ప్రాంతీయం

మర్కుక్ మండల కేంద్రంలో జాతిపిత గాంధీజి 154వ జయంతి సందర్భంగా ఘన నివాళులు

115 Viewsఅక్టోబర్ 2 అహింసా, సత్యాగ్రహం అనే ఆయుధాలతో సూర్యుడు అస్తమించని బ్రిటీష్ వారికి పశ్చిమాన్ని చూపించిన మహాత్ముడు మన జాతిపిత గాంధీజీ 154వ జయంతి సందర్భంగా మర్కుక్ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్, సాయిని మహేష్ నివాళులు అర్పించారు. మహాత్ముని 153వ జయంతి ఉత్సవాలు ముగిసి 154వ జయంతి నేడు జరుపుకుంటున్న సందర్భంగా ఆయన చూపిన గాంధీమార్గమే నేటికి అందరికీ అనుసరణీయమని అన్నారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సాధిస్తే…ఆయన మార్గంలో నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని […]

ప్రాంతీయం

మునిగడప లో స్వచ్ఛత హే సేవ కార్యక్రమం

108 Viewsఅక్టోబర్ 2 సర్పంచ్ బాలాక్ష్మి ఐలయ్య జగదేవపూర్: పరిసరాల పరిశుభ్రత లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛత హే సేవ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు అని మునిగడప సర్పంచ్ బాలక్ష్మి ఐలయ్య అన్నారు,దాంట్లో భాగంగానే మండలం లోని మునిగడప గ్రామం లో గ్రామస్తులతో కలిసి పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిచ్చి మొక్కలు రోడ్డు పక్కన ఉన్నటువంటి పిచ్చి మొక్కలు తొలగింపు మరియు రోడ్లకు ఇరువైపులా ఉన్నటువంటి ప్లాస్టిక్ కాగితాలు, రోడ్ల పక్కన ఉన్నటువంటి చెత్తను […]

ప్రాంతీయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

97 Viewsఅక్టోబర్ 2 జగదేవపూర్: మండలం లోనీ మునిగడప గ్రామానికి చెందిన కుడారపు నర్సింహులు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్నా గ్రామ సర్పచ్ బాలక్ష్మి ఐలయ్య. మండల బి సి సెల్ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్,మండల బి అర్ ఎస్ పార్టీ ఉప అధ్యక్షులు శ్రీను,గ్రామ బి అర్ ఎస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్లు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం ఆ కుటుంబానికి  చాట్లపల్లి సర్పంచ్ సర్పంచ్ ల పొరం మండల […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

నూతన కార్యవర్గానికి చిరు సత్కారాలు….

112 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా లోని 13వ వార్డు సంబంధించిన స్వర్గీయులు కీర్తిశేషులు రాష్ట్ర మోచి సంక్షేమ సంఘం అధ్యక్షులు 26 వార్డ్ కౌన్సిలర్ ఓటారి కారి లక్ష్మీరాజ్యం కుమారుడు ఓటారి కారి దేవేందర్ మోచి సంక్షేమ సంఘం సిరిసిల్ల పట్టణ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా నూతనంగా ఎన్నుకున్నందుకు ఆదివారం రోజున పట్టణానికి చెందిన రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓటరికరి రామచంద్రం జిల్లా అధ్యక్షులు కావా చంద్రశేఖర్,అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ నేరెళ్ల శ్రీకాంత్ గౌడ్ చిరు సత్కారం చేయడం జరిగింది. […]

ప్రాంతీయం

ఎనిమిది ఏళ్ల సేవలో అబ్దుల్ రహీం భాయ్

935 Viewsఅక్టోబర్ 01 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: ఎనిమిది ఏళ్ల క్రితం కొద్దిమంది మిత్రులతో కలిసి రహీం బ్లడ్ డొనేషన్స్ సొసైటీని ప్రారంభించారు. రక్తం అవసరం ఉన్నవారికి సికిల్ సెల్, తల సేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్త నిధి కేంద్రాలలో రక్తదాన శిబిరాల ద్వారా రక్తాన్ని సేకరిస్తున్నాం. ఏ ఆస్పత్రిలోనైనా రోగికి రక్తం అవసరం ఉందని సమాచారం అందిన వెంటనే స్పందించి వారికి తమ వంతు స్వయంగా రక్తాన్ని అందించి ఎంతోమంది ప్రాణాలను […]

