ప్రాంతీయం

ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం గర్వకారణం

154 Viewsతెలుగు 24/7 న్యూస్(తొర్రూరు ప్రతినిధి)మార్చి 17 తొర్రూరు:మున్సిపాలిటీ పరిధి ఎరుకల సామాజిక వర్గ అభ్యున్నతికై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం గర్వకారణమని ఎరుకల సంఘం మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నడిగడ్డ శైలజ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయడాన్ని హర్షిస్తూ ఎరుకల సంఘం మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నడిగడ్డ శైలజ ఆధ్వర్యంలో ఆదివారం డివిజన్ కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి,రాష్ట్ర పంచాయతీరాజ్ […]

ప్రాంతీయం

గుర్తుతెలవని యాచకుడు మృతి

122 Viewsతెలుగు 24/7 న్యూస్ తొర్రూరు ప్రతినిధి మార్చి 17   మున్సిపల్ కమిషనర్ పి శాంతి కుమార్   తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో ఓ యాచకుడు మృతి చెందిన సంఘటన తొర్రూరు మున్సిపాలిటీలో ఆదివారం చోటుచేసుకుంది గత 2 నెలలుగా ఓ యాచకుడు తొర్రూరు పరిసర ప్రాంతాల్లో బిక్షాటన చేస్తూ కూలి పని సాగిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆదివారం యాచకుడు మృతి చెందాడు అన్న విషయం తెలుసుకున్న కమిషనర్ మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించగా సిబ్బంది […]

Breaking News ప్రాంతీయం

రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి

128 Views-రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి -జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి సిరిసిల్ల, మార్చి 17, 2024: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి కోరారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్ఐసీ హాల్ లో ఎస్పీ అఖిల్ […]

ప్రాంతీయం

పోరాటాలకు ఊపిరిదిన గడ్డ మానుకోట

168 Views  తెలుగు 24/7 న్యూస్ (నెల్లికుదురు ప్రతినిధి) మార్చి 16   ఈ రోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక నియోజకవర్గ స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ రామచంద్రనాయక్, మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్   మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర […]

ప్రాంతీయం

వయోజనులందరికీ అక్ష్యరాస్యతపై అవగాహన కల్పించాలి

122 Views-వయోజనులందరికీ అక్ష్యరాస్యతపై అవగాహన కల్పించాలి : అదనపు కలెక్టర్ పి.గౌతమి రాజన్న సిరిసిల్ల, మార్చి -16: జిల్లాలో ఉన్న వయోజనులందరికీ న్యూ ఇండియా లిటరసీ కార్యక్రమంలో భాగంగా అక్షరాస్యతపై అవగాహన కల్పించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి.గౌతమి ఆదేశించారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్ లో సంబంధిత శాఖల జిల్లా అధికారులతో న్యూ ఇండియా లిటరసీ కార్యక్రమంపై అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇట్టి కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో […]

ప్రాంతీయం

ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలి

123 Views-ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలి … రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ -మే 13 న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహణ -ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల స్వీకరణ -నిష్పక్షపాతంగా ఎన్నికల విధులను అధికారులు నిర్వహించాలి -ప్రతి జిల్లాలో ఫిర్యాదుల పరిష్కారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు -పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజన్న […]

ప్రాంతీయం

ఆకస్మిక తనిఖీ చేసిన సీపీ

135 Viewsరామగుండం పోలీస్ కమీషనరెట్ అంతర్గం, రామగుండం పోలీస్ స్టేషన్, ఆకస్మిక తనిఖీ చేసిన సిపి అంతర్గం, రామగుండం పోలీస్ స్టేషన్ ను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్ లోని రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులను, సిసి కెమెరాల పనితీరు ను పోలీస్ కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బంది […]

ప్రాంతీయం

మా గ్రామానికి మరువలేని జ్ఞాపకం

314 Views  తెలుగు 24/7 న్యూస్ (నెల్లికుదురు ప్రతినిధి) మార్చి 16   మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెం గ్రామపంచాయతీ కార్యదర్శిగా గ్రామానికి అనేక సేవలందించిన బూరగడ్డ రాకేష్  మరణించారని తెలుపుటకు గ్రామ ప్రజలము చింతించు చున్నాము. వారి మరణం ఎర్రబెల్లిగూడెం గ్రామ ప్రజలకు పూడ్చలేని లోటు, గ్రామపంచాయతీ కార్యదర్శిగా వచ్చిన నాటి నుండి అనేక సమస్యల్లో కూరుకుపోయిన గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎనలేని కృషి చేసిన బూర గడ్డ […]

ప్రాంతీయం విద్య

విద్యార్థినీ, విద్యార్థులకు హాల్ టికెట్ల పంపిణీ

137 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 16) సిద్దిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్కూక్ లో ఈరోజు పాఠశాల స్ఫూర్తి ప్రదాత లయన్ జి ఆర్ సూర్య రాజు మరియు తాజా మాజీ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్, ప్రధానోపాధ్యాయులు జి వెంకటేశ్ చేతుల మీదుగా విద్యార్థినీ విద్యార్థులకు హాల్ టికెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జి. ఆర్ సూర్య రాజు మాట్లాడుతూ టెక్నికల్ విద్య చదువు కోవాలని పాలిటెక్నిక్, ఐటిఐ […]

ప్రాంతీయం

ప్రైవేట్ వస్త్ర తయారీ ఆర్డర్ల సాధనకు కృషి చేయాలి

118 Views  -ప్రైవేట్ వస్త్ర తయారీ ఆర్డర్ల సాధనకు కృషి చేయాలి::చేనేత జౌళి శాఖ సంచాలకులు అళుగు వర్షిణి -ఆసక్తి గల ఆసాములకు సూరత్ లో శిక్షణ అందిస్తాం -సెప్టెంబర్ నాటికి పాత బకాయలు చెల్లించేలా చర్యలు -ప్రైవేట్ వస్త్ర పరిశ్రమ మార్కెట్ ను నేతన్నలు అన్వేషించాలి -నేత కార్మికులకు అందాల్సిన సబ్సిడీలను సకాలంలో అందిస్తాం -నేత కార్మికుల సమస్యల పరిష్కారం పై సంబంధిత కార్మిక ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన చేనేత జౌళి శాఖ సంచాలకులు రాజన్న […]