178 Views – వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం – మండల పార్టీ అధ్యక్షుడు తప్పేట సుధాకర్ రాయపోల్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తప్పేట సుధాకర్ ఆధ్వర్యంలో శనివారం వైయస్ రాజశేఖర్ రెడ్డి 14 వ వర్ధంతి , మరియు మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి 4 వ వర్ధంతి వేడుకలను రాయపోల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు.ఈ సందర్భంగా దివంగత […]
ప్రాంతీయం
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైయస్సార్ కు ఘన నివాళి
166 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి పక్కన ఉన్న వైయస్సార్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు మోనగారి రాజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుంటుకు శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించడం జరిగిందని ప్రజా సంక్షేమ పాలన అందించిన దివంగత […]
చిప్పలపెళ్లి గ్రామంలో సన్మాన కార్యక్రమం…
183 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 2, చిప్పలపల్లి గ్రామంలో రజకుల బంధువులు నూతనంగా నియమించబడ్డ పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సన్మానించారు. ఈకార్యక్రమంలో రజక సంఘం నాయకులు కులబంధువులు మహిళలు అక్కరాజు శ్రీనివాస్ ను సన్మానించారు. చిప్పలపల్లి రజక సంఘము కుల బందువులు మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ కొమ్మటి రాజమల్లును, సిరిసిల్ల పట్టణ రజక సంఘము అధ్యక్షుడు దండు శ్రీనివాస్ ను సన్మానించారు. Telugu News 24/7tslocalvibe.com
గౌడసంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక…
112 Viewsముస్తాబాద్, సెప్టెంబర్1, గూడెంగ్రామ గౌడసంఘం సభ్యులందరూ సమావేశం ఏర్పాటు చేసుకొనీ ఎన్నికలు జరిపారు. అధ్యక్షులు పరకాల అంజయ్య, ఉపాధ్యక్షులు లింగంపెల్లి దేవయ్య, ప్రధాన కార్యదర్శి కొమిరె ఎల్లం, కోశాధికారి కోలశ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి ఇడుగురాల దేవయ్య, కార్యవర్గ సభ్యులు ముస్తాబాద్ లక్ష్మీపతి గౌడ్, కొమిరె పర్శరాములు, కొత్త పర్శరాములు, ఇడుగురాల అంజయ్య,లను గౌడ కుటుంబ సభ్యులు వివిధ హోదాలకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈకార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
పూజలు నిర్వహించిన అనంతరం సాలువాతో సన్మానం చేసిన గ్రామస్తులు…
130 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్ 2, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల్ పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన అక్కరాజ్ శ్రీనివాస్ ని ఏఎంసి డైరెక్టర్ గా నియమితులైన రోడ్డ దేవదాస్ ని తుర్కపల్లె గ్రామంలో హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించి ఇరువురికి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ కాశోల్ల పద్మ దుర్గాప్రసాద్, బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు జవాజి బాలకిషన్, అంకని రంజీత్ , బిఆర్ఎస్ పార్టీ నాయకులు […]
పోగొట్టుకున్న చరవాణి ని బాధితురాలి కి అందజేసిన ఎస్సై
192 Viewsఎల్లారెడ్డి పేట మండలం పోగొట్టుకున్న చరవాణి ని బాధితురాలి కి ఎల్లారెడ్డి పేట ఎస్సై కే రమాకాంత్ శుక్రవారం అందజేశారు. ( సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడింటిటి రిజిస్టర్ ) యాప్ ద్వారా నెల రోజుల క్రితం పోయిన సెల్ ఫోన్ గుర్తించి తిరిగి అందజేశారు. ఎల్లారెడ్డి పేట కు చెందిన చెన్ని గోపి గత జూలై 25 న పోలీస్ స్టేషన్ కు వచ్చి తన యొక్క సెల్ ఫోన్ ను ఎల్లారెడ్డి పేట లో […]
నల్ల బ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయల నిరసన
200 Viewsమంగపేట , సెప్టెంబర్ 01 మంగపేట మండలం పిఆర్టి యు టిఎస్ మండల శాఖ అధ్యక్షులు చంద భద్రయ్య ఆధ్వర్యంలో సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధా నమును అమలు పరచాలని మండలం లోని ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపిన మం గపేట తాసిల్దార్ కి విర స్వామికి మెమరాండం ఇచ్చారు.ఈ సందర్భంగా చందా భద్రయ్య మాట్లాడుతూ కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్రంగా […]
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
106 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో కుటుంబ పోషణ భారమై ఆత్మహత్య చేసుకున్న సూర లక్ష్మి కుటుంబానికి శుక్రవారం చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్ కుటుంబాన్ని పరామర్శించి రూ, ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లయ్య, ఆంజనేయులు గౌడ్, శ్రీనివాస్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు….. Telugu News 24/7tslocalvibe.com
ఏబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల్లో రక్షాబంధన్ వేడుకలు
175 Viewsదౌల్తాబాద్: ఏబీవీపీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు రజనీకాంత్, వెంకటేష్ లో మాట్లాడుతూ రక్షాబంధన్ కుటుంబ, సామాజిక, దేశ ఐక్యతకు చిహ్నం అని, మన సంస్కృతిలో భాగం సాంప్రదాయ బద్ధంగా కొనసాగిస్తున్నామని అన్నారు. మతం వ్యక్తి గతం, దేశ రక్షణ అందరి బాధ్యత అని అన్నారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతి పండుగకు విశేషమైన ప్రాధాన్యత ఉందన్నారు. […]
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
119 Viewsదౌల్తాబాద్: ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని పి ఆర్ టి యు మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి త్యాగరాజు లు అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ పిఆర్టియు మండల శాఖ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్షన్ ఉద్యోగి హక్కు దీనిని హరించడం సమంజసం కాదని అన్నారు. ఉద్యోగుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ […]










