ప్రకటనలు ప్రాంతీయం

వక్ఫ్ బోర్డు చైర్మన్ ను సన్మానించిన ఎల్లారెడ్డిపేట మహమ్మదీయ మస్జీద్ కమిటీ

161 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మహమ్మదీయ మస్జీద్ అద్యక్షులు మహమ్మద్ అయూబ్,ఉపాద్యక్షులు మహ్మద్ సాదుల్,మహ్మద్ అలీ, మహ్మద్ ఖాజా మొహినోద్దీన్,మహ్మద్ బాబా వక్ఫ్ బోర్డు చైర్మన్అజ్మతులాహ్ల్ హుస్సేని గా ఎన్నికైన సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి హజ్ హౌస్ లో మంగళవారం కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించి మా సహాయక సహకారాలు ఉంటాయని తెలిపారు.

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్