ప్రాంతీయం

అక్కడి సాంప్రదాయ పద్ధతులను వీక్షించడానికి వెళ్లిన ముస్తాబాద్…

435 Viewsముస్తాబాద్, డిసెంబర్ 26 (24/7న్యూస్ ప్రతినిధి) మోహినికుంట గ్రామం నుండి మాజీ రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు ఆధ్వర్యంలో ఆసియాలోని అత్యంత పరిశుభ్రమైన గ్రామం మేఘాలయ రాష్ట్రంలోని తూర్పు ఖాసీహిల్ జిల్లాలో ఉంది ఈగ్రామం మవ్లిన్నోoగ్ అనే గ్రామం ఇది ఇండో- బంగ్లా సరిహద్దుకు సమీపంలో షిల్లాంగ్ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున ఈ గ్రామంలో ప్రధానంగా ఖాసీ తెగ ప్రజలు నివసిస్తారు ఇక్కడ ప్రత్యేకంగా ఏమిటంటే వందశాతం అక్షరాస్యత ఉండడం […]

కథనాలు ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం విద్య

ప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువతి – యువకులకు సన్మాన కార్యక్రమం..

277 Viewsప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువతి – యువకులకు సన్మాన కార్యక్రమం.. బాక్సింగ్ విభాగంలో నేషనల్ వెళ్లడం కోసం హరి చంద్ర ప్రసాద్ కి తన వంతు సహాయం గా 2 వెలు ఆర్థిక సహాయం చేశారు రాచర్ల గుండారం గ్రామ -గ్రామపంచాయతీ కార్యాలయంలో , ఇటీవల పోలీసు ఉద్యోగం సాధించిన యువకులకు( భూక్య రాజు S/o వాలియ,భూక్యా రాజు S/o లక్ష్మణ్,ముడవత్ వెంకటేష్, మరియు , డిస్ట్రిక్ట్ కోర్టు లో జూనియర్ అసిస్టెంట్ గా ఉదోగ్యం […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం విద్య

ప్రభుత్వ ఉద్యగం సాధించిన యువతి – యువకులకు సన్మాన కార్యక్రమం..

251 Views ప్రభుత్వ ఉద్యగం సాధించిన యువతి – యువకులకు సన్మాన కార్యక్రమం.. బాక్సింగ్ విభాగంలో నేషనల్ వెళ్లడం కోసం హరి చంద్ర ప్రసాద్ కి తన వంతు సహాయం గా 2 వెలు ఆర్థిక సహాయం చేశారు రాచర్ల గుండారం గ్రామ -గ్రామపంచాయతీ కార్యాలయంలో , ఇటీవల పోలీసు ఉద్యోగం సాధించిన యువకులకు( భూక్య రాజు S/o వాలియ,భూక్యా రాజు S/o లక్ష్మణ్,ముడవత్ వెంకటేష్, మరియు , డిస్ట్రిక్ట్ కోర్టు లో జూనియర్ అసిస్టెంట్ గా […]

Breaking News ఆధ్యాత్మికం ప్రాంతీయం

సూర్యుడు ఉత్తరాయానికి వచ్చే ధనుర్మాసమే శుద్ధ తొలి ఏకాదశి…..

357 Viewsఎల్లారెడ్డిపేట మండలంలో తొలి ఏకాదశి (ముక్కోటి) వేడుకలు శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ మహావిష్ణువుకు పూజలు నిర్వహించారు. శనివారం ఆలయానికి భక్తులు అధికంగా తరలివచ్చారు అదేవిధంగా మండల కేంద్రంతో పాటు అన్ని శివాలయాలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో దర్శనానికి భక్తులు అధికంగా వచ్చి దర్శించుకున్నారు స్వామి వారి ఆలయంలో అత్యంత వైభవంగా పూజలు నిర్వహించినట్లు వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ గడ్డం జితేందర్ వైస్ చైర్మన్ గంట వెంకటేష్ […]

ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

395 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్ సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన చిన్న బోయిని శ్రీనివాస్ అనారోగ్యం తో మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సిద్దిపేట జిల్లా మాదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్  మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు.  స్థానికులు పాములపర్తి చిన్న బోయిని మల్లేష్ […]

ప్రాంతీయం

గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి

238 Views– ఎంపీపీ గంగాధరి సంధ్య రవీందర్ దౌల్తాబాద్: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ గంగాధరి సంధ్య రవీందర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు తమ నివేదికలను చదివి వినిపించారు. అనంతరం పిఎసిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, ఇందుప్రియల్ ఎంపీటీసీ వీరమ్మ మల్లేశం లు మాట్లాడుతూ అంగన్ వాడి కార్యకర్తలు […]

క్రీడలు ప్రాంతీయం

27వ జాతీయ యువజన ఉత్సవాలు

112 Viewsఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన మరియు క్రీడల కార్యాలయం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి యువజన ఉత్సవాల లో  పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళా చక్రపాణి  ముఖ్య అతిథులుగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు.. ఈ సందర్భంగా *గౌరవ పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు పాటలు రచనలు చిత్రలేఖనం మొదలగు రంగాలలో వారి అభిరుచి మేరకు ప్రావిణ్యం సాధించాల్సిన అవసరం ఎంతైనా […]

ప్రాంతీయం

నిబంధనను ఉల్లంఘించిన పాఠశాలపై చర్యలు…

530 Viewsముస్తాబాద్, డిసెంబర్ 20 (24/7న్యూస్ ప్రతినిధి) ముస్తాబాద్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలకు నియమ నిబంధనలు ఏమిటి.. ఎవరు పాటిస్తున్న నిబంధనలు ఏమిటి ఈ ప్రైవేటు పాఠశాలపై పరిశీలన జరిపి నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా విద్యాధికారి డీఈవో మండల విద్యాధికారి ఎంఈఓ వీరి ఇరువురికి టిఆర్ఎస్వి మండలశాఖ తరమున వినతి పత్రం అందించారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

*క్షతగాత్రులను పరామర్శించిన విప్ ఆది*

213 Views  వేములవాడ రూరల్ మండలం పోశెట్టిపల్లి వద్ద మంగళవారం జరిగిన ఆటో ప్రమాదంలో గాయపడిన… వేములవాడ, సిరిసిల్ల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో పాటు మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరామర్శించారు. గాయపడిన వారిని యోగక్షేమాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని కోరారు. దురదృష్టవషత్తు ఆటో ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు.బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సాయం అందేలా […]

ప్రాంతీయం

ఇసుక పర్మిషన్లో అధికారుల చేతివాటం…

500 Viewsముస్తాబాద్, డిసెంబర్19 (24/7న్యూస్ ప్రతినిధి) ఇసుక పర్మిషన్ ఇచ్చేది ఒక మండలానికి తరలించేది మరో జిల్లాకు.. అధికారులు మాత్రం చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు. కళ్లకు కట్టినట్లు అక్రమంగా దుబ్బాక మండలానికి తరలిస్తున్న ఇసుక వ్యాపారులపై ప్రత్యేక దృష్టి సారించిన ఫలితం శూన్యం.. అధికారులు తన చేతివాటం జులిపిస్తూ పట్టనట్లు వ్వవరిస్తున్నారని పలువురు ఆరోపిస్తు న్నారు. దీంతోపాటు తహసిల్దార్ కార్యాలయాల యంలో కొందరు ప్రైవేటు ఉద్యోగులు విధులు నిర్వహిస్తూ తాసిల్దార్ కార్యాలయంలయాన్ని ఒక వ్యాపారంగా మలుచు […]