ముస్తాబాద్, డిసెంబర్ 31 (24/7న్యూస్ ప్రతినిధి) సేవలాల్ తండాలో జరుగుతున్న పేదింటి ఆడపడుచుకు పెండ్లికి సాయం అందించారు. అందించిన వారిలో జనగామ శరత్ రావు ఆద్యంలోని పుస్తెమెట్టెలు, డాక్టర్ చందర్ క్వింటాల్ బియ్యం, నందు రెడ్డి, గ్రామసర్పంచ్ శ్రీనివాస్ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మండల అధ్యక్షులు లకావత్ నర్సింలు, బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ మూడవ రెడ్డి నాయక్, డైరెక్టర్ కట్టబాబురావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాగుల శీను రవి తదితరులు పాల్గొన్నారు.
183 Viewsరాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందించాలని సిపిఎం సీనియర్ నాయకులు కత్తిలింగారెడ్డి, శాఖ కార్యదర్శిలు మలికంటి చంద్రశేఖర్, పాలోజు సుదర్శన్ లు ప్రభుత్వాన్ని కోరారు. మండలంలోని ముకుందాపురం గ్రామంలో అధికార పార్టీకి చెందిన బిఆర్ఎస్ నాయకులు, గ్రామ సర్పంచ్ ఏకపక్షంగా అధికార పార్టీ కార్యకర్తలకే, గృహలక్ష్మి పథకం, బీసీ బందు, దళిత బంధు లాంటి సంక్షేమ పథకాలకు ఎంపిక చేయడం సరి కాదని వారన్నారు. రాజకీయాలకతీతంగా అర్హులైన నిరుపేదలను చూసి ఎంపిక […]
83 Views తెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) మార్చి 14 పెద్ద వంగర మండలం వడ్డే కొత్తపల్లి గ్రామానికి చెందిన మాజీ శాసన సభ్యులు,సుపరిచితులు డా.నేమురుగొమ్ముల సుధాకర్ రావు అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన పాలకుర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు యశస్విని ఝాన్సి రెడ్డి. గాదె కృష్ణ పాలకుర్తి కాన్స్టెన్సీ ఇంచార్జ్ గాదె కృష్ణ […]
213 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 11 (24/7న్యూస్ ప్రతినిధి) భారతీయ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతిని పోతుగల్ గ్రామంలో గురువారం నిర్వహించారు. నాయకులు పెద్దిగారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోతుగల్ బస్టాండ్ లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తన్నీరు గౌతమ్ రావు, కోల కృష్ణగౌడ్, వరి వెంకటేష్ తో పాటు పలువురు నాయకులు మాట్లాడుతూ కులవ్యవస్తకు వ్యతిరేకంగా సత్యశోధక్ సమాజ్ స్థాపించి తనభార్య సావిత్రీబాయి […]