251 Viewsముస్తాబాద్ నవంబరు 22 (24/7న్యూస్ ప్రతినిధి) చికోడు గ్రామంలో బిజెపి కార్యకర్తలు గడపగడపకు దూసుకుపోతున్న బూతు లెవల్లో ఓటర్లకు కమలం పువ్వుకు గుర్తుకు ఓటు వేయాలని కోరిన బిజెపి గ్రామశాఖ అధ్యక్షులు ఊరడి రాజు ఆధ్వర్యంలో ఆశ సురేష్, గున్నాల రమేష్ గౌడ్, గున్నాల వెంకటస్వామి గౌడ్, శ్రీకాంత్, శ్రీనివాస్ గౌడ్, ఎల్లం గౌడ్, పిట్లఎల్లం ఇంద్రం తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
ప్రాంతీయం
రోడ్ షోలో 6.గ్యారెంటీలతో ప్రస్తావన కేకే…
291 Viewsముస్తాబాద్, నవంబర్ 22 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహవద్ద కాంగ్రెస్ రోడ్ షో నిర్వహించిన కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే మాట్లాడుతూ అధికారంలోకి వస్తే రైతుబంధు బంద్ అవుతుందని బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులతో పాటు కౌలు రైతులకు సైతం భరోసా ఇస్తామని.. ఉపాధిహామీ కూలీకి వెళ్లే ప్రతిఒక్కరికీ ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్నారు. 2004లో రైతులకు ఉచిత విద్యుత్ […]
తొలి సంతకం 6.గ్యారెంటీల మీదనే కాంగ్రెస్…
353 Viewsముస్తాబాద్, నవంబర్ 20, (24/7న్యూస్ ప్రతినిధి) ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు ఒకేచోట గ్యాదరై మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఇంటింటి ప్రచారంలో భాగంగా పట్టణ అధ్యక్షుడు గజ్జలరాజు ఆధ్వర్యంలో 6,గ్యారంటీలతో సోనియాగాంధీ ప్రవేశపెట్టిన పథకాలను తెలియపరుస్తూ ఇప్పటికీ ఏ ప్రభుత్వం ఇవ్వని పథకాలతో పాటు నాడు తెలంగాణను ఇచ్చిన తల్లి సోనియా అదేమాదిరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను మరువలేనివన్నారు. అసెంబ్లీలో మాట్లాడుతున్న విషయం యూట్యూబ్లో చెక్కర్లు కొడుతున్న […]
మరి కాసేపట్లో కారెక్కనున్న కమలం…
422 Viewsముస్తాబాద్, నవంబర్ 21 (24/7న్యూస్ ప్రతినిధి) సిరిసిల్ల నియోజకవర్గంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆపార్టీ బిజెపి పార్టీ సీనియర్ నాయకుడు సికోడు సర్పంచ్ చర్లపెళ్లి రజిత-సుధాకర్ రెడ్డి కమలాన్ని వీడి మరి కాసేపట్లో కారెక్కనున్నారని వినికిడి. గతంలో ఎన్నోసార్లు సార్లు కారెక్కుమని గులాబీలు ప్రయత్నం చేసిన చెర్లున్న కమలం చేజిక్కలేదు. పద్మా దేవేందర్ రెడ్డి ఆత్మీయులు కావడంతో కండువా వేసుకొని గులాబీ కారెక్కి జై కొట్టనున్నారు. Telugu News 24/7tslocalvibe.com
బెదిరింపులకు పాల్పడుతున్న బిఆర్ఎస్ పార్టీ.. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య
518 Viewsబెదిరింపులకు పాల్పడుతున్న బిఆర్ఎస్ పార్టీ… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారిని బిఆర్ఎస్ పార్టీ నాయకులు బెదిరింపులకు గురి చేస్తున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మంగళవారం తెలిపారు ఈ సందర్భంగా మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మండల వడ్డెర సంఘం అధ్యక్షులు శివరాత్రి లక్ష్మణ్ ఆధ్వర్యంలో 100 మంది మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య […]
మంత్రి కేటీఆర్ రోడ్ షో.. ఏర్పాట్లు చేస్తున్న…
534 Viewsముస్తాబాద్, నవంబర్ 21 (24/7న్యూస్ ప్రతినిధి) సిరిసిల్ల నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కెటిఆర్ రోడ్షోలో ఈ మధ్యాహ్నం మూడు గంటల మినహా పాల్గొననున్నారు. నేటి ఉదయం నుండి జరుగనున్న ఈకాక్రమానికి మంగళవారం ముస్తాబాద్ లో బిఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముస్తాబాద్ మండలం వివిధ గ్రామాల నుండి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ నాయకులు కోరారు. […]
మీబిడ్డలను ఉరితాల్లకు వేలాడనివ్వద్దు…
351 Viewsముస్తాబాద్, నవంబర్ 20, (24/7న్యూస్ ప్రతినిధి) ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలు వారం రోజుల్లో సమీపిస్తున్నందున ఇంటింటి ప్రచారంలో భాగంగా 6,గ్యారంటీలతో సోనియాగాంధీ ప్రవేశపెట్టిన పథకాలను తెలియపరుస్తూ ఇప్పటికీ ఏ ప్రభుత్వం ఇవ్వని పథకాలను నాడు తెలంగాణను ఇచ్చినతల్లి సోనియానే నేడు పథకాలను అమలుపరచడం పేదలకు వరంలాంటిదన్నారు. తెలంగాణలో నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పెట్టిన పథకాలు ఎన్నోఉండగా అందులో కొన్ని తీసుకున్నట్లయితే నిరుపేదలకు ఉపాధి పేరుతో ఉపాధి […]
నేడే ఎమ్మెల్యే అభ్యర్థి కేటీఆర్ రాక…
452 Viewsముస్తాబాద్, నవంబర్ 21 (24/7 న్యూస్ ప్రతినిధి)0 నేడే మండల కేంద్రంలో నిర్వహించే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేటీఆర్ రోడ్ షో రూట్ మ్యాప్ ని సోమవారం పరిశీలించిన ఎంపీపీ జనగామ శరత్ రావు, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, పిఏ కుంబాల మహేందర్ రెడ్డి, మండల సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షులు కలకొండ కిషన్ రావు, సీనియర్ నాయకుడు తాళ్లరాజు, నందు […]
ఎమ్మెల్యే అభ్యర్థి రాణిరుద్రమ.. మద్దతుగా
344 Viewsముస్తాబాద్, నవంబర్ 20, (24/7న్యూస్ ప్రతినిధి) పట్టణంలో బిజెపి అభ్యర్థి రాణి రుద్రమకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మెంగని మహేందర్, పిఎసిఎస్ డైరెక్టర్ ఏళ్ళగిరిధర్ రెడ్డి, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు కమిటీ కారి పద్మ,మండల ఉపాధ్యక్షుడు ఎద్నూరి గోపికృష్ణ, పెంజర్ల కళ్యాణ్ యాదవ్, పప్పల శ్రీకాంత్, మీస స్వామి, ఓరగంటి సత్యం, మీస శంకర్, సత్తయ్య, దశరథం, […]










