Breaking News ప్రాంతీయం

కార్యదర్శిపై కేసు నమోదు…

188 Views ముస్తాబాద్, ఫిబ్రవరి 28 24/7న్యూస్ ప్రతినిధి గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు ముందుండాల్సిన ఓ పంచాయతీ కార్యదర్శి ప్రజల ఆస్తులను వేరే వ్యక్తి పేరుపై తప్పుడు నంబర్ సృష్టించి స్థల కబ్జాకు పాల్పడిన ఘటన సిరిసిల్లా జిల్లా కొండాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. కొండాపూర్ గ్రామానికి చెందిన తపాకుల శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఇంటి నెంబర్ 6–86 గల డిస్మెంటల్ 363చదవరపు గజాల ఇంటిని పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ తప్పుడు నంబర్ సృష్టించి స్థలం కబ్జా చేశారనే […]

ప్రాంతీయం

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించిన కమిషనర్

128 Viewsరామగుండం పోలీస్ కమీషనరెట్ తేది :28-02-2024 ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను సందర్శించిన పోలీస్ కమీషనర్ శ్రీ ఏం. శ్రీనివాస్ ఐపిఎస్. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం అయినా ఇంటర్మీడియట్ పరీక్షల సందర్బంగా ఈరోజు గోదావరిఖని లోని ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాల లో ఉన్న పరీక్ష కేంద్రాల ను రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., గారు సందర్శించి పోలీస్ బందోబస్త్, అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్ష నిర్వహణకు అధికారులు […]

ప్రాంతీయం

బిజెపి..ఆధ్వర్యంలో చిత్రపటానికి క్షీరాభిషేకం…

121 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 28 (24/7న్యూస్ ప్రతినిధి): భారతీయ జనతా పార్టీపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ప్రజాహిత యాత్రలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ చేసిన దాడిని ఖండిస్తూ ముస్తాబాద్ మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహంవద్ద మండల అధ్యక్షులు మెరుగు అంజగౌడ్ ఆధ్వర్యంలో బండి సంజయ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని […]

ప్రకటనలు ప్రాంతీయం

వక్ఫ్ బోర్డు చైర్మన్ ను సన్మానించిన ఎల్లారెడ్డిపేట మహమ్మదీయ మస్జీద్ కమిటీ

199 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మహమ్మదీయ మస్జీద్ అద్యక్షులు మహమ్మద్ అయూబ్,ఉపాద్యక్షులు మహ్మద్ సాదుల్,మహ్మద్ అలీ, మహ్మద్ ఖాజా మొహినోద్దీన్,మహ్మద్ బాబా వక్ఫ్ బోర్డు చైర్మన్అజ్మతులాహ్ల్ హుస్సేని గా ఎన్నికైన సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి హజ్ హౌస్ లో మంగళవారం కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించి మా సహాయక సహకారాలు ఉంటాయని తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

అమృత్ భారత్ పథకం

113 Viewsదేశంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధికి మోదీ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు- బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి. అమృత్ భారత్ పథకంలో బాగంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వర్చువల్ గా మంచిర్యాల రైల్వే స్టేషన్ పునర్ నిర్మాణ పనులకు శంఖుస్థాపన మరియు జిల్లాలో మూడు అండర్ పాస్ ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంచిర్యాల రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు […]

ప్రాంతీయం

కుంటలో 3వేలకుపై చిలుకు చేపలు…

424 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 26 (24/7న్యూస్ ప్రతినిధి) తెర్లుమద్ది గ్రామంలోని మోతుకుల కుంట చెరువులో సుమారుగా మూడు వేలకు పైచిలుకు చేపలు అనుమానాస్పదంగా చనిపోవడంతో ఎవరైనా విషం కలిపారా? లేదా నీరుతగ్గడంతో చనిపోయాయా? అనే కోణంలో స్థానికులకు పలు అనుమానాలకు దారితీస్తూ వాట్సాప్ లలో చెక్కర్లు కొడుతున్నాయి. ఎవరైనా ఈ నేరానికి పాల్పడినట్లయితే సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ముదిరాజ్ కులస్తులకు న్యాయం చేకూరేలా చూడాలని వాట్సాప్ లో మెసేజ్ పెడుతున్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

గాంధారి ఖిల్లా జాతరలో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే

134 Viewsమంచిర్యాల జిల్లా : మందమర్రి మండలం బొక్కల గుట్ట గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర లో పాల్గొని కాలభైరవుడినీ దర్శించుకున్న చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి,మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, క్యాతనపల్లి చైర్ పర్సన్ జంగం కళ.. జీడికోట లో ఏర్పాటు చేసిన దర్బార్ లో పాల్గొన్న చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి,మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు,ప్రజా ప్రతినిధులు,అధికారులు,ఆదివాసీ నాయక్ పొడు కుల పెద్దలు. చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి కామెంట్స్, గాంధారి ఖిల్లా మైసమ్మ […]

ప్రాంతీయం

శ్రీ రుక్మిణి వేణుగోపాలస్వామి కళ్యాణ…

242 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 24 (24/7న్యూస్ ప్రతినిధి): బదనకల్ గ్రామంలో శ్రీ వాసుదేవ ఆశ్రమంలో (శృంగేరి శంకర మఠముశాఖ)ఆధ్వర్యంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ఈనెల 22.నుండి 24వ తేదీ వరకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో భాగంగా శనివారం స్వామివారికి పంచామృత అభిషేకం చేసి పూలతో అలంకరించి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు, అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య భక్తుల కరతాలధనుల మధ్య ముత్యాల తలంబ్రాలతో శ్రీ రుక్మిణి వేణుగోపాల స్వామి కళ్యాణం […]

ప్రాంతీయం

రోడ్డు భద్రత వారోత్సవాలు…

147 Views(తిమ్మాపూర్ ఫిబ్రవరి ) 35వ రాజీవ్ రహదారి రోడ్డు భద్రతా వారోత్సవాల సంధర్బంగా తిమ్మాపూర్ మండలం లోని రేణికుంట టోల్ ప్లాజాలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కరీంనగర్ బృందం సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించరు.. ఈ శిబిరం లో టోల్ ప్లాజా ఉద్యోగులు, సిబ్బంధి రక్తదానం చేశారు.రక్తదానం అనంతరం ఉద్యోగులు, సిబ్బంధి కి పండ్లు, ఓఆర్ఎస్ పాకెట్స్ అందజేశారు.. ఈ కార్యక్రమానికీ ముఖ్య అతిధిగా ప్రాజెక్ట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డి, టోల్ […]

ప్రాంతీయం

సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న నాయకులు…

222 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 23 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలో సమ్మక్క-సారలమ్మ దర్శనంలో… పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన నిలువెత్తు బంగారాన్ని సమర్పించిన సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర రజక సంఘము అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు, ముస్తాబాద్ పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నర్సింహారెడ్డి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com