171 Views ఎల్లారెడ్డిపేట మార్చి 02 ; ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ కటికం రామచంద్రం ను స్థానిక మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి శనివారం రాత్రి పరామర్శించారు, రాంచంద్రం తండ్రి కటుకం రాములు ఇటీవల ఆనారోగ్యంతో మరణించారు, ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఆయన మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు, అతని కుమారులు రాంచంద్రం దేవయ్య, నారాయణ లను పరామర్శించారు Telugu News 24/7
ప్రాంతీయం
మోడీ సభను విజయవంతం చేయండి
117 Viewsప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయండి ఈ నెల 4న ఆదిలాబాద్ లో జరబోయే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆదిలాబాద్ జిల్లాకు మొదటి సారిగా వస్తున్న ప్రధానమంత్రి కి స్వాగతం పలుకుతున్నామన్నారు. ఈ సభకు ప్రజలు […]
మృతుని కుటుంబానికి ఆర్ధిక సాయం!
195 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 2) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో శేర్దని రాములు అనారోగ్య కారణాల వల్ల మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బిజేపి సీనియర్ నాయకులు తాడురి మహేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ రాంరెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపి 50 కిలోల బియ్యం,వంట సామాగ్రి అందజేశారు.వీరితో పాటు రాజు, రాజంగారి మహేష్,శెర్దని మహేష్,స్వామి గౌడ్, బబ్లూ గౌడ్,స్వామి,రాజు,హరికృష్ణ,అనిల్,మహేష్,ప్రశాంత్,నరేష్ తదితరులు ఉన్నారు. ఎర్రోళ్ల […]
టియస్ డియస్సీ మరో కొత్త నోటిఫికేషన్…
332 Views ముస్తాబాద్, మార్చి 1 (24/7న్యూస్ ప్రతినిధి): మెగా డీఎస్సీ కోసం ఎదురుచూసిన నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు.11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు విడుదల చేశారు. వాటిలో స్కూల్ అసిస్టెంట్ 2629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులున్నాయి. […]
ఇంటిపెద్ద కోల్పోయిన కుటుంబానికి చేయూత…
221 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 29 (24/7న్యూస్ ప్రతినిధి): గ్రామము బిబిపేట్ జిల్లా కామారెడ్డి పరుశరాములు అనేవ్యక్తి ఆకస్మాత్తుగా చనిపోవడం వలన కామారెడ్డి జిల్లా హోటల్ యూనియన్ తరపున బండ సురేందర్ సిరిసిల్ల జిల్లా హోటల్ యూనియన్ అధ్యక్షులు, బ్యాగరి నరేష్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, బెల్లె కుమార్, సాయిలు, శ్రీనివాస్, నరేష్ అందుకు బిబిపేట్ గ్రామానికి చెందిన పరుశరాములు అనే కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి నిత్యవసర వస్తువులు 50 కేజీల బియ్యం అతని కూతుర్లకి బట్టలు […]
మెప జిల్లాఅధ్యక్షులుగా ఆవునూరువాసి గుండవేని…
157 Viewsముస్తాబాద్, మార్చి 1 (24/7న్యూస్ ప్రతినిధి): ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (మెపా) రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ అధ్యక్షులుగా ముస్తాబాద్ మండలం, ఆవునురు గ్రామానికి చెందిన గుండవేనీ దేవరాజు ముదిరాజ్ ను, ప్రధాన కార్యదర్శిగా కోనరావుపేట మండలం, వట్టిమల్ల గ్రామానికి చెందిన గండి నరేష్ ముదిరాజ్ ను,ఉపాధ్యక్షులు గా సిరిసిల్ల కి చెందిన పడిగే కొండయ్య, పండుగ శ్రవణ్ లను, జాయింట్ సెక్రటరీ గా వేముల వాడ కి చెందిన పండుగ రాజు […]
కట్టమైసమ్మ ప్రథమ వార్షికోత్సవం…
109 Viewsముస్తాబాద్, మార్చి1 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలోని పుల్చేరు కుంట కట్టపైన కొలువుదీరిన మైసమ్మతల్లి ఎంతో కాలంగా తాత్కాలిక పూజలు అందుకున్న ఈ సంవత్సరం తొలితగా భక్తులకు అమితంగా భక్తి పెరిగి ఊపందుకొని మొదటి వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవపేతంగా శుక్రవారం ఘనంగా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా నేటి నుండి మూడు రోజుల వరకు కొనసాగుతందని ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా అధిక సంఖ్యలో గ్రామస్తులు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. లక్ష్మీవారం కలిసిరావడం విశేషం.. ఆలయ […]
పిల్లలకు మార్చి3.నుండి పోలియోచుక్కలు…
195 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 29 (24/7న్యూస్ ప్రతినిధి) పోతుగల్ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మండల వైద్యాధికారి ని డా.గీతాంజలి అధ్వర్యంలో ఏఎన్ఎంలు, ఆశాలు పల్స్ పోలియో అవగాహన కార్యక్రమం సదస్సు నిర్వసించి పుట్టిన శిశువు నుండి ఐదు సంవత్సరాల పిల్లల వరకు పోలియో చుక్కలు వేయించాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు. అదేవిధంగా మండలంలో 32 పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయని 3,221 ఐదు సంవత్సరాలలోపు పిల్లలు మన ఆరోగ్య కేంద్రం పరిధిలో […]
3.రోజులపాటు కట్టమైసమ్మ మహోత్సవం…
323 Viewsముస్తాబాద్, పిబ్రవరి29 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలో పులిచేరుకుంట కట్టమైసమ్మ ఆలయంవద్ద హైమాస్ లైట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలోని పులిచేరుకుంట కట్టమైసమ్మ ఆలయంవద్ద హైమాస్ లైట్ కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరగానే నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్ డిఎఫ్) నిధులద్వారా మంజూరు ఇప్పించారు. ఈసందర్భంగా ఆయనకు ఆలయ […]
సహకార సంఘాల ద్వారా రైతులకు మేలు
111 Views– దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి – దౌల్తాబాద్లో పీఏసీఎస్ భవనం ప్రారంభం దౌల్తాబాద్ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతులకు అందుబాటులో ఉంటూ ఎన్నో రకాల సేవలు అందిస్తున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డితో కలిసి మండల కేంద్రమైన దౌల్తాబాద్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ […]










