171 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే18, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు వెంటనే లక్షరూపాయల రుణమాఫీచేసి పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహంవద్ద కెసిఆర్, కేటీఆర్ ఫ్లెక్సీఫోటో దహనం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 2018లో ఎన్నికల సందర్భంగా రైతులకు లక్షరూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటివరకు రుణమాపి చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. అకాల వర్షానికి పంటనష్టపోయిన రైతుల వద్దకువెళ్లి పర్యావేక్షించి నష్టపోయిన […]
ప్రాంతీయం
కంటి వెలుగును ప్రారంభించిన గ్రామసర్పంచ్ ప్రజా ప్రతినిధులు, ప్రతి ఒక్కరూ కంటి వెలుగును చదివినయం చేసుకోవాలి…
362 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 17, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో సర్పంచ్ సాకల రమేష్ కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, మాట్లాడుతూ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు కంటి పరీక్షలు చేయించుకొని కంటి సమస్యలు ఉన్నవారు తప్పని సరిగా చేయించుకోవాలని ఉచిత అద్దాలు మందులు తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. […]
సాహిత్యం సమాజాన్ని చైతన్యం చేస్తుంది….
226 Viewsసాహిత్యం సమాజాన్ని చైతన్యం చేస్తుంది… ఆంగ్ల రచయిత కొండ మురళికి గౌరవ సత్కారం) సాహిత్యం సమాజాన్ని చైతన్యం చేస్తున్నదనీ, ప్రాచీనకాలం నుండి నేటివరకు రచయితలెందరో రచనలు చేసి ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించారనీ అటువంటి రచయితలను మరిచిపోకుండా స్మరించాలనీ, గౌరవించాలని తెలంగాణ వివేక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా.వాసరవేణి పర్శరాములు అన్నారు. తేదీ 16-05-2023రోజున యెల్లారెడ్డిపేటలో తెలంగాణ వివేక రచయితల సంఘం ఆధ్వర్యంలో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఆంగ్ల రచయిత కొండ మురళిగారిని శాలువా […]
ధాన్యం కొనుగోలు కేంద్రానికి ప్రభుత్వ భూమిని కేటాయించాలని వినతి పత్రం…
298 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే15, తెర్లుమద్ది గ్రామ ఎంపీటీసీ బైతి దుర్గమ్మ (నవీన్ యాదవ్) రైతుల సమక్షంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి పలు సమస్యలు రైతులద్వారా తలెత్తాయని తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని గ్రామంలోని రైతులకు అనువైన స్థలం చూసి ఐకేపీ సెంటర్ ప్రారంభించడంతో కుప్పలుగా పోస్తుండగా ప్రైవేట్ భూమి యజమానులు పలురకాల విభేదించడంతో సర్దిచెప్పడంలో నిమగ్నమయ్యారని సమాచారం. రైతులు పండించిన ధాన్యాన్ని సమీపంలోని రహదారి వెంబడి రాసులుగా పోసుకుంటూ రోడ్లపైనే ఆరబోస్తున్నారు. అంతేకాకుండా ప్రధాన […]
137 Viewsముస్తాబాద్, ప్రతిదీ వెంకటరెడ్డి మే15,మండలంలోని బంధనకల్ గ్రామం మండల అధ్యక్షులు కస్తూరి కార్తీక్ రెడ్డి వివాహం ఎల్లారెడ్డిపేట సాయి మణికంఠ ఫంక్షన్ హాల్లో వివాహా వేడుకల్లో సోమవారం ఎంపీ బండి సంజయ్ కుమార్, రఘునందన్ రావు హాజరై నూతన వధూవరును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వివాహానికి హాజరైన వారితో అలాగే జిల్లాలోని నాలుమూలల్లోని గ్రామాలలో బిజెపి కార్యకర్తలు స్థానిక ఆపార్టీ నాయకులతో మాట్లాడారు. ఈకార్యక్రమంలోఅసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు […]
బైక్ అదుపు తప్పి యువకుడు మృతి
118 Viewsబైక్ అదుపు తప్పి యువకుడు మృతి సిద్దిపేట్ జిల్లా మార్కుక్ మండల్ ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టి యువకుడు మృతి చెందాడు ఈ సంఘటన పాములపర్తి గ్రామ సమీపంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది స్థానికులు బంధువులు కథనం ప్రకారం పాములపర్తి ఎస్సీ కాలనీ కి చెందిన మధు కార్తిక్ ఇద్దరు శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లి వస్తామని కుటుంబీకులకు చెప్పి వెళ్లారు గ్రామ సమీపంలోనే కొండపోచమ్మ సాగర్ సమీపంలో […]
ఆడబిడ్డకు పుస్తే మట్టెలు అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్
119 Views…ఆడబిడ్డకు పుస్తే మట్టెలు అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్ సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల్ తెరాస బి సి సెల్ అధ్యక్షుడు సేవా రత్న అవార్డు గ్రహీత మ్యాకల కనకయ్య ముదిరాజ్ చేబర్తి గ్రామానికి చెందిన కీ.శే. జాలని మధనమ్మ, జాలని బాల్ నర్సయ్య కుమార్తె భవాని(లాస్య) వివాహానికి మ్యాకల కనకయ్య ముదిరాజ్, వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి చేతుల మీదగా పుస్తే మట్టెలు అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రజా సేవ చేయడం సంతృప్తిని ఇస్తుంది […]
వీధి కుక్కలను అటవీ ప్రాంతానికి తరలింపు…
148 Viewsవీధి కుక్కలను అటవీ ప్రాంతానికి తరలింపు… ఎల్లారెడ్డిపేట ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్(జగదీశ్వర్) రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని వీధి కుక్కలను వేటాడి పట్టుకొని ర్యాలీ ఆటోలో వేసి అటవీ ప్రాంతానికి తరలించారు వీధి కుక్కల బెడదతో పిల్లలపై పెద్దలపై దాడి చేసి కరుస్తుండడంతో కుక్కలా నివారణకు చర్యలు గ్రామపంచాయతీ సిబ్బంది చేపట్టారు వాటిని చంపి వేయకుండా సురక్షిత అటవీ ప్రాంతాలకు తరలించినట్టు సమాచారం దీంతోపాటు మండలంలో సీసీ కెమెరాల ఏర్పాటు కూడా చేయాలని ఎల్లారెడ్డిపేట […]
రోడ్డు ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవర్ పై కేసు నమోదు…
141 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి మే 13, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన శ్యాగ రుచిత (20) అనే యువతి సడిమెల వంశీ,శ్యాగ సుహిత లు ద్విచక్ర వాహనంపై గూడెం నుంచి బంజేరుపల్లి గ్రామానికి వస్తుండగా హనుమాజీపేట కు చెందిన లారీ డ్రైవర్ శివకుమార్ లారీ వడ్ల లోడుతో అతివేగంగా అజాగ్రత్తగా ఢీకొట్టిన సంఘటనలో రుచిత అక్కడికక్కడే చనిపోగా, సుహిత, వంశీలకు తీవ్ర గాయాలయి ఎల్లారెడ్డిపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, […]










