అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తన సిబ్బందితో సిరిసిల్ల లో గల్లీ గల్లీకి పెట్టండి నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమల్లో ఉన్నందున రాత్రి 10:00 దాటితే ఎవరు బయట తిరగవద్దని ఆయన అన్నారు. ఎవరైనా ఎలక్షన్ల నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వారి పైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అన్నారు.




