ్మెల్యే నోముల భగత్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని విద్యతోపాటు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళుతున్న సత్తా ఉన్న […]
తెలంగాణ రాష్ట్ర (ఈ.ఎన్.టి)వార్షికోత్సవంలో పాల్గొన్న నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ
101 Viewsమిర్యాలగూడ యస్.పి కన్వెక్షన్ హాల్ నందు…… AOI TSCON ఆధ్వర్యంలో నిర్వహించిన….. 8వ తెలంగాణ రాష్ట్ర (ఈ.ఎన్.టి) వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న…. నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ గారికి పుష్పగుచ్చంతో స్వాగతం పలికి, ప్రత్యేక మేమొంటును బహుకరించారు. ఈ కార్యక్రమంలో….. ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఇమ్మానుయేల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ డి.శేఖర్ రెడ్డి, ఈఎన్టి డాక్టర్స్ పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
ఆధార్ సెంటర్ లేక ప్రజలు అవస్థలు
366 Views ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలని తహసీల్దార్ కు వినతి ములుగు జిల్లా,ఏటూరు నాగారం,సెప్టెంబర్ 23 ఏటూరునాగారం బిజెపి మండల పార్టీ అధ్యక్షులు గండేపల్లి సత్యం ఆధ్వర్యంలో ఏటూరునాగారం మండలంలో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయా లని ఆధార్ కేంద్రం మండల కేంద్రంలో లేక పోవడం వల్ల పక్క మండలంలో ఉన్న ఆధార్ సెంటర్ వెళ్లలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోని ఆధార్ సెంటర్ ను ఏర్పాటు […]
బారాసాలో భారీ చేరికలు
103 Viewsగుర్రంపొడు మండలం కేంద్రానికి చెందిన సుమారు 24 కుటుంబాలు మరియు మాడుగులపల్లి మండలం, ధర్మాపురం గ్రామానికి చెందిన సుమారు 6 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై నేడు హాలియా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమం లో గుర్రంపోడు మండల ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గజ్జల చెన్నారెడ్డి, మండల […]
తెలంగాణ సాంఘిక సంక్షేమ క పాఠశాలల సమస్యల పరిష్కారానికి వెంటనే పరిష్కరించండి.
141 Viewsసమస్యల పరిష్కారానికి వినతి తెలంగాణ సంఘిక సంక్షేమపాఠశాల జాయింట్ సెక్రెటరీ అనంత లక్ష్మీ TGPA రాష్ట జిల్లా కమిటీ అధ్యక్షులు చిట్యాల నర్సింలు అధ్వర్యంలో కలవడం జరిగింది మన జిల్లా లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు గాను కొన్ని మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి . మిగతా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు సొంత భావనాలు లేక అద్దె భవనాల్లో నడుస్తున్నాయి . ఇక్కడ చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. గురుకుల […]
రేషన్ వినియోగదారుల కు ముఖ్యమైన సమాచారం*
177 Viewsసెప్టెంబర్ 23 *రేషన్ కార్డు లో నమోదైయున్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు వారి యొక్క ఆధార్ కార్డుకు రేషన్ కార్డులో ఉన్న తమ పేరును అనుసంధానం కావడానికి ( ధ్రువీకరణ ) ekyc చేయించుకోవాలి.మీ దగ్గర లో ఉన్న రేషన్ షాపుకువెళ్లి మీ వెలిముద్ర లేదా ఐరిష్ తో మీ ఆదార్ కార్డును అనుసంధానం చేసుకోకపోతే మీ పేరు పైన వచ్చే బియ్యం నిలిచిపోయే అవకాశాలు ఉంటాయి.కావున వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరు *ekyc* […]
ఓటరు దరఖాస్తుల ఆన్ లైన్ ప్రక్రియ పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్
96 Viewsఆఫ్ లైన్ లో వచ్చిన ఓటరు దరఖాస్తులను ఆన్ లైన్ చేసే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శుక్రవారం సమీకృత రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయాల సముదాయం నుండి అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్ తో కలిసి అన్ని మండలాల తహశీల్దార్లతో ఓటరు దరఖాస్తుల ఆన్ లైన్, ధరణి, మీసేవా దరఖాస్తులు, రెండు పడక గదుల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ […]
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీలను ప్రారంభానికి సిద్ధం చేయాలి : జిల్లా కలెక్టర్
125 Viewsగంభీరావుపేట మండల పరిధిలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్ తో కలిసి గంభీరావుపేట మండల కేంద్రంలోని ఎస్సీ, బీసీ కాలనీలు, లింగన్నపేట, నర్మాల, కోళ్ళమద్ది గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాల ప్రారంభానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ […]










