ప్రాంతీయం

రోడ్డు భద్రత వారోత్సవాలు…

138 Views

(తిమ్మాపూర్ ఫిబ్రవరి )

35వ రాజీవ్ రహదారి రోడ్డు భద్రతా వారోత్సవాల సంధర్బంగా తిమ్మాపూర్ మండలం లోని రేణికుంట టోల్ ప్లాజాలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కరీంనగర్ బృందం సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించరు..

ఈ శిబిరం లో టోల్ ప్లాజా ఉద్యోగులు, సిబ్బంధి రక్తదానం చేశారు.రక్తదానం అనంతరం ఉద్యోగులు, సిబ్బంధి కి పండ్లు, ఓఆర్ఎస్ పాకెట్స్ అందజేశారు..

ఈ కార్యక్రమానికీ ముఖ్య అతిధిగా ప్రాజెక్ట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డి, టోల్ ప్లాజా సీనియర్ మేనేజర్ ఎం. యజ్ఞేశ్వర్ రావు, హైవే ఇంజనీర్ శివప్రసాద్, ప్రాజెక్ట్ మేనేజర్ డి మహేందర్ లు తదితరులు పాల్గొన్నారు….

No Slide Found In Slider.

Poll not found