ప్రాంతీయం

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 8వ డివిజన్ లో ఆకస్మికంగా పర్యటించిన మేయర్ దర్ని మధుకర్

15 Viewsమంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 08 వ డివిజన్ అరుణక్క నగర్ లో ఈ రోజు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ ఆకస్మికంగా పర్యటించడం జరిగింది. ఆరునక్క నగర్ లో గత 20 ఏండ్లుగా ఉన్న మెయిన్ డ్రైనేజీ నీ జె సి బి సహాయంతో చెట్లు మరియు పూడికను తొలగించడం జరిగింది. రానున్న వర్షాకాలం ను దృష్టి లో ఉంచుకొని డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారం కొరకు  మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాళ […]

ప్రాంతీయం

వరిధాన్యం కొనుగోలు వేగం పెంచాలి…

50 Viewsముస్తాబాద్, మే18 (24/7న్యూస్ ప్రతినిధి):   మండలంలో వరిధాన్యం కొనుగోళ్లు నత్తనడక కొనసాగుతుండంతో రైతుల అవస్థలు.. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి రోజులుకాదు నెలలు గడుస్తున్న ధాన్యం తూకం వేసేది లేదు లారీలు కదిలేదిలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేంలేక కొందరు రైతులు దళారులకు తక్కువ ధరకు తమధాన్యం విక్రయిస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తే నిర్వహణ లోపం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొనుగోళ్లు ముందుకు సాగడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ […]

ప్రాంతీయం

వరిధాన్యం కుప్పలవద్దే రైతుల పడిగాపులు… రైతులను నిండాముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం…

45 Viewsముస్తాబాద్, మే17 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతాపార్టీ మండల అధ్యక్షులు సౌల్ల క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో పత్రిక సమావేశం నిర్వహించారు. క్రాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు చేయడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. రైతులు ఎండనక వాననక ఆరుగాలం కష్టపడగా ఓపక్క వేసిన వరి వేసినట్టే ఎండిపోయి మిగిలిన వరిధాన్యాన్ని కుప్పలుగాపోసి పడిగాపులు కాస్తున్నారన్నారు. ఇప్పటికే కుప్పల మీది కవర్లు ఎండలకు చితికిపోవడం ధాన్యం కుప్పలకింద సెదలు నెత్తి మీదున్న రోహిణి […]

ప్రాంతీయం

తెలంగాణలో 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు..

16 Viewsతెలంగాణ, మే 14, తెలుగు న్యూస్ 24/7 తెలంగాణలో 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు..14, 15, 16 తేదీల్లో ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్.ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌, మంచిర్యాల,జగిత్యాల,నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ 9100622768

ప్రాంతీయం

సిరిసిల్లలో ఘోర రోడ్డు ప్రమాదం..

20 Viewsసిరిసిల్లలో ఘోర రోడ్డు ప్రమాదం..! సిరిసిల్ల, మే 14, తెలుగు న్యూస్ 24/7 ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్షం కొంత.. కారు డ్రైవర్ నిర్లక్షం పూర్తిగా ఉన్నట్లు స్పష్టం చేస్తున్న రెండు సీసీ కెమెరాల ఫుటేజీలు బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లిన కారు గంభీరావుపేట మండలం రాజరాజేశ్వర రావు కాలనీలోని గజసింగారం స్టేజి వద్దప్రమాదం ప్రమాదంలో లక్ష్మి(35) అనే మహిళ మృతి చెందగా,మరో మహిళ,ఓ బాలుడు గాయాలపాలవ్వగా,చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన స్థానికులు. […]

ప్రాంతీయం

గొల్లపల్లి లో ఓపెన్ జిమ్ ప్రారంభించిన సర్పంచ్ కొండ రమేష్ గౌడ్

96 Views ఓపెన్ జిమ్ ను ప్రారంభించిన సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ కేటీఆర్ సహకారంతో 4లక్షల రూపాయల నిధులతో ఓపెన్ జిమ్ ఏర్పాటు TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ పాలకవర్గంతో కలిసి ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మాజీమంత్రి స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ సహకారంతో నాలుగు లక్షల రూపాయల నిధులతో ఓపెన్ జిమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని […]

ప్రాంతీయం

భద్రత నిర్వహణ వ్యవస్థల మెరుగుదలపై సమావేశం

36 Views    భద్రత నిర్వహణ వ్యవస్థల మెరుగుదలపై సమావేశం – సీపీ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ సిద్దిపేట్, మే 11, తెలుగు న్యూస్ 24/7 నగరంలోని లాడ్జీలు, రిసార్ట్స్, హోటల్స్ మరియు ఫాంహౌస్ యాజమాన్యాలు, మేనేజర్లతో పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐ పీ ఎస్  ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించి పలు కీలక సూచనలు చేశారు.సీపీ మాట్లాడుతూ యాజమాన్యాలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి హోటల్, లాడ్జి, […]

ప్రాంతీయం

తెలంగాణ జన సమితి ప్లీనరీ జయప్రదం చేయండి..

19 Viewsతెలంగాణ జన సమితి ప్లీనరీ జయప్రదం చేయండి.. తెలంగాణ జన సమితి పార్టీ  అధ్యక్షులు నీరుడి స్వామి.. గజ్వేల్, మే 11, తెలుగు న్యూస్ 24/7 తెలంగాణ జన సమితి రాష్ట్ర 4 ప్లీనరీ ఈ నెల 12వ తేదీన హైదరాబాదులో జలవిహార్ లో జరుగుతుంది అని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు నీరుడు స్వామి, మాట్లాడుతూ తెలంగాణ జన సమితి పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆ పార్టీ […]

ప్రాంతీయం

పెద్దపెల్లిలో మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన సదస్సు

12 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపెల్లిలో మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన సదస్సు. వేధింపులు, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎస్‌ఐ లావణ్య రామగుండం సీపీ ఆదేశాల మేరకు పెద్దపెల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో పెద్దపెల్లి జాగృతి మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో మహిళల కోసం అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ లావణ్య పాల్గొని మహిళల భద్రత, బాలల రక్షణ,ఆన్‌లైన్ మోసాలు మరియు యాంటీ డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు.మహిళల […]

ప్రాంతీయం

బెల్లంపల్లి మండలం లో కాంగ్రెస్ పార్టీ ని ఇంకా బలోపేతం చేస్తాను, మండల కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గం రాజయ్య

27 Viewsబెల్లంపల్లి మండలం లో కాంగ్రెస్ పార్టీ ని ఇంకా బలోపేతం చేస్తాను, మండల కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గం రాజయ్య. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం రూరల్ లో కాంగ్రెస్ పార్టీ ని మరింత బలోపేతం చేస్తూ ముందుకు వెళ్తానని నూతన కాంగ్రెస్ మండలం అధ్యక్షులు దుర్గం రాజయ్య అన్నారు. ఈ సందర్బంగా ఆయన తన నివాసం లో మీడియా తో మాట్లాడారు. తన రాజకీయ నేపధ్యాన్ని గుర్తించి నాకు బెల్లంపల్లి రూరల్ మండల అధ్యక్ష పదవి […]