94 Views పోలింగ్ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ పూర్తి:: జిల్లా కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్ల , మార్చి -26: జిల్లాలో జరిగే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసామని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ఎన్. ఐ .సి. వి.సి. హాల్ లో సంబంధిత అధికారులతో కలిసి ఎన్. […]
72 Views*భీమారం 78.వ స్వాతంత్ర దినోత్సవం వేడుక పురస్కరించుకకొని మండల కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరించి వందనం చేసిన బీజేపి పార్టీ మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్ వేడుకలో మండల ప్రధాన కార్యదర్శులు మాడెం శ్రీనివాస్, వేల్పుల రాజేష్ యాదవ్, మండల ఇంచార్జీ ఆలం బాపు, బీజేపి సీనియర్ నాయకులు గౌతమ్ రెడ్డి,దుర్గం జెనార్ధన్, ఆవిడపు సురేష్, ఆకదారి శెంకర్,సెగ్గెం మల్లేష్,దుర్గం రాములు, గజ్జెల సురేష్, సెగ్గెం సందీప్, దుర్గం బాలయ్య, మంతెన సుధాకర్, దుర్గం మహేష్, […]
17 Viewsజిల్లాలో ప్రశాంతంగా కొనసాగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ,జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా ,ఫిబ్రవరి 11, 2026: 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా జిల్లాలోని 1 మున్సిపల్ కార్పొరేషన్, 4 మున్సిపాలిటీలలో నిర్వహించిన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ […]