326 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్ 30, మండలంలోని తెర్లమద్ది గ్రామంలో కాంగ్రెస్ నాయకులు 6,గ్యారెంటీల గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6,గ్యారంటీలకు ప్రజల నుండి విశేషంగా ఆదరణ లభిస్తుంది దాన్నిచూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ అనేక కుట్రలు పన్నుతున్నారన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ పార్టీ గెలుపు గ్యారెంటీ అని అన్నారు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు 24,గంటల కరెంటు ఇచ్చిన విషయం రైతులకు తెలవదా అన్నారు. నిరూపించడానికి […]
ప్రాంతీయం
డా.కేర్ హాస్పిటల్ అధ్యర్యంలో ఉచిత హోమియోపతి మందుల పంపిణీ
284 Viewsమంచిర్యాల జిల్లా డా.కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో హోమియోపతి మందులతో దీర్ఘ కాలిక వ్యాధులు నయమవుతాయని రహీమ్ బ్లడ్ వెల్ఫేర్ సొసైటీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహీమ్, మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ఇరికిల్ల పురుషోత్తం పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రం లోని జన్మ భూమి నగర్ లో గల రాముని చెరువు ఆవరణలో డాక్టర్ కేర్ హోమియోపతి ఆధ్వర్యంలో ఉచితంగా మందులు పంపిణీ చేశారు. డాక్టర్ కేర్ హోమియోపతి వైద్యుడు డా.మల్లేష్, మంచిర్యాల […]
ఎంపీని కత్తితో పొడిచిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి.*
246 Views*ఎంపీని కత్తితో పొడిచిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి.* మెదక్ ఎంపీ,బీఆర్ఎస్ దుబ్బాక నియోజకవర్గ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై హాత్యాయత్నం చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులను ఉపేక్షించరాదని రాయపోల్ సర్పంచ్ మౌనిక రాజిరెడ్డి,యువజన విభాగం మండల అధ్యక్షులు తీగుళ్ల స్వామి, రైతుబంధు గ్రామ అధ్యక్షులు నరసింహారెడ్డి, వడ్డేపల్లి బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు పెయింటర్ రవి అన్నారు. సోమవారం రాయపోల్ మండల కేంద్రంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి […]
మంచిర్యాలలో రైల్వే స్టేషన్ దగ్గర న్యూ భారత్ హోటల్ ప్రారంభం
315 Viewsమంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ దగ్గర బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురుగా న్యూ భారత్ హోటల్ ను ఎండి హమీద్ ఉద్దీన్, మస్కూర్ అహ్మద్ కాశ్మీ( ఇమామ్ జామస్జీద్) , మీనాజ్ భాయ్ చేతుల మీదుగా సోమవారం రోజు ప్రారంభించడం జరిగింది. న్యూ భారత్ హోటల్ యజమానులు ఎండి పసియుద్దీన్ మరియు అబ్దుల్ అపాన్ ఆహ్వానించారు మరియు హోటల్ ని ప్రారంభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. న్యూ భారత్ హోటల్లో భోజనము ,బిరియాని ,తందూరి రోటీస్, చికెన్ […]
బ్యాగరి మల్లమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
215 Viewsమర్కుక్ : పాములపర్తి 30.10.2023 మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన బ్యాగరి మల్లవ్వ అనారోగ్యం కారణంగా మరణించిన విషయం తెలుసుకున్న మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ బి ఆర్ ఎస్ నాయకులు మధుసూదన్ రెడ్డి గణేష్, తాడేం బాబు ,స్వామి, ప్రకాష్ లతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారి కుటుంబ తక్షణ అవసరాల ఖర్చుల కొరకు 5000 రూపాయలు నగదు సహాయాన్ని […]
అనేక పథకాలతో విస్తృతంగా ప్రచారం గులాబీనేతలు…
382 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్30, మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో పలు గ్రామాలు సైతం తెర్లుమద్ది గ్రామంలో ప్రచారంలో భాగంగ ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతుబంధు, కళ్యాణ లక్ష్మి, ఆసరాపెన్షన్లు, మంచినీరు అందరికి అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ పథకాలు వల్ల తమ కుటుంబాలకి రైతు బంధు, కల్యాణ లక్ష్మీ, వృద్దులకి అసరా పెన్షన్ లువస్తున్నాయన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తమ జీవితాల్లో వెలుగులు నింపారని ఆనందం వ్యక్తం […]
ఆపార్టీలో జోష్ లోపించి అంతుచిక్కని వలసల ప్రయాణం…
456 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్30, బిజెపిలోని కీలక నేతలు కమలం పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా కోల కృష్ణగౌడ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి బిజెపిలో సుమారుగా ఐదు సంవత్సరాలు నిష్పక్ష పాతిగా పనిచేసి పార్టీని ముందు తీసుకెళ్లిన ఘనత కృష్ణగౌడ్ కు దక్కింది. ప్రధాన కార్యదర్శి బిజెపికి గుడ్ బై చెప్పడంతో మండల వ్యాప్తంగా బిజెపిలో ఒక సందిగ్ధ వాతావరణం చోటు చేసుకుంది. మండల అధ్యక్షుని పనితీరులో […]
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం
250 Viewsసిద్దిపేట జిల్లా అక్టోబర్ 30 జగదేవపూర్ మండల కేంద్రంలోని జై భీమ్ నగర్ లో ఇటీవలే కర్నే నరేష్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామ శాఖ అధ్యక్షుడు బుద్ధ నాగరాజు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి, 50kg సన్న బియ్యం, ఆర్థిక సాయం అందయేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు మచ్చ గణేష్, గ్రామ శాఖ ఉప అధ్యక్షుడు గడ్డం కనకయ్య, మచ్చ నర్సయ్య, మచ్చ యాదయ్య, మచ్చ చంద్రయ్య, గడ్డం ఉపేందర్, మచ్చ […]
అయ్యో మూగజీవాలు….
262 Viewsకోమటిబండ అక్టోబర్ 30 :కోమటి బండ గ్రామంలో గోవిందం బాలయ్యకు చెందిన 20 గొర్రెలను గుర్తు తెలియని జంతువులు ఆదివారం రాత్రి కొరికి చంపి తెనేశాయి. గొర్రెల పెంపకం జీనవాధారంగా బతుకుతున్న బాలయ్య ఈ ఘటనతో దిక్కుతోచక తీవ్రంగా బాధపడుతున్నాడు. నాయకులు, అదికారులు తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. Telugu News 24/7tslocalvibe.com
రేపటితో ముగియనున్న ఓటర్ నమోదు ప్రక్రియ
290 Viewsతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునే వారికి ఓటర్ ఐడి కార్డ పొందడానికి, సవరణలకు మరియు ఓటు హక్కు ఉన్నవారు ఒక చోటు నుండి ఇంకో ప్రాంతానికి వెళ్లినవారు చిరునామాలు, సవరించుకోవడానికి, మార్చుకోవడానికి అక్టోబర్ 31 వరకు అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని అందరూ ఓటర్లు వినియోగించుకొని రాబోయే ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కేంద్రాన్నికల కమిషన్ ప్రజలను కోరారు. జిల్లపేల్లి […]










