ప్రాంతీయం

దరిద్రం పోయింది గుమ్మడికాయ పగిలింది…

350 Viewsముస్తాబాద్, నవంబర్15 (24/7న్యూస్ ప్రతినిధి) బిజెపి పట్టణ అధ్యక్షుడు మెంగని మహేందర్ ఆధ్వర్యంలో వివేకానంద విగ్రహంవద్ద పత్రికా సమావేశం నిర్వహించి ముస్తాబాద్ మండలానికి పట్టినశని దరిద్రం పోయిందని దిష్టితీసి ప్రధాన రహదారిపై బారిగుమ్మడికాయ కొట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడగానే విద్యా, వైద్యం గృహిణిలకు గ్యాస్ సిలిండర్, వరికి మద్దతు ధర 3100/- కల్పిస్తుందని […]

ప్రాంతీయం రాజకీయం

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న యువత !

289 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 15 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మర్కుక్ మండలం పాములపర్తిలోని హరిజన వాడలో ఈ రోజు ఇంటింటి ప్రచారం నిర్వహించిన గ్రామ యువకులు.ఈ ప్రచారంలో భాగంగా కేసిఆర్ చేసిన అభివృద్ధిని,సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి కేసిఆర్ ను లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరటం జరిగింది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి

253 Viewsప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి – సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత దౌల్తాబాద్: ఈనెల 30న జరిగే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత అన్నారు. బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బైండోవర్ లు, సీజ్ చేసిన డబ్బులు, నాన్ బెలబుల్ వారెంట్, ఎగ్జిక్యూటివ్, ప్రైవేట్ గన్ డిపాజిట్, ఫ్లాగ్ మార్చ్, […]

Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం

దళిత బిడ్డకు ఆలయ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరణ.. ఎల్లారెడ్డిపేట సర్పంచ్ కు మందకృష్ణ మాదిగ క్ చరవాణి లో అభినందనలు

605 Viewsఎల్లారెడ్డిపేట, సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఫోన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ వేణుగోపాలస్వామి చైర్మన్ దళిత బిడ్డకు ఇచ్చినందుకు ఆయన హర్షం వ్యక్తం చేస్తూ చరవాణిలో మాట్లాడారుజిల్లా దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేశారు ఎల్లారెడ్డిపేట శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ నూతన కమిటీ అధ్యక్షులుగా దళిత సామాజిక వర్గానికి చెందిన గడ్డం జితేందర్ ను గ్రామ […]

ప్రాంతీయం

సహారా ఇండియా అధినేత సుబ్రత రాయ్ కన్నుమూత

254 Viewsనవంబర్ 15 సహారా ఇండియా బ్యాంకింగ్ వ్యవస్థాపకుడు సుబ్రత రాయ్ (75) మంగళవారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో చాలా కాలం నుండి బాధపడుతూ ముంబైలోనీ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి సహారా ఇండియా వ్యవస్థాపకులు కన్నుమూశారు. అంతేక్రియల నిమిత్తం రాయ్ భౌతికకాయాన్ని స్వస్థలానికి  ఉత్తర్ ప్రదేశ్, లక్నోలోనీ ఆయన నివాసానికి నేడు తీసుకురానున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

మిత్రుని కుటుంబానికి 1,లక్ష ఆర్థిక సహాయం…

695 Viewsముస్తాబాద్, నవంబర్14 (24/7 న్యూస్ ప్రతినిధి)  ఊహించని రీతిలో గుండెపోటుతో అకాల మరణం పొందిన చిరకాల స్నేహితుని కుటుంబానికి అండగా మేమున్నామంటూ ముందుకువచ్చి మైత్రి అన్న మాటకు సరైన నిర్వచనాన్ని అందించారు. సాటి విద్యార్థి మిత్రులు. ముస్తాబాద్ గ్రామానికి చెందిన దూలం పరుశరాములు సుమారు మూడు నెలలక్రితం గుండెపోటుతో అకాల మరణం చెందారు.  విషయం తెలుసుకున్న 1994-95, పదవ తరగతి  బ్యాచ్ కి చెందిన ఎన్నారై మిత్రులు తమవంతుగా మిత్రుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించి […]

ప్రాంతీయం

చాచా నెహ్రూ జన్మదినం – పిల్లల పండగ దినం

289 Viewsబాలల దినోత్సవ శుభాకాంక్షలు నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. బాలల దినోత్సవం అంటే భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు, ఆయన జన్మదినాన్ని చిల్డ్రన్స్ డే గా దేశవ్యాప్తంగా పాఠశాలలో సెలబ్రేషన్స్ చేసుకుంటారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

బీఆర్ఎస్ లో 150 మంది యువకుల చేరిక…

347 Views ఎల్లారెడ్డిపేట న్యూస్ బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సమక్షంలో 150 మంది యువకులు చేరిక బీ అర్గె లుపే లక్ష్యంగా పనిచేస్తాం లక్ష మెజారిటీతో గెలిపించుకుంటాం అని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఈ సందర్భంగా అన్నారు.కౌండిన్య గౌడ యూత్ సభ్యులకు కండువా కప్పి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వెంకట్ రెడ్డి, ఎంపీపీ పిల్లి రేణుక, జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, ఏఎంసీ […]

ప్రాంతీయం

ఏగ్రామానికి వెళ్లిన.. నీరాజనాలు చేరికలు…

204 Viewsముస్తాబాద్, నవంబర్13 (24/7న్యూస్ ప్రతినిధి) ఆవునూరు గ్రామంలో బిజెపి, బీఆర్ఎస్ పార్టీల కార్యకర్తలు, గ్రామయువత 200, పైచిలుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోనికి చేరదీసుకొని పార్టీ గురించి హితవు పలికి అనంతరం స్వాగతించి కండువా వేశారని తెలిపారు. అంతేకాకుండా పట్టణ అధ్యక్షులు గజ్జలరాజు వివరించిన ప్రకారం సిరిసిల్ల నియోజకవర్గంలోని ఏ గ్రామంలోనికి వెళ్లిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి నీరాజనాలు పలుకుతున్నారని అన్నారు. ఈకార్యక్రమంలో నూతనంగా కండువా వేసుకున్న […]

ప్రాంతీయం

బిజెపిలో పార్టీలో భారీ చేరికలు…

290 Viewsముస్తాబాద్, నవంబర్13, (24/7న్యూస్ ప్రతినిధి) పోతుగల్ గ్రామం నుండి బారిసంఖ్యలో యువత బండి సంజయ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారని కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు వరి వెంకటేష్ తెలిపారు. యువత దేశంకోసం ధర్మంకోసం నిస్వార్థంగా ముందుకెళ్తూ ప్రస్తుతం యువత ఎలాంటి ఆశలకు లొంగకుండా ధైర్యంగా వచ్చారని వీరిని ఆదర్శంగా తీసుకొని యువత బారిసంఖ్యలో భారతీయ జనతా పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి […]