265 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 6 సీఎం కేసిఆర్ ఎలికాప్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడింది.కాసేపటి క్రితం కేసిఆర్ దేవరకద్ర కు ఎలికాప్టర్ లో బయలుదేరారు.సాంకేతిక సమస్య రావటం గుర్తించిన పైలట్ వెంటనే ఎలికాప్టర్ ను సీఎం కేసిఆర్ ఎర్రవల్లి క్షేత్రానికి మళ్ళించాడు.దీంతో పెను ప్రమాదం తప్పిందని అంత ఊపిరి పీల్చుకున్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
ప్రాంతీయం
భగీరథ నీళ్లు రావడం లేదు.. అధికారులు పట్టించుకోవడం లేదు!
264 Viewsభగీరథ నీళ్లు రావడం లేదు.. అధికారులు పట్టించుకోవడం లేదు -11,12 వార్డు సభ్యుల ఆవేదన.. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ గ్రామంలోని 11 12 వార్డు సభ్యులు మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని గత కొన్ని నెలలుగా ఇబ్బంది పడుతున్నారు ఇదే విషయమై మీడియాతో మాట్లాడుతూ తమ గోడు ను వెళ్లబుచ్చుకున్నారు. నీళ్లు రావడంలేదని స్థానిక సర్పంచ్ కు విన్నవించిన పట్టించుకోవడంలేదని భగీరథ ఏ ఈ తమ సమస్యలను గూర్చి తెలిపిన నిమ్మకు నిరత్తినట్టు ప్రవర్తిస్తున్నారని వారు […]
మంత్రి కేటీఆర్ ను యువకులు ప్రశ్నించాలి.
328 Viewsమంత్రి కేటీఆర్ ను యువకులు ప్రశ్నించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం జరిగే యువకుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ ను యువకులు ప్రశ్నించాలని ఆదివారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులకు మంత్రి ఏం చేశాడని ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు చదువుకున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదన్నారు నిరుద్యోగులకు ఉద్యోగాల నోటిఫికేషన్లు వేస్తూ వాటిని రద్దు […]
మున్సిపల్ పరది గజ్వేల్ లో జోరుగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం
285 Viewsమున్సిపల్ పరది గజ్వేల్ లో జోరుగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మ రథం పడుతున్న ప్రజలు* న్యూస్ 5, నవంబర్ తూముకుంట నర్సారెడ్డి వారి గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొని రావటం కోసం గజ్వేల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు తూముకుంట నర్సారెడ్డి కూతురు ఆకాంక్ష రెడ్డి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో చేస్తామని.. కౌలు […]
బిఆర్ఎస్ నాయకుడు కొమ్మాట రాజమల్లు ఇంటింట ప్రచారం…
462 Viewsకారుగుర్తుకే ఓటు వేయాలని ఇంటింట ప్రచారం బిఆర్ఎస్. ముస్తాబాద్, ప్రతినిధి నవంబర్ 4 (24/7తెలుగు న్యూస్) చిప్పలపల్లి గ్రామంలో తారక రామారావును కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామంలో ప్రతిఒక్కరికీ బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పథకం గురించి వివరిస్తూ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కొమ్మాటి రాజమల్లు తన కార్యకర్తలతో పాటు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని చిప్పలపల్లి గ్రామంలోని ప్రతి ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. Telugu News […]
పల్లె వెలుగు బస్సులో పట్టుకొని సీజ్ చేసిన పోలీసులు…
439 Viewsముస్తాబాద్, ప్రతినిధి నవంబర్4, (24/7) తెలుగు న్యూస్, ఎన్నికల వ్యయ పరిశీలకుల సమక్షంలో సీజ్ , నవంబర్ కామారెడ్డి నుంచి కరీంనగర్ వెళుతున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న15 కేజీ ల పటిక బెల్లంను పోలీసులు శనివారం సాయంత్రం గంభిరావుపేట మండలం పెద్దమ్మ స్టేజ్ వద్ద పట్టుకున్నారు. పటిక బెల్లం ఎవరిదో బస్సులో ఉన్న ప్రయాణికులు చెప్పకపోవడంతో దానిని చెక్ పోస్ట్ వద్దకు తెచ్చారు. ఆవిషయాన్ని పోలీస్ లు అప్పటికే అక్కడ […]
6,గ్యారెంటీలతో గడపగడపకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రచారం…
391 Viewsముస్తాబాద్, ప్రతినిధి నవంబర్4, (24/7): మండలంలోని చిప్పలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు ఇటు వ్యవసాయ క్షేత్రంలో కలిసి 6,గ్యారంటీలతో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ కేటీఆర్ పొద్దున లేస్తే కాంగ్రెస్ పార్టీ మీదపడి ఏడవడంమె తప్ప వేరొక పని లేదు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పింఛన్ రాదు రైతుబంధు రాదు కరెంటు ఉండదు రుణమాఫీ కాదు అంటూ ప్రజలను మభ్యపెట్టి తప్పుదోవ […]
కోనరావుపేట వాసి సుమన్ కి ఓయూ డాక్టరేట్..
434 Viewsకోనరావుపేట వాసి సుమన్ కి ఓయూ డాక్టరేట్.. న్యూస్/ రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన యాస.సుమన్ కు ఉస్మానియా యూనివర్శిటీ హిస్టరీ విభాగంలో పిహెచ్ డి డాక్టరేట్ ప్రకటించారు. తెలంగణ ప్రాంతంలోనీ మాలల సామాజిక ఆర్థిక జీవన విధానం మరియు చారిత్రక నేపద్యం – అనే అంశంపై ఓయూ ప్రొఫెసర్ కే. రామకృష్ణ పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు గాను ఓయూ పరీక్షల విభాగం యాస. సుమన్ కు […]
యువ ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేద్దాం…
257 Viewsముస్తాబాద్, ప్రతినిధి నవంబర్3 (24/7) యువ ఆత్మీయ సమ్మెలనం విజయవంతం చేద్దాం ఈనెల 6వ తేదీనా ఎల్లారెడ్డిపేటలో నియోజకవర్గంలోని ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, తంగళ్ళపల్లి మండలాలకు నిర్వహించ తలపెట్టిన బీఆర్ఎస్ పార్టీ యువ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్వకుంట్ల తారక రామారావు హాజరుకారున్నారు ఈయొక్క యువ సమ్మేళనానికి ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల నుంచి యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున 2,వేల మందికిపైగా యువకులు తరలివెళ్ళి ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, జిల్లా […]
మండలంలోని అన్ని గ్రామాలలో తీవ్రంగా ప్రచారం…
243 Viewsముస్తాబాద్, ప్రతినిధి నవంబర్4, (24/7) చిప్పుపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసిన కల్వకుంట్ల తారరామారావుని భారీ మెజార్టీతో గెలిపించాలని మండలంలోని అన్ని గ్రామాలలో ఇంటింటా ప్రచారం చేస్తున్న ఇన్చార్జీలు. చిప్పులపల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్లు సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నర్సయ్య, పార్టీ నాయకులు, తాడెపు ఎల్లం, గాడిచెర్ల దేవయ్య, […]










