నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. బాలల దినోత్సవం అంటే భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు, ఆయన జన్మదినాన్ని చిల్డ్రన్స్ డే గా దేశవ్యాప్తంగా పాఠశాలలో సెలబ్రేషన్స్ చేసుకుంటారు.
113 Viewsయువకులు అన్ని రంగాల్లో ముందుండాలని సిద్దిపేట జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు తూముకుంట ఆంక్ష రెడ్డి అన్నారు. శుక్రవారం గజ్వేల్ లో ఆమె నివాసంలో దుబ్బాక మున్సిపల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాస్టర్ బురాని శ్రీకాంత్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తేజ, మైనార్టీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వర్ మర్యాద పూర్వకంగా కలిశారు. పార్టీ బలోపేతానికి యువకులు ఎల్లవేళలా కృచేయాలని ఆమె కోరారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటినుండి ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రజలకు […]
76 Viewsపర్యావరణ పరిరక్షణకు చెట్లు దోహదపడతాయని సిఐ సైదా అన్నారు గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది తో కలిసి మొక్కలు నాటిన సిఐ సైదా, ఈ సందర్భంగా సిఐ సైదా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వన మహోత్సవంలో భాగంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగిందని అన్నారు.పర్యావరణ పరిరక్షణకు చెట్లు దోహద పడతాయి అని అన్నారు, నేడు నాటిన […]
153 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *వాహనాలకు నంబర్ ప్లేట్స్ ప్రభుత్వం నిర్దేశించిన విదంగా ఉండాలి లేని యెడల వారిపై చట్టరీత్యా చర్యలు* *రామగుండము కమీషనరేట్ పరిదిలో ఆనధికారిక వాహనాలకు ప్రెస్, ఆర్మీ, పోలీస్, ఇతర స్టిక్కర్ ఉన్న, నెంబర్ ప్లేట్స్ సరిగాలేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ : పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,* అర్హత లేని వాహనాలపై ఉండే ప్రెస్, ఆర్మీ, పోలీస్, ఇతర శాఖల స్టిక్కర్ల ఉంటే తొలగించాలని, వాహనాలకు […]