261 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్4, ఇదివరకే మూడు రోజుల క్రితం 72 గంటలపాటు వర్షం సమీపిస్తున్నదని హెచ్చరికలు జారీ చేసిన వాతావరణశాఖ.. ప్రభుత్వ అధికారులు పాఠశాలలను ఇదివరకే సెలవులు ప్రకటన చేయకపోవడం గమనార్హం అంటున్నారు కొందరు పలువురు నిన్న, నేడు, రేపు భారీనుండి అతిభారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖవెల్లడి ఇక కొన్నిచోట్ల భారీ శబ్దాలతో పిడుగులు కొన్నిచోట్ల యెల్లో అలర్ట్ జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం స్కూళ్లకు సెలవు ప్రకటన చేస్తారో లేదో […]
ప్రాంతీయం
మన రాష్ట్రంలో విద్యార్థులకు సాఫ్ట్ వేర్ ఉద్యోగాల మీద మోజు. సంపాదన మీద ఆలోచన
113 Viewsమన రాష్ట్రంలో విద్యార్థులకు సాఫ్ట్ వేర్ ఉద్యోగాల మీద మోజు. సంపాదన మీద ఆలోచన ఉండటం మంచిదే. అయితే చదువంటే ఇంజనీరింగ్ ఒక్కటేనా? ‘ఇంజనీర్ అవ్వాలి. అమెరికా పోవాలి’ ఇదే ధ్యాస కనపడుతోంది. ఈ మధ్య CA కూడా తయారయింది. మన తెలుగు రాష్ట్రాలనుండి సివిల్స్ కు వెళ్ళేవారి సంఖ్య, అందులో నెగ్గుకొచ్చేవారి సంఖ్య, బీహార్, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోలిస్తే చాలా చాలా తక్కువ. మనకు వచ్చే ఐఏయస్, ఐపియస్ అధికారులలో త్రిపాఠీలు, మిశ్రాలు, […]
కొండ దంపతుల గృహానికి సుమ శ్రీనివాస్ చౌదరి…
231 Viewsకొండ దంపతుల ఇంటికి సుమ శ్రీనివాస్ చౌదరి గతంలో ఎల్లారెడ్డిపేట తాసిల్దార్ గా విధులు నిర్వహించిన సుమ శ్రీనివాస్ చౌదరి ఖమ్మం జిల్లా పంచాయతీ వెల్ఫేర్ ఆఫీసర్ గా నియమితులైన సందర్భంగా ఆదివారం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి కి చెందిన మాజీ ఏఎంసి చైర్మన్ కొండ రమేష్ దంపతుల ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా సుమకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా కొండ రమేష్ మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట తహసిల్దార్ గా […]
నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్ట లో పాల్గొన్న ఎమ్మెల్యే
119 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని మహమ్మద్ షాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్టలో ఆదివారం దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి దయతో గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి రూ. 50 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు…. Telugu News 24/7tslocalvibe.com
క్షణికావేశంలో చేసే పొరపాట్లు జీవితాన్ని మార్చేస్తాయి
102 Views– ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి దౌల్తాబాద్: క్షణికావేశంలో చేసే పొరపాట్లు మనిషి జీవితాన్ని మార్చేస్తాయని ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి అన్నారు. శనివారం రాత్రి మండల పరిధిలోని చెట్ల నర్సంపల్లి గ్రామంలో కనువిప్పు కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలు, మూఢనమ్మకాలు, సామాజిక రుగ్మతలు, సోషల్ మీడియా ప్రభావం, మహిళల చట్టాలు, సైబర్ నేరాలు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సెల్ ఫోన్లు పోగొట్టుకుంటే సీఈఐఆర్ పోర్టల్ లో వివరాలు అప్లోడ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వేమ […]
సింగరేణి ప్రాంతంలో గులాబీ జెండా ఎగరాలి*
127 Views సింగరేణి ప్రాంతంలో గులాబీ జెండా ఎగరాలి* *వచ్చే ఎన్నికల్లో ఢంకా మోగించి అన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి కెసిఆర్ కి కానుకగా ఇవ్వాలి* *సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకున్న ఘనత కేసిఆర్ ది* *ప్రైవేటీకరణ నుంచి తప్పించి సింగరేణి సీఎం కెసిఆర్ కాపాడారు* *సింగరేణి పాఠశాలల కాంట్రాక్ట్ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది సమావేశంలో కల్వకుంట్ల కవిత* హైదరాబాద్ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతాల్లో గులాబీ జెండా ఎగరాలని, ఆ ప్రాంతాల్లో […]
జహీరాబాద్ నియోజకవర్గ కోహీర్ మండలం బడంపేట్ గ్రామంలోని రాచణ్ణస్వామి దేవాలయాన్ని సందర్శించిన టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు..
107 Viewsజహీరాబాద్ నియోజకవర్గ కోహీర్ మండలం బడంపేట్ గ్రామంలోని రాచణ్ణస్వామి దేవాలయాన్ని సందర్శించిన టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు.. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో మంగళతాళాలతో చైర్మన్ గారికి స్వాగతం పలికారు.. అనంతరం రాచణ్ణస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఆలయ అన్నదాన సత్రంలో భక్తులతో కల్సి మధ్యాహ్నాం భోజనం చేశారు..ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు సకల సిరులతో ఆనందంగా జీవించాలని కోరుకున్నట్లు చైర్మన్ ఎర్రోళ్ల తెలిపారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా […]
దుండిగల్ లో అమ్మవారి జాతరకు హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
110 Viewsదుండిగల్ లో అమ్మవారి జాతరకు హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ లో ఈరోజు జరిగిన శ్రీరాజరాజేశ్వరి పోచమ్మ అమ్మవార్ల జాతరకు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు ముఖ్య అతిధిగా హాజరై పూజలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ దుండిగల్ వాసులంతా కలిసికట్టుగా ఉండి ఆలయాలు నిర్మించడం గొప్ప విషయమన్నారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత సమకూరుతుందన్నారు. […]
పోలింగ్ కేంద్రాల సందర్శన
251 Viewsమంగపేట,సెప్టెంబర్ 03 మంగపేట మండలంలోని కమలాపురం మంగపేట గ్రామా ల్లోని పొలింగ్ కేంద్రాలను ములుగు శాసనసభ ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి రెవెన్యూ డివిజనల్ అధికారి సత్యపాల్ రెడ్డి సందర్శించారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిం చాలనీ స్కూల్ కాలేజ్ లను సందర్శించి ఓటు నమోదుకు అవగాహన కల్పించాలని చని పోయిన ఓటర్స్ ను తొలగిం చాలనీ చిరునామా మార్పు, ఫొటో మార్పులు తప్పు ఒప్పు లు సవరించుటకు దరకాస్తులు స్వీకరించి త్వరగా […]
పాత్రికేయులు తనయుడి వివాహానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించిన బిసి విద్యార్థిసంగం రాష్ట్ర కోఆర్డినేటర్…
103 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్3, గంభీరావుపేట్ ఆంధ్రజ్యోతి పాత్రికేయుడు యాదగిరి గౌడ్ తనయుడి వివాహం ఫంక్షన్ హాల్ లో ఉన్నందున వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ముస్తాబాద్ మండలానికి చెందిన బిసివిద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ అయిన వెంట ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యక్షులు పాపగారి పవన్ కళ్యాణ్, నాయకులు గంగోని సంకీర్త గౌడ్, నరేంద్రవర్మ, సాయికిరణ్, వివాంత్ తదితరులు పాల్గొన్నారు. యాదగిరి గౌడ్ తో కాస్త ముచ్చటించారు. Telugu News […]










