ప్రాంతీయం

గురుకులాల్లో దోమల నివారణ మందు పిచికారి

110 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్, శేరి పల్లి బందారం మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో బుధవారం దోమల నివారణ కోసం ఆల్ఫా సైపర్ మైత్రీన్ మందు పిచికారి చేశారు. హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గాలి రమేష్ మాట్లాడుతూ వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది రాజు, బాల్ రాజు, శ్రీనివాస్, రాజు, పాష, రమేష్, శ్రీకాంత్, అజహర్ తదితరులు పాల్గొన్నారు… Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

రైతులు బీమాకు దరఖాస్తు చేసుకోవాలి

116 Viewsదౌల్తాబాద్: కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి గోవిందరాజు అన్నారు. బుధవారం మండల పరిధిలోని శేరిపల్లి బందారంలో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 5వ తేదీ వరకు రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బీమా కోసం పట్టాదారు పాస్ పుస్తకం, రైతు ఆధార్ కార్డు, నామిని ఆధార్ కార్డు బీమా ఫారానికి జత చేసి ఇవ్వాలని అన్నారు. […]

ప్రాంతీయం

భారత జాతీయ పతాక రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య గారి చిత్రాన్ని చిత్రించి ఆవిష్కరించిన రామకోటి రామరాజు….

135 Viewsగజ్వేల్ పట్టణంలో శ్రీ పింగళి వెంకయ్య గారి 145వ జయంతి సందర్భంగా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక,అధ్యక్షులు,రాష్ట్రస్థాయి కళారత్న అవార్డ్ గ్రహీత రామకోటి రామరాజు గారు అవాలతో అద్భుతంగా చిత్రించి బుధవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరి ఘన నివాలు అర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత జాతీయ పతాకం రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య అన్నారు. ఆయన రూపొందించబడినదే మన జాతీయ పాతాకం.కృష్ణ జిల్లా పెనుమర్రు గ్రామంలో 1878 ఆగస్టు 2న […]

ప్రాంతీయం

ఆర్ అండ్ ఆర్ కాలనీ ముంపు గ్రామాలైన వేములగట్,పల్లె పహాడ్ గ్రామాలలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పర్యటన….

118 Viewsగజ్వేల్ నియోజకవర్గం లోని ముంపు గ్రామాలైన ఆర్ అండ్ ఆర్ కాలనీ వేముల ఘట్ పల్లెపహాడ్ గ్రామాలలో బుధవారం రోజున అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు.వేముల ఘాట్ గ్రామంలోని నెలకొన్న సమస్యలను అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వివరిస్తున్న వేములఘాట్ సర్పంచ్ బాలయ్య. వేముల ఘాట్ గ్రామ సర్పంచ్ బాలయ్య మాట్లాడుతూ మా గ్రామంలోని సమస్యలు 165 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్లు ప్రభుత్వం ఇచ్చింది కానీ 165 ఫ్లాట్లు ఇంతవరకు చూపించలేదు ఒక […]

ప్రాంతీయం

సిద్దిపేట జిల్లా భవన నిర్మాణ కార్మిక అధ్యక్షుడు శ్రీశైలం ఆధ్వర్యంలో గజ్వేల్ లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం… వేముల ఘాట్ భవన నిర్మాణ కార్మిక అధ్యక్షుడు దాతర్ పల్లి నర్సింలు…

118 Viewsగజ్వేల్ పట్టణంలోని ఇందిరాపార్క్ చౌరస్తాలో జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం ఆధ్వర్యంలో బుధవారం రోజున సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.ఈ సందర్భంగా వేముల ఘాట్ భవన నిర్మాణ కార్మిక అధ్యక్షుడు దాతర్ పల్లి నర్సింలు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు,మల్లారెడ్డి లకు అభినందనలు తెలిపారు.ఏ ప్రగతికైనా మూల ఆధారం కార్మికుడు.ప్రభుత్వం అయినా ప్రైవేట్ అయినా నడిచేది కార్మికుడి కష్టం మీదనే.ప్రతీ భవన నిర్మాణ కార్మికుడు […]

ప్రాంతీయం

మంత్రి హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన గజ్వేల్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మామిండ్ల నాగులు ….

126 Viewsగజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మామిండ్ల నాగులు బుధవారం రోజున మంత్రి హరీష్ రావుని వారి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఆప్యాయతగా మంత్రి హరీష్ రావు తన దగ్గరికి తీసుకొని పార్టీకి సంబంధించిన అంశాలు,అభివృద్ధి కార్యక్రమాల పైన ఆరా తీయడం జరిగింది.భవిష్యత్తు పార్టీ నిర్మాణం పైన మరియు వివిధ కార్యక్రమాలను ముందుండి ప్రజల వద్దకు తీసుకువెళ్లి బిఆర్ఎస్ పార్టీని విజయ తీరాలకు తీసుకువెళ్లడంలో కార్యకర్తల కృషి ఎంతో ఉంటుందని మంత్రి హరీష్ రావు […]

ప్రాంతీయం

గజ్వేల్ మండల ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం… గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ ఎస్టీ సెల్ అధ్యక్షుడు కూరాకుల వెంకట సాయి కుమార్….

125 Viewsగజ్వేల్ పట్టణంలో బుధవారం రోజున అంబేద్కర్ విగ్రహం దగ్గర గజ్వేల్ మండల ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.కుర్ర సత్యనారాయణ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నుకున్నందుకు గజ్వేల్ మండల ఎరుకల సంఘం నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ కి దానికి సహకరించిన మంత్రి హరీష్ రావు కి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎరుకల సంఘం ని గుర్తించినందుకు చాలా సంతోషకరమని, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మక […]

ప్రాంతీయం

భారసా ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కొండపాక మండల అధ్యక్షుడు లింగారావు అన్నారు

133 Views*కాంగ్రెస్ గెలిస్తే రైతులకు రూ.రెండు లక్షల రుణమాఫీ* వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ కొండపాక మండల అధ్యక్షుడు వాసరి లింగారావు అన్నారు బుధవారం మండల పరిధి వెలికట్ట క్రాస్ రోడ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. భారసా ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని అన్నారు. యాసంగి లో వరి పంట అకాల వర్షాలకు తీవ్రంగా […]

ప్రాంతీయం

సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణి…

112 Views  ముస్తాబాద్,ఆగస్టు1 చీకోడు గ్రామంలో నిరుపేద కుటుంబమైన లబ్ధిదారులు (1). కరేడ్ల లత 50.వేలు (2). పోగుల దుర్గయ్య 19వేలు (3). ఊరడి ప్రదీప్ 14.5 వేలు (4).చిన్నరాజిరెడ్డి15.వేల రూపాయల చెక్కులను బనుక నాగరాజు యాదవ్ గామశాఖ అధ్యక్షుడు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కాంపెళ్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమర్థవంతంగా పథకాలు అమలు చేస్తూ అనారోగ్యానికి గురైన వారందరికీ సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందిస్తూ నిరుపేదలకు అండగా […]

ప్రాంతీయం

పంచాయతీ కార్మిక సమస్యలను పరిష్కరించాలి

115 Viewsదౌల్తాబాద్: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ ఎంపీడీవో కార్యాలయం ముందు గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే పంచాయతీ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూడడం సరికాదన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు కాంగ్రెస్ పార్టీ […]