ప్రాంతీయం

మహంకాళి అమ్మవారి కి లక్ష పుష్పార్చన

122 Views

సిద్దిపేట జిల్లా:అక్టోబర్ 16
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి

గజ్వేల్ మహంకాళి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం లక్ష చామంతి పుష్పార్చన విశేష కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ పురోహితులు నంద బాలశర్మ మాట్లాడుతూ మహంకాళి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *