ప్రాంతీయం

రాజీవ్ గాంధీ 32,వర్ధంతి ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు…

198 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే21, మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహంవద్ద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ప్రధాని దివంగత నేత స్వర్గీయ రాజీవ్ గాంధీ 32.వర్ధంతి ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహించారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఆధునిక భారతదేశాన్ని రూపొందించడంలో ఆయన విధానాలు ఎంతో సహాయపడ్డాయని దేశంకోసం చేసిన త్యాగాలు మరవలేనివని జాతి నిర్మాణంలో యవతకు ప్రాధాన్యత కల్పించాలన్న ఉద్దేశంతో ఓటుహక్కు కనిష్ట వయోపరిమితిని 21, సంవత్సరాల […]

ప్రాంతీయం

జిల్లా అధ్యక్షులుగా ముసర్ల లింగారెడ్డి నియమితులయ్యారు…

126 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే21, ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన మూసర్ల లింగారెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించబడ్డారు. లింగారెడ్డి తెలిపిన మావికలాంగుల జాతి హక్కులు ఆత్మగౌరవం రాజ్యాధికారంలో భాగస్వామ్యం కోసం జరుగుతున్న పోరాటానికి మీఅందరి సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ క్షేమాన్ని కోరుకునే మీ గిద్దె రాజేష్ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులుగా… Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ వనజ గోపాలరావు దంపతులు…

145 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 21, కల్వకుంట్ల హరీష్ రావు వివాహానికి హాజరై నూతన వదూవరులను ఆశీర్వదించిన శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాల్ రావు దంపతులు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి కి వినతి పత్రం అందజేసిన రేషన్ డీలర్ల సంఘం నాయకులు

129 Viewsఈరోజు గజ్వేల్ లోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి కి రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని ఈ సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఆర్థిక ,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు  దృష్టికి రేషన్ డీలర్ల సమస్యలు తీసుకువెళ్లాలని వినతి పత్రాన్ని ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కి అందజేసిన రేషన్ డీలర్ల సంఘం నాయకులు.ఈ కార్యక్రమంలో గజ్వేల్ డివిజన్ అధ్యక్షులు అజీజ్, […]

ప్రాంతీయం

ప్రథమ స్థానంలో నిలిచిన తుర్కపల్లి…

265 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే20, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామంలో పోతుగల్ సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు ఆధ్వర్యంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని, ప్రతి ఒక్కవరిగింజను 131రైతుల ద్వారా 3357 క్వింటాళ్ల  ధాన్యాన్ని రాష్ట్రంలో మన జిల్లాలోనే మాతుర్కపల్లి గ్రామం ధాన్యం కొనుగోలులో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాసోల్ల పద్మ – దుర్గాప్రసాద్, పాక్స్ డైరెక్టర్లు సతీష్ చందర్ రావు, బైరి బాలవ్వ (బైరి […]

ప్రాంతీయం

హామీలను నెరవేర్చని మంత్రి… కాంగ్రెస్ నాయకులు కేకే…

251 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 20, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో తన స్వగృహంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈకార్యక్రమానికి నియోజకవర్గ బాధ్యులు కేకే మహేందర్ రెడ్డి హాజరైనారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్య మంత్రి అని చెప్పుకునే నియోజకవర్గ మంత్రి  నియోజకవర్గానికి గాని ముస్తాబాద్ మండలానికి గాని ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. ముస్తాబాద్ మండలానికి 30 పడగల ఆసుపత్రి గాని […]

ప్రాంతీయం

సర్పంచి ఇంటి నిర్మాణం కోసం నిబంధనలు మార్చిన ఈవోని సస్పెండ్ చేయాలని సెల్ టవర్ ఎక్కిన జిల్లెల్ల ఉపేంద్ర ..

188 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే20, గత కొంతకాలంగా వివాదాస్పదంగా మారిన ముస్తాబాద్ సర్పంచి గాండ్ల సుమతి కొత్త ఇంటి నిర్మాణం .నేటి నిరసనతో ఓ కొలిక్కి వచ్చింది. శనివారం సర్పంచి సుమతి అధికార దుర్వినియోగానికి , ఈవో రాజు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ… బిజేపి నాయకులు జిల్లెల్ల ఉపేంద్ర స్థానిక రత్నాలకుంట వద్ద సెల్ టవర్ ఎక్కారు. జిల్లెల ఉపేంద్ర మాట్లాడుతూ … తాను ఈ అక్రమ నిర్మాణంపై గతంలో జిల్లా కలెక్టరుకి ఫిర్యాదు చేసినా […]

ప్రాంతీయం

సెల్ టవర్ ఎక్కిన యువకుడు…

130 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 20, సర్పంచ్ సెట్ బ్యాక్ లేకుండా అక్రమ నిర్మాణాన్ని అపాలంటూ సెల్ టవర్ ఎక్కిన బీజేపీ నాయకుడు ఉపేంద్ర. అక్రమంగా కట్టిన గోడను కూల్చివేస్తామని హామీ ఇచ్చిన గ్రామ పంచాయతీ ఈవో. అక్రమంగా కట్టిన గోడను తక్షణమే కూల్చివేయాలని ప్రధాన రహదారికి అడ్డంగా ద్విచక్ర వాహనాలు పెట్టీ ధర్నాకు దిగిన బిజెపి, కాంగ్రెస్ నాయకులు. ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తు సస్పెండ్ చేయాలని బిజెపి కాంగ్రెస్ నాయకులు. […]

ప్రాంతీయం

శ్రీనిధి సురక్ష ఇన్సూరెన్స్ పథకం ద్వారా బాధితుడికి సహాయక నిధి.

128 Viewsవర్గల్ మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామంలో,మౌనిక, గ్రామ సంఘం ద్వారా శ్రీనిధి ద్వారా తీసుకున్న సభ్యురాలు తిమ్మాపురం వినోద, భర్త పేరు నాగరాజ్, సభ్యురాలుమరణించడం జరిగింది. శ్రీనిధి సురక్ష ఇన్సూరెన్స్ పథకం కింద 45 వేల రూపాయలు ఇన్సూరెన్స్ ద్వారా క్క్లైమ్ వచ్చింది, ఇట్టి డబ్బులను నామిని తిమ్మాపురం నాగరాజు కు, గ్రామ సర్పంచ్ అంజిరెడ్డి, ఉప సర్పంచ్ జైపాల్ రెడ్డి, వర్గల్ మండల ఎపిఎం యాదగిరి, శ్రీనిధి మేనేజర్ శ్రీరామ్, క్లస్టర్ సిసి జి.సత్యనారాయణ, సిసి […]

ప్రాంతీయం

కిషోర్ కిషోర్ కుట్టు మిషన్ ప్రారంభించారు…

137 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే18, బంధనకల్ గ్రామంలో ఉచిత టైలరింగ్ శిక్షణ తరగతులను గురువారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో కిశోర కుట్టు శిక్షణకేంద్రం ప్రారంభించారు. ఈకార్యక్రమం నెలరోజులపాటు ఉదయం 9,గం.నుండి 11,గం.వరకు నిర్వహించునని తెలిపారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ అరవింద మాట్లాడుతూ బాలికలకు వృత్తి శిక్షణ కోర్సులను కుటుంబ పోషణకు అనుగుణంగా భవిష్యత్తులో బాగుపడతారన్నారు. బాలికలు స్వశక్తితో ఎదిగేందుకు ఐసిడిఎస్ కేంద్రం ద్వారా వృత్తి శిక్షణ సక్రమంగా హాజరైతేనే పూర్తి స్థాయిలో వృత్తి శిక్షణ కోర్సుల్లో నైపుణ్యం […]