

Related Articles
దుర్గామాతను దర్శించుకొని పూజలు నిర్వహించిన ఆత్మ కమిటీ చైర్మన్
195 Viewsసిద్దిపేట జిల్లా అక్టోబర్ 20 24/7 తెలుగు న్యూస్ సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని లింగారెడ్డి పల్లి గ్రామం లో శ్రీ దుర్గ యూత్ మరియు గ్రామ పెద్ద ల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి అన్న దానం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ములుగు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ గుండ రంగారెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుర్గామాత ఆశీస్సులు లతో ఇక్కడ రావడం జరిగిందనీ అన్నారు. ఆ […]
ఇట్టిరెడ్డి జనాభాయి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి.ఎమ్మెల్సీ యాదవరెడ్డి
144 Views జగదేవపూర్ మండల కేంద్రం లోని కలెక్టర్ వెంకటనరసింహ రెడ్డి తల్లి ఇట్టిరెడ్డి జానభాయి ఈ రోజు ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు విషయం తెలుసుకున్న రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి,ఎమ్మెల్సీ యాదవ రెడ్డి,గజ్వేల్ ఏసీపి రమేష్, ఎంపీపీ బాలేశంగౌడ్, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డిలు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు వారి వెంట మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, శశిధర్ శర్మ, సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, మహేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ మల్లేశం తదితరులు […]
_పేదింటి ఆడబిడ్డకు అండగా నిలిచిన నర్ర విద్యాసాగర్ రెడ్డి._
155 Views_పేదింటి ఆడబిడ్డకు అండగా నిలిచిన నర్ర విద్యాసాగర్ రెడ్డి._ *గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామానికి చెందిన కొంగరి సత్యసాయి – సోనిల వివాహానికి TRHSS రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు నర్ర విద్యాసాగర్ రెడ్డి గారు వధువుకు పుస్తే మెట్టెలు అందజేశారు. వీరి వైవాహిక జీవితం సాఫీగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ లక్ష్మి నరసింహస్వామి వారి ఆశీస్సులు వీరికి ఉండాలని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ రాజేందర్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ పొందుర్తి రాజయ్య, […]

ఊహించని రీతిలో గుండెపోటుతో అకాల మరణం పొందిన చిరకాల స్నేహితుని కుటుంబానికి అండగా మేమున్నామంటూ ముందుకువచ్చి మైత్రి అన్న మాటకు సరైన నిర్వచనాన్ని అందించారు. సాటి విద్యార్థి మిత్రులు. ముస్తాబాద్ గ్రామానికి చెందిన దూలం పరుశరాములు సుమారు మూడు నెలలక్రితం గుండెపోటుతో అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న 1994-95, పదవ తరగతి బ్యాచ్ కి చెందిన ఎన్నారై మిత్రులు తమవంతుగా మిత్రుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించి (లక్ష) రూపాయల సేకరించి చెక్కురూపంలో పరశురాములు కుటుంబ సభ్యులైన భార్యకు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు స్నేహితులు మాట్లాడుతూ ఈలోకంలో స్నేహానికి మించిన బంధం మరొకటిలేదని అందరితో మమేకమై కలివిడిగా కష్టసుఖాలను పాలుపంచుకునే ఆప్తమిత్రుడు ఇక లేడనడం చాలా బాధాకరమని భౌతికంగా మామధ్య లేకపోయినా అతని భావాలు మాపై చూపించిన ఆధారాభిమానాలు ఏనాటికి చెరగని స్మృతులుగా మామధ్య మెదలాడుతూనే ఉంటాయని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మిత్రుడు పరశురాములు కుటుంబానికి ఎల్లవేళలా తమవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవరావు, అగ్రారపు కనకయ్య, రాజగౌడ్, నీరెటి కిష్టయ్య, కొండం తిరుపతి, ఏళ్ళ దేవరాజులు ఉన్నారు.

