ప్రాంతీయం

సిసిరోడ్ల నిర్మాణానికి భూమిపూజ కాంగ్రెస్…

177 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 23 (24/7న్యూస్ ప్రతినిధి): మండలంలో గూడెం, కొండాపూర్ ఇరు గ్రామాలలో సిసిరోడ్ నిర్మాణంకు భూమిపూజ కార్యక్రమం ఎంజీఎన్ఆర్ జిఎస్ 2023౼2024_ నిధులద్వార అభివృద్ధి పనులకు భూమిపూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత గిరిజనుల బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడే పార్టీ అని అన్నారు. గత […]

ప్రాంతీయం

జీవితంపై విరక్తి చెందిన వ్యక్తి మృతి…

205 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 23 (24/7న్యూస్ ప్రతినిధి): మండలం బదనకల్ గ్రామానికి చెందిన అల్మాస్పురం ఆశయ తండ్రి రాజయ్య, 52.సంలు అనేవ్యక్తి గత ఏడునెలలగా క్యాన్సర్ తో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది తేదీ 12.2024 రోజున క్రిమిసంహారక విషం తాగినాడని ఈరోజు చికిత్స పొందుతూ సిద్దిపేట ప్రభుత్వ వైద్యశాలలో తుదిశ్వాస విడిచాడని మృతుడి కూతురు కలకుంట్ల ప్రేమలత ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనైనదని ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు. Telugu […]

ప్రాంతీయం

విద్యుత్ షాక్ తో యువరైతు మృతి…

197 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 23 (24/7న్యూస్ ప్రతినిధి): మండలం నిమ్మలవారి పల్లి గ్రామానికి చెందిన నిమ్మల ప్రభాకర్ తండ్రి లింగయ్య, వయస్సు 37.సం.లు అనేవ్యక్తి ఫిబ్రవరి 23 ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయంలో తన వ్యవసాయ పొలంలో ఓడ్డుకు గడ్డి కోయిచున్న సందర్భంలో విద్యుత్ స్తంభం సపోర్టు వైరుకు ఇన్సులేటర్/ బొక్కలేకుండా బిగించడం వలన ఆ సపోర్ట్ వైరు మృతుడి మోకాళ్ళకు తగిలి విద్యుత్ షాక్ కొట్టడంతో మృతుడు మరణించినాడని, మృతుడి తండ్రి నిమ్మల లింగయ్య […]

ప్రాంతీయం

సమ్మక్కసారలమ్మను దర్శించుకున్న కేకే…

149 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 23 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవంలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి సమ్మక్క సారలమ్మ మహోత్సవ భాగంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ మాతృమూర్తుల ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలిని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి, జడ్పిటిసి గుండం నర్సయ్య, పట్టణ అధ్యక్షులు గజ్జలరాజు, ఎంపిటిసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, […]

Breaking News ప్రాంతీయం

వలస జీవి హఠాత్ మరణం

930 Viewsవలస జీవి హఠాత్ మరణం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన నిమ్మల రాజు వయస్సు 45 బహ్రెయిన్ దేశము గత 10 సంవత్సరాల నుండి డ్రైవర్ వృత్తిపైన వెళ్లి జీవనం సాగిస్తున్నాడు శుక్రవారం రోజున మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బహ్రెయిన్ దేశంలో తాను నివాసం ఉంటున్న రూమ్ నుండి తాను డ్రైవర్ వృత్తి చేస్తున్న డ్యూటీకి వెళ్దామని రెడీ అవ్వగా హఠాత్తుగా ఛాతిలో నొప్పి రాగానే మిత్రులకు […]

ప్రాంతీయం

జెఏసి క్యాలెండర్ ఆవిష్కరణ….

178 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 22 24/7న్యూస్ ప్రతినిధి): మండల అభివృద్ధి వనరుల కేంద్రంలో విద్యాశాఖ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం సిఆర్ పి ల డైరీ మరియు సమగ్ర శిక్ష జెఎసి క్యాలండర్ లను కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యన్, రాజిరెడ్డి, ముస్తాబాద్ కాంప్లెక్స్ ప్రదానోపాధ్యాయులు, యస్. రాధాకిషన్ రావు పోతగల్ కాంప్లెక్స్ ప్రదానోపాధ్యాయులు యన్. రాజేశ్వరి, గూడెం కాంప్లెక్స్ ప్రదానోపాధ్యాయులు, జిల్లా సమగ్ర శిక్ష జేఏసి అధ్యక్షులు తుమ్మ రాజేందర్, […]

ప్రాంతీయం

జాతరకు విద్యాసంస్థలకు సెలవును ప్రకటించాలి డిమాండ్

161 Viewsఆసియా ఖండం లోనే అతిపెద్ద గిరిజన జాతరకు విద్యాసంస్థలకు సెలవును ప్రకటించాలి డిమాండ్ : కంచర్ల రవి గౌడ్ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు. భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ అధ్వర్యంలో లో విలేకర్ల సమావేశం గురువారం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన *‘సమ్మక్క సారక్క మేడారం […]

ప్రాంతీయం రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్

151 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 22) సిద్దిపేట జిల్లా పాములపర్తి గ్రామంలో యముడాల చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందగా గురువారం విషయం తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్ మృతుని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు వారితో పాటు కర్రోల్ల నర్సింలు,మల్లేష్,కృష్ణ,నర్సయ్య,కుమార్,బాబు,రాజు తదితరులు ఉన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

అధికారుల కాసుల..సన్నుల్లో ఇళ్లపట్టాలు.. పత్తాలేని పై అధికారులు… 

338 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 21 (24/7న్యూస్ ప్రతినిధి) కేంద్రంలో గూడు లేని నిరుపేదల కొరకు గతకాంగ్రెస్ ప్రభుత్వం హయంలో 2008 సంవత్సరం సర్వేనెంబర్ 998,999,1001,లలో 13 ఎకరాల ఐదు గుంటల భూమి కొనుగోలు చేసి అధికారికంగా 162 మందికి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. మిగిలిన ఖాళీ ఇండ్ల స్థలాలను కొంతమంది ఇతర గ్రామాల నుండివచ్చి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని సంబంధిత అధికారులకు ఎన్నోసార్లు విన్నవించిన స్పందించక పోవడంతో అక్రమ ఇళ్ల నిర్మాణాలకు ఇందిరమ్మ కాలనీ అడ్డగా […]

Breaking News నేరాలు ప్రకటనలు ప్రాంతీయం

“మీకోసం” మేమున్నాం.. ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్ వెల్లడి…

254 Viewsమీకోసం మేమున్నాం.. ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్ వెల్లడి…   రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో పదిర గ్రామంలో గ్రామ ప్రజలను ఉద్దేశించి మీకోసం మేమున్నాం అని యువతకు గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని యువత పెడదారిన పడవద్దని తల్లిదండ్రులు వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వారినే సన్మార్గంలో పెట్టాలని సూచించారు చెడు వ్యసనాలకు దూరంగా ఉంచాలని గారాబం చేయవద్దని తెలిపారు. మైనర్లకు వాహనాలు […]