ప్రాంతీయం

పేదింటి పెండ్లికి పుస్తెమట్టెలు వితరణ…

490 Viewsముస్తాబాద్, డిసెంబర్ 31 (24/7న్యూస్ ప్రతినిధి) సేవలాల్ తండాలో జరుగుతున్న పేదింటి ఆడపడుచుకు పెండ్లికి సాయం అందించారు. అందించిన వారిలో జనగామ శరత్ రావు ఆద్యంలోని పుస్తెమెట్టెలు, డాక్టర్ చందర్ క్వింటాల్ బియ్యం, నందు రెడ్డి, గ్రామసర్పంచ్ శ్రీనివాస్ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మండల అధ్యక్షులు లకావత్ నర్సింలు, బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ మూడవ రెడ్డి నాయక్,  డైరెక్టర్ కట్టబాబురావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాగుల శీను రవి తదితరులు […]

ప్రాంతీయం

రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ మరమ్మత పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే

148 Viewsమంచిర్యాల రైల్వే ఓవర్ బ్రిడ్జి మీద జరుగుతున్న రోడ్డు మరమ్మత్తు పనులను శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదివారం పరిశీలించారు. అధ్వాన్నంగా ఉన్న రోడ్డు కు మరమ్మత్తు పనులు యుద్ధప్రాతిపదికన చేయాలని ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రేమ్ సాగర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారుల ఆదేశాలు మేరకు కాంట్రాక్టర్ రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టగా ఆదివారం ఆయన పనులను పరిశీలించారు. వేగవంతంగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఆధునిక […]

ప్రాంతీయం

యాదాద్రిలో భక్తుల రద్దీ 

134 Viewsయాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు దినంతోపాటు నూతన సంవత్సరం సందర్భంగా భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో విచ్చేశారు. దీంతో ఉచిత దర్శనానికి దాదాపు రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

చలో దుబ్బాక… జనవరి 2న బిఆర్ఎస్ కృతజ్ఞత సభ..

248 Viewsదుబ్బాక గడ్డ మీద గులాబీ జెండా ఎగురవేశాము..గులాబీ శ్రేణుల కల సాకారమైంది..భారీ విజయం సాధించిన నేపద్యంలో జనవరి 2-01-2024 మంగళవారం రోజు మధ్యాహ్నం 1.00గంటలకు దుబ్బాకలోని కోమటిరెడ్డి రజినీకాంత్ రెడ్డి ఫంక్షన్ హల్ లో దుబ్బాక నియోజకవర్గంలో అఖండ మెజారిటీతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ ని గెలిపించిన శుభసందర్భంగా కృతజ్ఞత సభ నిర్వహించబడును.. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్య అతిథులుగా హాజరు […]

ప్రాంతీయం

ప్రమాణాలు గాలికి.. నాణ్యతలేని నిర్మాణాలు… ప్రజాధనం వృధా పట్టించుకోని అధికారులు.. తోట ధర్మేందర్…

400 Viewsముస్తాబాద్, డిసెంబర్ 30 (24/7న్యూస్ ప్రతినిధి) నాణ్యత ప్రమాణాలు పాటించకుండా చేపట్టిన మురుకి కాలువల పనులు నెలరోజుల వ్యవధిలోనే కూలిపోవడం ఎందుకనో… ప్రజాధనాన్ని దుర్వునియోగం చేసిన కాంట్రాక్టర్లపై తగుచర్యలు తీసుకోవాలని గల్ఫ్ జేఏసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ తోటధర్మేందర్ చూసి మండిపడ్డారు. మండలంలోని పోతుగల్ డబుల్ బెడ్ రూమ్ ఎస్సీ కాలనీలో గత నెలరోజుల క్రితం నూతనంగా నిర్మించిన డ్రైనేజీ నాణ్యతలో లోపంతో కూలిపోయిందని స్థానికులు తోట ధర్మేందర్ కు వెల్లడించండతో ఆకాలనీలో పరిశీలించారు. ఆ […]

ప్రాంతీయం

కనకదుర్గ హోల్సేల్ చికెన్ ఆఫర్. ఆఫర్. ఆఫర్…

330 Viewsముస్తాబాద్, డిసెంబర్ 30 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలోని కనకదుర్గ హోల్ సేల్ చికెన్ సెంటర్ లో విక్రయిస్తున్న చికెను పేపర్ రేట్ ను అనుసరించకుండా డిసెంబర్ 31ను పురస్కరించుకొని ప్రజలందరూ సంతోషపడాలని నూతన సంవత్సర శుభసందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మాయొక్క సొంత షెడ్డులో గలవి కోళ్లును పండుగ సందర్భంగా కేవలం కిలో180రూ. దరకే ప్రజలకు చేరువలో ఉండాలని పేపర్ రేట్ కంటే 50రూపాలు తక్కువ ధరలో ఇవ్వాలని ఆఫర్ పెట్టాము త్వరపడండి ఆఫర్, ఆఫర్, […]

ప్రాంతీయం

రైస్ మిల్లులోని విద్యుత్ ఘాతంతో కార్మికుడు మృతి…

769 Viewsముస్తాబాద్, డిసెంబర్ 30 (24/7న్యూస్ ప్రతినిధి) నూతన రైస్ మిల్లులో పనులు చేస్తుండగా వలస కార్మికుడు విద్యుత్ ఘాతంతో మృతి.. ముస్తాబాద్ శివార్లోగల ఎంకయ్యకుంట సమీపంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి రైస్ మిల్లులో చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన ఈశ్వర్ పటేల్ సుమారు 40 సంవత్సరాలు ఆయొక్క కార్మికుడు రైస్ మిల్లులో పనులు చేస్తుండగా విద్యుత్ ఘాతంతో మృతి చెందినట్లుగా తెలిసిందని స్థానిక ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం రాజకీయం

పేదింటి ఆడబిడ్డకు పుస్తె మెట్టెలు అందజేత !

291 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 29) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన చెక్కలి సుజాత కూతురు చెక్కలి ప్రత్యూష వివాహానికి మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు( ఎంపీపీ ) పాండు గౌడ్ ఈ రోజు ఉదయం వారి స్వగృహంలో పుస్తె మెట్టెలు అందజేశారు. వారితో పాటుగా గ్రామ నాయకులు జుట్టు సుధాకర్ మేకల శ్రీనివాస్ నేల యాదగిరి మరియు రమేష్ తదితరులు ఉన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

ప్రకటనలు ప్రాంతీయం

ప్రజా పాలన ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి

235 Viewsఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని సిరిసిల్లలో ప్రారంభించిన గౌరవ పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళా చక్రపాణి గారు.. ఈ సందర్భంగా గౌరవ పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి గారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసే క్రమంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అని అన్నారు.. ప్రత్యేక తెలంగాణ […]

ప్రాంతీయం

ఘనంగా వాజపేయ్ చిత్రపటానికి నివాళులు అర్పించిన…

263 Viewsముస్తాబాద్, డిసెంబర్ 25 (24/7న్యూస్ ప్రతినిధి) భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయ్ జయంతి (జాతీయ సుపరిపాలన దినోత్సవం) సందర్భంగా స్థానిక వివేకనంద విగ్రహంవద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యులు వాజపేయ్ ఒకరని ఆయన చేసిన కృషి వల్లనే రెండు స్థానాల నుండి మొదలుకొని 300 స్థానాలకు ఎదిగి ఒక బలమైన […]