

Related Articles
మంచిర్యాల రైల్వే స్టేషన్ లో హాల్ట్ ఇవ్వాలి
99 Viewsమంచిర్యాల జిల్లా నూతనంగా ప్రవేశ పెట్టే హైదరాబాద్ నాగపూర్ వందే భారత్ ట్రైన్ మంచిర్యాల రైల్వే స్టేషన్ లో హాల్ట్ ఇవాలని కోరుతూ ఈరోజు న్యూ ఢిల్లీ లో రైల్వే బోర్డ్ చైర్మన్ శ్రీమతి జయ వర్మ సిన్హా ని కలిసిన మాజీ ఎంపీ వెంకటేష్ నేత, బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి , సీనియర్ నాయకులు మోటపలుకుల తిరుపతి మరియు జిల్లా మహిళ మూర్ఛ అధ్యక్షురాలు శ్రీదేవి ఢిల్లీలో కలవడం జరిగింది. […]
ఎన్టీఆర్ కీ భారతరత్న ఇవ్వాలి
132 Views ఎన్టీఆర్ కీ భారతరత్న ఇవ్వాలి నేడు 29వ,వర్ధంతి వేడుకలు ఘన నివాళులు అర్పించిన – ప్రముఖ సామజిక కార్యకర్త పిడిశెట్టి రాజు సిద్దిపేట జిల్లా జనవరి 18, హుస్నాబాద్ భార్గవాపురం అసెంబ్లీ నియోజకవర్గం కోహెడ మండలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి యుగపురుషుడు దివంగత మహానేత నందమూరి తారక రామారావు 29వ, వర్ధంతి వేడుకలు ప్రముఖ సామజిక కార్యకర్త, పీవీ సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో నిర్వహించగా వారి చిత్రపటానికి […]
ఘనంగా సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాల్ రావుల పుణ్యదంపతులకు వివాహవార్షికోత్సవ వేడుకలు…
317 Views ముస్తాబాద్ ప్రతినిధి జూన్ 18, రైతుబంధు అధ్యక్షులు ముస్తాబాద్, మోహినికుంట గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాల్ రావుల పుణ్య దంపతులకు వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు సందర్భంగా కేక్ కట్ చేసి ప్రేమానురాగాల మీ వైవాహిక జీవితం ఆనందాలతో సుఖసంతోషాలతో కలకాలం వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ.. వారి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన సెస్ డైరెక్టర్ సందుపట్లఅంజిరెడ్డి మాజి జిల్లా కోఆప్షన్ మేంబర్ సర్వర్ పాషా, బిఆర్ఎస్ నాయకులు కొండ శ్రీనివాస్ గౌడ్, చెవుల […]

ఊహించని రీతిలో గుండెపోటుతో అకాల మరణం పొందిన చిరకాల స్నేహితుని కుటుంబానికి అండగా మేమున్నామంటూ ముందుకువచ్చి మైత్రి అన్న మాటకు సరైన నిర్వచనాన్ని అందించారు. సాటి విద్యార్థి మిత్రులు. ముస్తాబాద్ గ్రామానికి చెందిన దూలం పరుశరాములు సుమారు మూడు నెలలక్రితం గుండెపోటుతో అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న 1994-95, పదవ తరగతి బ్యాచ్ కి చెందిన ఎన్నారై మిత్రులు తమవంతుగా మిత్రుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించి (లక్ష) రూపాయల సేకరించి చెక్కురూపంలో పరశురాములు కుటుంబ సభ్యులైన భార్యకు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు స్నేహితులు మాట్లాడుతూ ఈలోకంలో స్నేహానికి మించిన బంధం మరొకటిలేదని అందరితో మమేకమై కలివిడిగా కష్టసుఖాలను పాలుపంచుకునే ఆప్తమిత్రుడు ఇక లేడనడం చాలా బాధాకరమని భౌతికంగా మామధ్య లేకపోయినా అతని భావాలు మాపై చూపించిన ఆధారాభిమానాలు ఏనాటికి చెరగని స్మృతులుగా మామధ్య మెదలాడుతూనే ఉంటాయని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మిత్రుడు పరశురాములు కుటుంబానికి ఎల్లవేళలా తమవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవరావు, అగ్రారపు కనకయ్య, రాజగౌడ్, నీరెటి కిష్టయ్య, కొండం తిరుపతి, ఏళ్ళ దేవరాజులు ఉన్నారు.

