83 Viewsమర్కుక్:అక్టోబర్ 2 24/7 తెలుగు న్యూస్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో సోమవారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకుడు గద్దల సురేష్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ అడుగు జాడల్లో యువత నడవాలని చెడు అనకు,చెడు కనకు,చెడు మాట్లాడకు అని మూడు గొప్ప సూత్రాలు ప్రతి ఒక్కరూ అనుసరించాలని, మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి వారిని స్మరించుకోవడం […]
ప్రాంతీయం
తెరాస ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
103 Viewsగజ్వేల్:అక్టోబర్ 2 24/7 తెలుగు న్యూస్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో సోమవారం మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి తెలంగాణ రక్షణ సమితి పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ సిలివేరి ఇంద్ర గౌడ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఇంద్ర గౌడ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఉక్కు సంకల్పంతో ఉప్పు […]
దొంగతనం జరిగింది.
87 Viewsవర్గల్ మండల్, మైలారం అక్టోబర్ 2 :మైలారం గ్రామంలో తాళం వేసిన కిరాణా షాప్ రేకులను పగులగొట్టి షాపులో కిరాణా సామానుతో పాటు దుండగులు గల్ల పెట్టలో దవాఖానకోసం దాచుకున్న 10 వేలు ఎత్తుకెళ్లినట్లు షాప్ యజమాని తెలియజేశాడు. షాపు యజమాని అయిన కుకునూరు అంజాగౌడ్ ఇదే విషయమై గౌరారం పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించినట్లు తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com
గాంధీ జయంతి.
88 Viewsవర్గల్ మండల్ అక్టోబర్ 2: నేడు వర్గల్ కేంద్రంలో మహాత్మా గాంధీ గారి 150వ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో వర్గల్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వేలూరి వెంకట్ రెడ్డి, మాజీ బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేవగనిక నాగరాజు , పిఎసిఎస్ చైర్మన్ ఇర్రి రామకృష్ణారెడ్డి మరియు వర్గల్ గ్రామ పార్టీ అధ్యక్షుడు ఉప్పరి కరుణాకర్ , బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం
89 Viewsఇటిక్యాల మండలం:అక్టోబర్ 2 24/7 తెలుగు న్యూస్ ఈరోజు ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామనికి చెందిన టి. భీమేష్ ఉదయం 7 గంటల సమయంలో హార్ట్ ఎటాక్ రావడం తో అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న వెంటనే అలంపూర్ టిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్ కిషోర్ మృతుని ఇంటికి వెళ్లి బౌతికాగయానికి పూలమాల వేసి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసీ అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. వీరి వెంట వెంకట్రాములు,ఆనందం, […]
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వచ్ఛతీ సేవాకార్యక్రమం..
160 Viewsప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వచ్ఛతీ సేవాకార్యక్రమం ( మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి) స్వచ్ఛతీ సేవాకార్యక్రమంద్వారా ఆరోగ్య భారత్ ఏర్పడుతుందనీ, విద్యార్థులలో, వాలంటీర్లలో ప్రతిఒకరికి దేశభక్తి,ఐక్యతాభావం,శ్రమదానం, సేవాభావం, శ్రమజీవనం, అలవడుతాయనీ దేశాభివృద్ధికి తోడ్పడుతుందనీ జాతీయ సేవాపథకం ప్రోగ్రాం అధికారి వాసరవేణి పర్శరాములు అన్నారు. తేదీ 02- 10-2023రోజున యెల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవాపథకం (ఎన్.ఎస్.ఎస్) ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛతీసేవాకార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఆవరణలో గడ్డి చెక్కడంతోపాటు, చీపుర్లతో ఊడ్చి […]
జీడి శ్రీనివాస్ కు పితృవియోగం…
207 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటబీ అర్ ఎస్ కార్యకర్త జీడి శ్రీనివాస్ తండ్రి జీడి కాశయ్య అనారోగ్యంతో రెండు రోజుల క్రితంమరణించాడు కాగా సోమవారం రోజున ఆయన నివాసానికి చిటీ కుటుంబాన్ని పరామర్శించారు టిఆర్ఎస్ కార్యకర్తలకు వారి కుటుంబాలకు ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని ఆయన అన్నారు ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, సెస్ డైరెక్టర్ కృష్ణహరి, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి,మాజీ ఎ ఎంసి చైర్మన్ గుళ్లపెల్లి నర్సింహా రెడ్డి, సీనియర్ నాయకులు […]
మహాత్మా గాంధీ జయంతి వేడుకలలో మంచిర్యాల ఎమ్మెల్యే, కలెక్టర్
183 Viewsఅక్టోబర్ 2 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మంచిర్యాల పట్టణం లోని గాంధీ పార్క్ లో ఈ రోజు గాంధీ విగ్రహానికి మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, జిల్లా కలెక్టర్ సంతోష్ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పూలమాలలు వేశారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
మంచిర్యాలకు వచ్చిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
91 Viewsఅక్టోబర్ 2 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: టీపిసిసి ఎన్నికల మేనిపిస్టో అమలు కమిటీ చైర్మన్, మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంచిర్యాల కి విచ్చేసిన సందర్భంగా ఘన స్వాగతం పలికిన టి పి సి సి ఎలక్షన్స్ స్ట్రాటజీ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
గాంధీ జయంతి వేడుకలలో ప్రేమ్ సాగర్ రావు
99 Viewsఅక్టోబర్ 2 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో మహాత్మగాంధీ జయంతి సంధర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన టిపిసిసి ఎలక్షన్స్ స్ట్రాటజీ కమిటీ చైర్మన్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ మరియు కార్యకర్తలు,నాయకులు ,మంచిర్యాల జిల్లా నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్










