132 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూలై15, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ కార్యనిర్వాహక సభ్యులుగా నియమితులైన సంగీతం శ్రీనివాస్ ని ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమములో జిల్లాఉపాధ్యక్షులు బుర్ర రాములుగౌడ్, జిల్లా ప్రధానకార్యదర్శి పెద్ది శ్రీనివాస్, మండల బీసీ సెల్ అధ్యక్షులు అగుల్ల రాజేశం పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
ప్రాంతీయం
నేటి నుండే బీసీలకు లక్ష రూపాయల చెక్కుల పంపిణీ
109 Viewsబీసీ కుల వృత్తులు చేతి వృత్తుదారులకు ప్రభుత్వం లక్ష రూపాయల సహాయం శనివారం అందనుంది ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది తొలగి విడతగా నిరుపేదలకు వితంతువులకు వికలాంగులకు పింఛన్దారులకు ప్రభుత్వం సహాయం అందించాలని అర్హులైన వ్యక్తులకు మాత్రమే చెక్కులను అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అర్హులైన జాబితా ను ఎంపీడీవోలకు నగరాల్లో ఉన్న మున్సిపల్ కమిషనర్లకు అందించింది జాబితాలో ఉన్న నిరుపేదలకు లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులు చేతులమీదుగా మొదటి విడతగా సహాయం […]
దిష్టిబొమ్మల దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు…
219 Views. ముస్తాబాద్, జూలై14 కొండాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంతరాజు ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి అధ్యక్షతన కెసిఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ రుణమాఫీ అందించడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏక కాలంలో రుణాలు మాఫీతో పాటు సబ్సిడీపై రైతులకు పనిముట్లు అందించి రైతులకు మామిడి మొక్కలు […]
రేవంత్ రెడ్డి పాలాభిషేకం
127 Views తంగళ్ళపల్లి మండల బస్వాపూర్ గ్రామంలో శుక్రవారం టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఉచిత కరెంటు విషయంలో రేవంత్ రెడ్డి వక్రీకరించి బిఆర్ఎస్ నేతలు దిష్టి బొమ్మలు దహనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని పసుపు నీళ్లతో శుద్ధిచేసి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బాలసాని శ్రీనివాస్ గౌడ్, దువాజీ దేవరాజ్ బూరుగుపల్లి […]
చె(చి)త్త శుద్ధి…. పారిశుద్ధ్యమా నీజాడ ఎక్కడ!!
128 Views! చె(చి)త్త శుద్ధి….. పారిశుద్ధ్యమా నీ జాడ ఎక్కడ!!! రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల ముందర ఉన్న చెత్త మొత్తం కూరుకుపోయింది . మరోవైపు కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారనిఅన్నారు గురువారం రోజున విషయం తెలుసుకున్న వార్డు మెంబర్ శ్రీనివాస్ గౌడ్ ప్రైవేట్ గా కార్మికులతో పాఠశాల సెక్యూరిటీ గార్డ్ దేవి రెడ్డి తో కలిసి సహాయకులుగా పనిచేశారు. గ్రామపంచాయతీ కార్మికులు ఈరోజుతో ఎనిమిదో రోజుకు చేరుకుంది మండలంలో […]
మహిళలకు రక్షణ ఏది? మద్యం తాగించి మత్తుగా.. చిత్తుగా ఓడించి..
553 Viewsమహిళ మత్తుగా తాగి పడిపోయినా పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం. వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలో రెండవ బైపాస్ రోడ్డులో మత్తు కు బానిసై రోజు తాగడం పడిపోవడం జనం పోగావడం 108 ఫోన్ చేయడం షరా మామూలు అయిపోయింది పోలీస్ సిబ్బంది రావడం వారిని మళ్లీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపడం ఇలా గత వారం 15 రోజులు ఉండి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జరుగుతున్న కొంతమంది స్థానికులు వాపోతున్నారు ఒక ఒంటరి మహిళ ఇలా […]
ఫ్యాషన్ ఫోటోగ్రఫీలో ఉత్తమ ప్రతిభా కనబరిస్తున్న శ్రీకాంత్ రెడ్డిని ఘనంగా సన్మానించిన బట్టు అంజిరెడ్డి..
122 Viewsగజ్వేల్ మండలం సంగుపల్లి గ్రామానికి చెందిన బసాడి శ్రీకాంత్ రెడ్డిని ఘనంగా సన్మానించిన ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి. వారు మాట్లాడుతూ శ్రీనివాస్ రెడ్డి విజనై ఫోటోగ్రఫీ సంస్థ ద్వారా, ఫ్యాషన్ ఫోటోగ్రఫీలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి ఢిల్లీలో నిర్వహించబడినటువంటి ఇంటర్నేషనల్ బిజినెస్ అవార్డు ను పొందినందుకు చాలా సంతోష కారం అని, తెలంగాణ రాష్ట్రం గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎంపికై, కరోనా టైంలో ఎంతోమందికి ప్రాణదానం చేసిన గొప్ప మానవత్వం […]
నిరుపేద బాధితుడికి ఆర్థిక సాయం చేసిన లక్ష్మీ ఫౌండేషన్ చైర్మన్ మర్కంటి కనకయ్య….
130 Viewsగజ్వేల్ ప్రజ్ఞపూర్ మున్సిపల్ కౌన్సిలర్ లక్ష్మి ఫౌండేషన్ చైర్మన్ మర్కంటి వరలక్ష్మి కనకయ్య ఒక నిరుపేద వ్యక్తికి ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు వివరాల్లోకి వెళితే పెర్క రాజు తండ్రి బాలయ్య నెల రోజుల క్రితం కొమురవెల్లి దేవస్థానం వెళ్లి వస్తుండగా రాజుకు అతని ఇద్దరు కొడుకులకు యాక్సిడెంట్ జరిగింది.అతని హైదరాబాదులో గాంధీ హాస్పిటల్ లో జాయిన్ చేశారు కాలు విరిగింది ఆపరేషన్ కూడా జరిగింది హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న […]
కుకునూరు పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం…
120 Viewsకుకునూరు పల్లి మండలం మేదినిపూర్ గ్రామంలోని విద్యుత్ ఉపకేంద్రం ఎదుట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వాక్యలను వక్రీకరించి భారసా నాయకులు కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది మొదట కాంగ్రెస్ పార్టీయే అని గుర్తు చేశారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వటమే కాంగ్రెస్ పార్టీ […]
ఎఫ్ డి సి చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం….
131 Viewsరైతులకు మూడు గంటల కరెంట్ చాలని అన్న రేవంత్ రెడ్డి మాటలను ఖండించిన ఎఫ్డిసి చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి.సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బుదవారం బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో టి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు మూడు గంటల కరెంట్ చాలు అని అన్న రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రైతు పక్షపాతి సీఎం కెసిఆర్ నేతృత్వంలో 24 గంటల ఉచిత […]










