326 Views ముస్తాబాద్, నవంబర్ 30 (24/7న్యూస్ ప్రతినిధి): బిఆర్ఎస్ నాయకులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం ముస్తాబాద్ ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటుహక్కును పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, మాజీ మండల అధ్యక్షులు సంతోష్ రావు, గుర్రాల రమేష్ రెడ్డి, గూడూరు భరత్, చెవుల మల్లేష్ యాదవ్, కొండా శ్రీనివాస్ గౌడ్, కనమేని శ్రీనివాస్ రెడ్డి, కుక్కల దేవేందర్, పిట్ల విఠ్ఠల్, తదితర బిఆర్ఎస్ నాయకులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసందర్భంగా బిఆర్ఎస్ […]
ప్రాంతీయం
పలు గ్రామాలను సందర్శించిన ఎస్పీ అఖిల్ మాజన్…
438 Viewsముస్తాబద్, నవంబర్ 30 (24/7న్యూస్ ప్రతినిధి) మండల పరిధిలోని నామాపూర్, ముస్తాబద్, అవునూరు, పోతుగల్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పోలింగ్ కేంద్రాల వద్ద మరియు రూట్ బందోబస్తులో ఉన్న సిబ్బందికి ఎలాంటి అవంచనియా సంఘటనలు తలెత్తకుండా పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పలు గ్రామాలను సందర్శించారు. Telugu News 24/7tslocalvibe.com
మండలంలో ప్రశాంతంగా అసెంబ్లీ ఎన్నికలు…
359 Viewsముస్తాబాద్, నవంబర్ 30 (24/7న్యూస్ ప్రతినిధి)తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు మండలంలో ప్రశాంతంగా కొనసాగాయి. ఉదయం నుండి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు గ్రామపంచాయతీలో కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. బూత్ లెవెల్ వారీగా ప్రజలు తమ ఓటు హక్కును కొన్ని గ్రామాలలో ఇబ్బందిగా ఉన్న ఆలస్యంగా వినియోగించుకున్నారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఓటర్లను తమ పార్టీలకు ఓట్లు వేయాలని ఎన్నికల బూత్ ల వద్ద ఓటరులను అభ్యర్థించారు. మధ్యాహ్నం సమయంలో […]
నర్సారెడ్డి కుటుంబంలో విషాదం*
296 Viewsమాజీ ఎమ్మెల్యే, గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి గారు అమితంగా ప్రేమించే, అభిమానించే ఆయన బావ ఈ రోజు(మంగళవారం) మృతి చెందారు. దీంతో ప్రచారం మధ్యలోనే ముగించుకుని హుటాహుటిన కొండపాక మండలం దమ్మక్కపల్లికి చేరుకుని తన బావ గారి భౌతిక కాయాన్ని సందర్శించి దుఃఖించారు. ఈ సంఘటనతో నర్సారెడ్డి కుటుంబం విషాదంలో ఉండిపోయింది. ఓ పక్క కేసీఅర్, ఈటెల రాజేందర్ వంటి హేమాహేమీలతో పోటీ పడుతున్న ఆయన… నడుము నొప్పి వేదిస్తున్నా అలుపెరగకుండా చెప్పులు […]
సిరిసిల్ల పట్టణంలో పెట్రోల్ నిర్వహించిన జిల్లా ఎస్పీ
298 Viewsఅసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తన సిబ్బందితో సిరిసిల్ల లో గల్లీ గల్లీకి పెట్టండి నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమల్లో ఉన్నందున రాత్రి 10:00 దాటితే ఎవరు బయట తిరగవద్దని ఆయన అన్నారు. ఎవరైనా ఎలక్షన్ల నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వారి పైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అన్నారు. Telugu News 24/7tslocalvibe.com
ఓటు హక్కు ప్రతిఒక్కరు వినియోగించుకోవాలి
250 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 28 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ అన్నారు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త హ్యూమన్ రైట్స్ మండల సెక్రటరీ తండా బాలకృష్ణ గౌడ్ విలేకరుల సమవేశంలో మాట్లాడుతూ ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును […]
జనసంచారంలో టపాసుల విక్రయం. నిబంధనలు గాలికి…
282 Viewsముస్తాబాద్ నవంబర్ 27 (24/7న్యూస్ ప్రతినిధి) నిబంధన ఉల్లంఘించి జనసంచార ప్రదేశాలలో టపాసులు విక్రయం.. ముస్తాబాద్ మండల కేంద్రంలో తపాకాయల దుకాణాలు పుట్టగొడుగుల్లా గ్రామపంచాయతీ అనుమతి తీసుకోకుండా జనసంచారంలో ప్రభుత్వ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఐఉండి నిబంధనలు విరుద్ధంగా ఎటువంటి ప్రమాద జాగ్రత్తలు పాటించకుండా వాయు కాలుష్యానికి ప్రమాదకరమైన బేరియం నైట్రేట్తో చేసిన టపాసులు పండగ రోజు కాల్చడంతో సాధారణ రోజులుకన్నా నాలుగు రెట్లు అధికంగా కాలుష్యం రెట్టింపు అవడం తెలిసిన అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. శివకేశవ […]
జనసంచారంలో తపాకాయలు విక్రయాలు నిబంధనలు గాలికి…
528 Viewsముస్తాబాద్, నవంబర్ 27 (24/7న్యూస్ ప్రతినిధి) నిబంధన ఉల్లంఘించి జనసంచార ప్రదేశాలలో టపాసులు విక్రయం.. ముస్తాబాద్ మండల కేంద్రంలో తపాకాయల దుకాణం గ్రామపంచాయతీ అనుమతి తీసుకోకుండా జనసంచారంలో ప్రభుత్వశాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఐఉండి నిబంధనలు విరుద్ధంగా ఎటువంటి ప్రమాద జాగ్రత్తలు పాటించకుండా వాయు కాలుష్యానికి ప్రమాదకరమైన బేరియం నైట్రేట్తో చేసిన టపాసులు పండగ రోజు కాల్చడంతో సాధారణ రోజులుకన్నా నాలుగురెట్లు అధికంగా కాలుష్యం రెట్టింపు అవడం తెలిసిన అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. శివకేశవ ఆలయం అభివృద్ధి […]
ప్రధాని మోదీ నీ కలిసిన అనూష్ యాదవ్…
243 Viewsప్రధాని మోదీ నీ కలిసిన అనూష్ యాదవ్.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తూప్రాన్ లో నిర్వహించిన విజయ సంకల్ప సభకు విచ్చేసిన సందర్భంగా సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం దుమాల గ్రామానికి చెందిన బిజెపి గజ్వేల్ నియోజకవర్గ విస్తారక్ చేకూటి అనూష్ యాదవ్ మోదీ నీ కలిశారు మారుమూల గ్రామానికి చెందిన తను దేశ ప్రధానిని కలిసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అనూష్ తెలిపారు ఇలా సాధారణ కార్యకర్తలు సైతం ప్రధానిని […]
ఆపదలో ఆదుకోవడమే నిజమైన మానవత్వం
386 Views– ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్. దౌల్తాబాద్; ఆపదలో ఉన్న సాటి మానిషిని ఆదుకోవడమే నిజమైన మానవత్వమని అమ్మ- నాన్నలను కోల్పోయిన యువకునికి మేము సైతం అండగా ఉంటామని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజాసేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. ఆదివారం దౌల్తాబాద్ మండలం గొడుగు పల్లి గ్రామంలో అమ్మా నాన్నలు కోల్పోయిన మహేష్ కుటుంబానికి బియ్యం, నిత్యవసర సరుకులు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామానికి […]









