నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. బాలల దినోత్సవం అంటే భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు, ఆయన జన్మదినాన్ని చిల్డ్రన్స్ డే గా దేశవ్యాప్తంగా పాఠశాలలో సెలబ్రేషన్స్ చేసుకుంటారు.
90 Viewsగుట్కా తయారీ, విక్రయాలు నిషేధించడం అభినందనీయం అని రాష్ట్ర యువజన సంఘాల ప్రధాన కార్యదర్శి, సిద్దిపేట జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత, దేశబోయిని నర్సింలు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఆదివారం దేశబోయిన నర్సింలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుట్కా తయారి, విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఈ నిర్ణయం 24 మే 2024 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొనడం అభినందనీయం అని ఇప్పటికే […]
135 Views వీరవనిత జన్సీలక్ష్మీబాయ్, భారత దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ జయంతి ని పురస్కరించుకుని సబ్బుబిళ్ళ పై జాన్సీలక్ష్మీబాయ్, ఇందిరాగాంధీ చిత్రాలను అద్భుతంగా చిత్రించి రామకోటి కార్యాలయంలో ఘన నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ తల్లి జాన్సీలక్ష్మి బాయ్ అంటేనే సాహసం, బ్రతికింది సంవత్సరాలు అయితేనేం ఆమె ఓ ఒరవడి. […]
74 Views*గురుకులాల వసతులపై చర్చకు సిద్ధమా* -అభివృద్ధి చేస్తే బోథ్ శాసనసభ్యులు చర్చకు రావాలి -కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి ఆదిలాబాద్ జిల్లా: పది సంవత్సరాలు గురుకుల విద్యాలయాలను అంధకారంలో నేట్టి నేడు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ గురుకులలా బాట పట్టిందని, చంపిన వాడే సంతాప సభ పెట్టినట్టు ఆ పార్టీ వైఖరి ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి ఎద్దేవ చేశారు.10 సంవత్సరాలలో బిఆర్ఎస్ […]