ముస్తాబాద్, నవంబర్ 22 (24/న్యూస్ ప్రతినిధి) గంభీరావుపేట్ మండలం దమ్మన్నపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఒకరి మృతి సంఘటన స్థలానికి పోలీసులు వెళ్లినట్లు సమాచారం.
42 Viewsమంచిర్యాల జిల్లా పూసల సంఘం కమిటీని సన్మానించిన,మంచిర్యాల మండల కమిటీ. మంచిర్యాల గాంధీ నగర్ పూసల కుల భవన్ వద్దా జిల్లా నూతన కమిటీని మండల అధ్యక్షులు కావిటి రాజు ఆధ్వర్యంలో జిల్లా కమిటీని సన్మానం కార్యక్రమం జరిగినది. అధ్యక్షులు సేని తిరుపతి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పూసల కులస్తులకు బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించడంలో ముందుంటానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కులస్తులు సన్మానం కార్యక్రమం జరిగినది. ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, కోశాధికారి […]
155 Viewsపోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలాల్లో విద్యార్థిని,విద్యార్థులకు ఓపెన్ హౌస్* పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలాల్లో భాగంగా జిల్లా రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ చంద్రయ్య ఆధ్వర్యంలో ఈ రోజు సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్లో, వివిధ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ విద్యార్థిని విద్యార్థులకి ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతు.ప్రజల సేవ కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారి […]
99 Viewsగుర్రంపొడు మండలం కేంద్రానికి చెందిన సుమారు 24 కుటుంబాలు మరియు మాడుగులపల్లి మండలం, ధర్మాపురం గ్రామానికి చెందిన సుమారు 6 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై నేడు హాలియా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమం లో గుర్రంపోడు మండల ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గజ్జల చెన్నారెడ్డి, మండల […]