169 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 9 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఏం ఎల్ ఏ నామినేషన్ పత్రాలను గురువారం ఆర్వో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
ప్రాంతీయం
పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలి.
156 Viewsమహబూబాబాద్, నవంబర్ 08: పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శశాంక ఆదేశించారు.ఐ.డి.ఓ.సి.లోని కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ… పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. నీటి సమస్య ఉండకూడదని, […]
రేపు గజ్వేల్ లో సీఎం కేసీఆర్ నామినేషన్!
191 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 8 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ లో నవంబర్ 9 గురువారం నాడు సీఎం కేసిఆర్ నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ కేసిఆర్ కు సరితూగే నాయకుడు ఈ రాష్ట్రంలోనే లేరు అన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
జ్ఞానదీప్ పాఠశాలలో ఘనంగా ఎల్లో డే వేడుకలు
390 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని జ్ఞానదీప్ హైస్కూల్లో ఎల్లో డే వేడుకలు ఘనంగా జరిగాయి .విద్యార్థులు ఎల్లో రంగు దుస్తులతో వేడుకలను ఘనంగా నిర్వహించారు .విద్యార్థులు ఆటపాటలతో నృత్యాలతో సంబరాలు జరిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ యం. లక్ష్మీనారాయణ , ప్రిన్సిపల్ రిన్సీ జార్జ్, ఏ. ఓ పద్మావతి మరియు ఉపాద్యాయులు ఎం.అనిత, జి.లహరి, బి.రజిత, సిహెచ్.భావన, ఎం.ఉమ, పీ.మౌనిక, ఎం.సంధ్య, సిహెచ్.వెంకటలక్ష్మి, పి.నిఖిత, యు.నిష, జి.జ్యోతి, కే అరుణ్ కుమార్ లు […]
ఆపదలో అండగా ఉంటాం…
121 Viewsఆపదలో అండగా ఉంటాం.. మిత్రునికి ఓదార్పునిచ్చిన *భీమ్ యువత* … చిన్న నాటి తోటి మిత్రుడు బుర్క రాజు తండ్రి బుర్క లింగం అకాల మరణం చెందగా, తోటి భీమ్ యువత మిత్రులు రాజుకు ఓదార్పునిచ్చి ఆపదలో అండగా ఉంటాం అంటూ భీమ్ యువత ప్రతినిధి గడ్డం జితేందర్ భరోసానిచ్చారు. తమ వంతు సహాయంగా 2 బ్యాగుల బియ్యం అందించారు. ఇట్టి కార్యక్రమంలో భీమ్ యువత ప్రతినిధి గడ్డం జితేందర్, ఈసరి నరేందర్, బుర్క ధర్మెందర్, […]
ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిని చేద్దాం…
169 Viewsముస్తాబాద్, ప్రతినిధి నవంబర్ 7, (టీఎస్ 24/7న్యూస్) పోతుగల్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు పలు కీలక అంశాలపై పలువురు నాయకులు సమగ్రంగా ప్రసంగించాన్నారు. సమావేశంలో కొందరు నాయకులు ప్రత్యేక తెలంగాణ సాధించిన కెసిఆర్ ఏ రాష్ట్రంలో లేని విధంగా పక్క రాష్ట్రాలు కూడా మన రాష్ట్రాన్ని స్ఫూర్తి తీసుకుంటుందని ఆకీర్తి కెసిఆర్ కి దక్కిందన్నారు. తెలంగాణలో రైతులకే కాకుండా పేదింటి పెద్దన్నగా, […]
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం
193 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 7 24/7 తెలుగు న్యూస్ సిద్దిపేట జిల్లా ములుగు మండలం ములుగులో అనారోగ్య కారణాల వల్ల గుర్రాల కనకయ్య చనిపోవడం జరిగింది.ఈ విషయం తెలిసిన వెంటనే మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి 20వేల ఆర్థిక సాయం అందించిన డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
ఓబిసి ఆత్మగౌరవ మోడీ సభకు భారీగా…
373 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి నవంబర్7, ఇవాళ హైదరాబాద్కు ప్రధాని మోదీ.. ఎల్బీ స్టేడియంలో ఓబీసీ ఆత్మగౌరవ బహిరంగ సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రానున్నారని. ఈమేరకు సాయంత్రం నాలుగు గంటలకు ఎల్బీ స్టేడియంలో జరగనున్న బీజేపీ ఓబీసీల ఆత్మగౌరవ సభకు మండలం నుండి తరలి వెళ్తున్న నాయకులు కార్యకర్తలు వెళ్తున్నారు. ఈ కార్యక్రమానికి ఓబిసి మండల అధ్యక్షుడు జిల్లాల మల్లేశం గౌడ్, సీనియర్ బిజెపినాయకులు అంజగౌడ్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు వరి వెంకటేష్, […]
టిపిసిసి అధినేత కాంగ్రెస్ గూటికి కనమేనిచక్ర…
450 Views. ముస్తాబాద్, ప్రతినిధి నవంబర్ 6, సీనియర్ రాష్ట్ర నాయకుడు కనమేని చక్రధర్ రెడ్డి గత కొన్నినెలల క్రితమే బిజెపి పార్టీలో చేరినప్పటికి ఇటీవల ఆపార్టీలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడంతో తీవ్ర అసంతృప్తితో ఆయనతోపాటు ఆపార్టీని వదిలి సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించిన ప్రధాన నేతలంతా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. గతకొన్ని రోజుల క్రితం బిజెపిలో సిద్ధాంతాలకు కట్టుబడి చురుగ్గా పనిచేసిన నాయకులు కాలక్రమేనా అసమ్మతితో నేతలంతా పార్టీనివీడి కాంగ్రెస్ గూటికి చేరడం చర్చనీయాంశంగా మారింది. […]
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
144 Viewsదౌల్తాబాద్: రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పిఎసిఎస్ సెక్రటరీ మల్లేశం అన్నారు. సోమవారం మండల పరిధిలోని గాజులపల్లి, దొమ్మాట గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది కృష్ణ, స్వామి గౌడ్, శ్రీనివాస్, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు…. Telugu News 24/7tslocalvibe.com










