ప్రాంతీయం

అంబేద్కర్ కాలనీ వాసులకు సౌండ్ సిస్టం ఇచ్చిన కేతిరెడ్డి

146 Viewsబి ఆర్ ఎస్ మండల ప్రధాన కార్యదర్శ కేతిరెడ్డి అనిల్ రెడ్డి  ధన్యవాదాలు లక్షెట్టిపేట మండలంలో రంగపేట గ్రామంలోని , అంబెడ్కర్ వారసుల కాలనీ లో బతుకమ్మ సంబరాల్లో భాగంగా కాలనీ మహిళల కోరిక మేరకు, మన యువ నాయకులు కేతిరెడ్డి అనిల్ రెడ్డి  సౌండ్ సిస్టమ్ బాక్షులు, కొనుగోలు చేసి మహిళలకు అందజేయడం జరిగింది, అందుకు గాను అనిల్ రెడ్డి  కాలనీ పక్షణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము . జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా […]

ప్రాంతీయం

మహంకాళి అమ్మవారి కి లక్ష పుష్పార్చన

157 Viewsసిద్దిపేట జిల్లా:అక్టోబర్ 16 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి గజ్వేల్ మహంకాళి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం లక్ష చామంతి పుష్పార్చన విశేష కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ పురోహితులు నంద బాలశర్మ మాట్లాడుతూ మహంకాళి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

రామగుండం పోలీస్ కమిషనరేట్

117 Viewsఅక్టోబర్ 21 నుండి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు ప్రారంభం:  సీపీ రామగుండం పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో ఆన్లైన్ లో వ్యాసరచన పోటీల నిర్వహణ. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

మేలైన విత్తనాలు వాడండి అధికదిగుబడులు పొందండి..

229 Views  గజ్వేల్ నియోజకవర్గం లోని బెజగమా గ్రామంలో నాంపల్లి సత్తయ్య గారి పొలoలో జననీ సీడ్స్ వారు ఆధ్వర్యంలో ఆకాష్ బీటీ విత్తనాలు పైన ఆదివారము నాడు రైతు పత్తి క్షేత్ర ప్రదర్శన జరిగినది. ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా కంపెనీ జోనల్ మేనేజర్ ఎస్ కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రదర్శన వివిధ గ్రామాల నుంచి రైతులు 250 మంది పైగా పాల్గొని ఈ యొక్క పత్తి పంటను పరిశీలించరు. ఆకాష్ బిజీ పత్తి […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

సావిత్రిబాయి జ్యోతిబాపూలే విగ్రహ ప్రతిష్టను నిర్మిస్తాం… ముదిరాజ్ కుల సంఘ సభ్యులు

248 Viewsసావిత్రిబాయి జ్యోతిబాపూలే విగ్రహ ప్రతిష్టను నిర్మిస్తాం… – ఎల్లారెడ్డిపేటముదిరాజ్ కుల సంఘ సభ్యులు- రాజన్న సిరిసిల్ల జిల్లాఎల్లారెడ్డిపేట 24/7 న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సావిత్రిబాయి జ్యోతిబా పూలే విగ్రహ ప్రతిష్టను ఏర్పరుస్తామని ఎల్లారెడ్డిపేట ముదిరాజ్ కులస్తులు తీర్మానించుకున్నట్లు విలేకరుల ప్రకటనలో తెలిపారు ఆదివారం రోజున ఎల్లారెడ్డిపేటముదిరాజ్ కుల సంఘం భవనంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి పలు గ్రామాల కుల సంఘం భవనంలో నూతనంగా కార్యవర్గాన్ని ఏర్పాటు జరిగిందని చెప్పారు. […]

ప్రాంతీయం

బి ఆర్ ఎస్ మేనిఫెస్టో లో జర్నలిస్టులకు జీరో

148 Viewsటి డబ్ల్యూ జె ఎఫ్ విమర్శ ఇండ్ల స్ఠలాల కోసం పొరాటం కొనసాగిస్తామని హెచ్చరిక. భారత రాష్ట్ర సమితి  మ్యానిఫెస్టోలో జర్నలిస్టుల సమస్యలపై చేర్చలేదని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కమీటీ విమర్శించింది. ఏండ్ల తరబడి ఇండ్ల స్ఠలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టులను బి ఆర్ ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని వ్యాఖ్యానించింది. చివరకు సుప్రీమ్ కోర్ట్ తీర్పుని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గౌరవించలేదని అభిప్రాయపడింది. కల్లిబొల్లి కబుర్లు చెప్పి జర్నలిస్టుల ఆత్మ […]

ప్రాంతీయం

రెడ్డి జేఏసీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రభాకర్ రెడ్డి

119 Viewsదౌల్తాబాద్: రెడ్డి సంఘాల జేఏసీ రాష్ట్ర కార్యదర్శిగా పలుపునూరి ప్రభాకర్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు అప్పమ్మగారి రాంరెడ్డి ఆదివారం గజ్వేల్ లో నియామక పత్రం అందజేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్యవర్గంలో అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు రాంరెడ్డి , గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు వేలూరి కృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు . ముఖ్యంగా పేద రెడ్డి సామాజిక వర్గ అభ్యున్నతికి రెడ్డి జేఏసీ కృషి […]

ప్రాంతీయం

కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు భారీగా…

148 Viewsముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్15, తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ గనప శివజ్యోతి, ఎంపీటీసీ భుస్స స్వప్న లింగం, ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ఇంటి ఇంటికి వెళ్లి 17వ తేదీన సిరిసిల్లలో జరిగే తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద భారీ బహిరంగ సభకు భారీగా తరలిరావాలని ఎంపీపీ మానస పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో తంగళ్ళపల్లి ఎంపీటీసీ కోడి అంతయ్య, సిరిసిల్ల ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, గనప […]

ప్రాంతీయం

8వార్డు గద్దెరగడి లో ఎంగిలిపూల బతుకమ్మ పండుగ

198 Viewsఅంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు,  ఈ రోజున మందమర్రి మండల పరిధిలోని క్యతన పల్లి మున్సిపాలిటీ గద్దేరగడి లో ఎంగిలి పూల బతుకమ్మ పండుగ 8 వ వార్డు మహిళ సోదరిమనులు అంగ రంగవైభవంగ సంతోషంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో వార్డు సభ్యులు కాలనీ వాసులు మహిళలు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

స్వామి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

138 Viewsదౌల్తాబాద్: స్వామి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని శేరిపల్లి బందారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ ఉపాధ్యక్షుడు స్వామి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మరణించాడు. శనివారం అంత్యక్రియలు నిర్వహించగా శ్రీనివాస్ రెడ్డి పాల్గొని పాడే మోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి కుటుంబానికి అండగా ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో […]