ప్రాంతీయం

సిరిసిల్ల పట్టణంలో పెట్రోల్ నిర్వహించిన జిల్లా ఎస్పీ

288 Views

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తన సిబ్బందితో సిరిసిల్ల లో గల్లీ గల్లీకి పెట్టండి నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమల్లో ఉన్నందున రాత్రి 10:00 దాటితే ఎవరు బయట తిరగవద్దని  ఆయన అన్నారు. ఎవరైనా ఎలక్షన్ల నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వారి పైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *