162 Viewsబాలసాహిత్యంలో విస్తృత పరిశోధనలు జరుగాలి.. ( తెలంగాణ బాలసాహిత్య సమ్మేళనంలో వాసరవేణి ప్రసంగం) బాల్యం అమూల్యమైనదనీ,బాల్యాన్ని చక్కగా మలుచాలంటే ఉత్తమ బాలసాహిత్యం అవసరమనీ , బాలసాహిత్యంలో అన్ని ప్రక్రియల్లో మంచి రచనలు రావాలనీ,అలాగే బాలసాహిత్యంలో విస్తృత పరిశోధనలు జరుగాలనీ డాక్టర్ వాసరవేణి పర్శరాములు* అన్నారు. మే 24,25 రెండురోజులు *తెలంగాణ సారస్వత పరిషత్తులో రాష్ట్రస్థాయి బాలసాహిత్య సమ్మేళనం* జరిగింది. బాలసాహిత్య చర్చాసమూహంలో *బాలసాహితీవేత్త డా.వాసరవేణి పరశురాం బాలసాహిత్యం నాడు నేడు పై ప్రసంగించారు.* ప్రాచీనంనుండి జానపద […]
ప్రాంతీయం
సెట్ బ్యాక్ లేకుండా నిర్మించే ఇళ్లపై వివరణ…
301 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే25, మండలంలో సెట్ బ్యాక్ వదిలిపెట్టకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గత రెండు మూడు నెలల నుండి అక్రమ నిర్మాణాలు చేస్తున్న నేపథ్యంలో ముస్తాబాద్ లోని వార్డు సభ్యుడు బుర్ర రాములు గౌడ్ దీక్ష చేసి ఉపేందర్ గౌడ్ టవర్ఎక్కి వారి నిరసనలు తెలిపారు. పార్టీలకతీతంగా ప్రజలు యువత ఆందోళన బాట పడుతున్నారని ఓరగంటి తిరుపతి తెలిపాడు. మెయిన్ రోడ్ నుండి శివకేశవ ఆలయాలకు వెళ్లే దారిలో అక్రమ నిర్మాణం పై […]
ఋతుప్రేమ కార్యక్రమం గురించి అవగాహన
128 Viewsఆరోగ్య వంతమైన, సౌకర్యవంతమైన, డబ్బులు ఆదా చేసుకునే అవకాశం ఈ రుతుప్రేమ ద్వారా లభిస్తుంది. రుతుప్రేమ గురించి బహిరంగంగా మాట్లాడటంలో తప్పేమీ లేదు. అవగాహన కల్పించడంతో మహిళల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతున్నది. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని సిద్ధిపేట మహిళా డాక్టర్లు, గైనకాలజిస్టులను భాగస్వామ్యం చేసుకుని మరింత ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రుతుప్రేమ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. రుతుప్రేమ కార్యక్రమం గురించి మీకు అవగాహన కల్పించి […]
వ్యవసాయ అధికారులు రైతులకు ఆయిల్ ఫామ్ ఎలాసాగు చేయాలి అనేఅంశంపై …
196 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 23, ముస్తాబాద్ మండలం మద్దికుంట మోయినికుంట రైతు వేదికలో ఆయిల్ ఫామ్స్ సాగుపై రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. రైతులు వెయ్యి రూపాయల డిడితో 90.శాతం రాయితీపై ఎగరానికి 50,మొక్కలు చొప్పున అందజేయుటకు అలాగే డ్రిప్ సబ్సిడీ ఎస్సీ, ఎస్టీ రైతులకు 100.శాతం బీసీ రైతులకు 90.శాతం జనరల్ రైతులకు 80.శాతం ఇవ్వబడునని అన్నారు. అదేవిధంగా మొదటి నాలుగు సంవత్సరాలకు నిర్వహణ కింద అంతర పంటలు వేయడానికి ఎకరానికి […]
ఆర్టీసీ ఉద్యోగులకు ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ బీసీవిద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్…
273 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 23, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులకు ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ ఈరోజు బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎస్సై శ్రీకాంత్ గౌడ్ మరియు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ సిరిసిల్ల బస్ స్టేషన్ లో ఆర్టీసీ కార్మికులకు ఎనర్జీ […]
గంజాయి ముఠాను అరెస్టుచేసిన వేములవాడ రూరల్ సీఐ బన్సీలాల్…
194 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 22,న రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాయంత్రం 4 గం,,ల సమయంలో వేములవాడ రూరల్ పోలీస్ వారికీ వచ్చిన సమాచారం మేరకు రూరల్ సీఐ బన్సీలాల్, రూరల్ ఎస్ ఐ నాగరాజు వారి సిబ్బందితో కలసి చెక్కపల్లి పెద్దమ్మ టెంపుల్ వద్దకు రూరల్ తహసీల్దార్ తో కలసి వెళ్లేసరికి అక్కడ ఇద్దరు వ్యక్తులు1) సముద్రాల విజయ్, నివాసం: ఉప్పర్ మల్యాల్, 2) నిమ్మల నితీష్ లు తమవద్ద ఒక ప్లాస్టిక్ బ్యాగ్ […]
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులు అరెస్ట్…
446 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి మే 22, ఎల్లారెడ్డిపేట పోలీసులకుకి వచ్చిన నమ్మదగిన సమాచారంపై, మధ్యాహ్నం ఎల్లారెడ్డిపేట శివారులో ఉన్న కేశపెరమల్లగుట్ట వద్దకు వెళ్లి అక్కడ తనిఖీ చేయగా ఆరుగురు వ్యక్తులు జూదం ఆడుతుండగా పట్టుకొని వారివద్ద నుండి నగదు 21,690. నాలుగు బైకులు, జూద సామాగ్రిని స్వాధీనం, పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి వారిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. Telugu News 24/7tslocalvibe.com
డి-1కాలువ గురించి పలు అంశాలపై చర్చించిన అధికారులు…
428 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే22, అప్పర్ మానేరు కెనాల్ ని లోతుచెరువు మల్లారెడ్డి పేట్ నుంచి రత్నాలకుంట ముస్తాబాద్ వరకు ఇంజనీరింగ్ అధికారి కరీంనగర్ బి.శంకర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అమరేందర్ రెడ్డి ముస్తాబాద్ ఇరిగేషన్ డిఈఈ రవికుమార్ మరియు వంశీకృష్ణ ఏఈఈ స్రవంతి ఏఈఈ సందర్శించారు. ఇందులో భాగంగా గోపాలపల్లిలోని కూలిపోయిన బ్రిడ్జి, పాత చెరువు జలధార డి-1, 8వతూము, డి-1,5వతూములను పరిశీలించి మరమ్మత్తుల గురించి చర్చించినారు. ప్రధాన కాలువలో కలుస్తున్నటువంటి మురుగునీటి మీద విచారం […]
2000 నోటుతో బ్యాంకులో కేవైసీ చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలు కరెడ్ల మల్లారెడ్డి బిజెపి సిరిసిల్ల అసెంబ్లీ కన్వీనర్…
152 Views ముస్తాబాద్ ప్రతినిది వెంకటరెడ్డి మే22, 2000 నోటు విడిపించుకొనడానికి పింఛను తీసుకునేటువంటి సామాన్య ప్రజలు బ్యాంకులలో చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక నోటుకైనా కేవైసీ చేసుకోవాలని బ్యాంకు అధికారులు చెప్పిన వెంటనే ఏమి చేయాలో తోచక గంటల తరబడి వేచి చూస్తున్నారు దీనికి బ్యాంకు అధికారులు స్పందించి మినిమం 20000వేలకు పైన ఉంటే షరతులు పెట్టాలని బ్యాంకు వారికి కోరడమైనది లేనియెడల కేవలం ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని 2000 నోటును తీసుకోవాల్సిందిగా బ్యాంకు […]
కలెక్టర్ ఆఫీస్ కు సమాచారం కొరకు బాధ నరేష్…
152 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే 22, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చీకోడు గ్రామానికి గతంలో మంజూరైన ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా చికోడు గ్రామానికి మంజూరైన లబ్ధిదారుల వివరాలతో పాటు వారికి కేటాయించిన నిధులు తెలియజేయాలని సమాచార హక్కుచట్టం ద్వారా వివరణ తెలుసుకోవాలని వెళ్లిన బాధా నరేష్ బీజేపి జిల్లా కార్యాలయ సహాయ కార్యదర్శి . Telugu News 24/7tslocalvibe.com