ప్రాంతీయం

నరేంద్ర మోడీ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వచ్చారు కేటీఆర్

200 Viewsఅక్టోబర్ 01 రామగుండం పెద్దపెల్లి జిల్లా దేశంలో అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4 వేల పెన్షన్ ఇస్తున్నదా? ఇవాళ వికలాంగులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. పేదవాళ్లను కడుపున పెట్టుకొని చూసుకునే నాయకుడు మన కేసీఆర్. ఈ కాంగ్రెస్ పిచ్చోళ్లు 60 ఏళ్లు మనలను నానా బాధలు పెట్టారు. అలాంటి నాయకులు మనకు కావాలా? తెలంగాణలో ఇప్పుడు అమలు అవుతున్న పథకాలన్నీ […]

ప్రాంతీయం

రైతులు స్వయం సమృద్ధి సాధించాలి

105 Viewsతొగుట: అక్టోబర్ 1 24/7 తెలుగు న్యూస్ రైతులు తమకు కావలసిన వ్యవసాయ ఉత్పత్తులు తమకు తామే ఉత్పత్తి చేసుకోవడంతో పాటు స్వయం సమృద్ధి సాధించే దిశగా ముందుకు సాగాలని ఏకలవ్య ఫౌండేషన్ సీఈవో మధుకర్ పేర్కొన్నారు. తొగుట మండలం వెంకట్రావుపేటలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ మహాసభ సమావేశం చైర్మన్ జీడిపల్లి రాంరెడ్డి అధ్యక్షత నిర్వహించారు. శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

బిఆర్ఎస్,బిజెపి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు

512 Viewsఅక్టోబర్ 01 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: బీఆర్ఎస్, బీజేపీ, పార్టీల నుంచి స్ట్రాటజీ కమిటీ చైర్మన్ ప్రేమ్ సాగర్ రావు నేతృత్వంలో చేరికలు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ కుటుంబంలోకి ఆహ్వానించిన ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు నుండి చుంచు జగదీశ్, బత్తుల బాబూరావు మరియు వారి అనుచరులు దాదాపు 150 మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి ప్రేమ్ సాగర్ రావు కండువా […]

ప్రాంతీయం

బాధితునికి 5500 రూపాయ లు ఆర్ధిక సహాయం

212 Views ములుగు జిల్లా,ఏటూరు నాగారం,అక్టోబర్ 01   ఏటూరునాగారంకు చెందిన అనారోగ్య బాధితుడు శివరాపు జనార్దన్ హాస్పిటల్ వెళ్ళటానికి డబ్బులు లేక ఇబంది పడు తున్న విషయం ఏటూరునా గారం బ్లడ్ డోనర్ దృష్టికి రాగ దాతల సహాయంతో 5500 రూపాయలు సమాకూర్చి వారి ఇంటి వద్దకు వెళ్లి అట్టి రూపా యలను ఖలీల్ మెడికల్ షాప్ యజమాని మహమ్మద్ ముజీబ్ ఖాన్ చేతుల మీదుగా అందించటం జరిగింది. సహాయం చేసిన దాతలకు జనార్దన్ కుటుంబ […]

ప్రాంతీయం

మంత్రి కల్వకుంట్ల తారక రామారావును కలిసిన సిపిఐ నాయకులు

169 Viewsనేడు మంచిర్యాల జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి తారక రామారావును మర్యాదపూర్వకంగా కలిసిన సిపిఐ నాయకులు మందమరికి మునిసిపల్ ఎలక్షన్స్ జరిపించాలని ఆయనకు వినతి పత్రం అందజేశారు. మందమరి మున్సిపాలిటీలో 60 వేలకు పైగా జనాభా ఉన్నారు మరియు 22 వార్డులుగా విభజించడం జరిగింది  అయినప్పటికీ కూడా మున్సిపల్ ఎలక్షన్స్ మందమరిలో జరిపించడం లేదు అందువలన మున్సిపాలిటీకి సరైన నాయకుడు లేకుంటే పోయారు, మందమర్రి మున్సిపాలిటీ అభివృద్ధి చెందడం లేదు దీనిపైన వెంటనే తగు చర్య […]