ప్రాంతీయం

రాయపోల్ ముద్దుబిడ్డ దరువు అంజన్న కు -ఉత్తమ నంది అవార్డు

144 Viewsరాయపోల్ ముద్దుబిడ్డ దరువు అంజన్న కు -ఉత్తమ నంది అవార్డు తెలంగాణ ఉద్యమ కళాకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆడిటోరియం లో జరిగిన “నంది అవార్డు” కార్యక్రమం లో ప్రజా కవి రచయిత దరువు అంజన్న కు ప్రజా గాయని విమలక్క చేతుల మీదుగా ఉత్తమ నంది అవార్డు ఇచ్చి ఘనంగా సత్కరించారు. విమలక్క మాట్లాడుతూ తమ్ముడు దరువు అంజన్న తెలంగాణ మాలిదశ ఉద్యమంలో 1995 సిద్దిపేట కేంద్రంగా తర్వాత […]

Breaking News ప్రాంతీయం

గుండారం మాజీ సర్పంచ్ సతీశ్ రావు ను పరామర్శించిన జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు

192 Viewsగుండారం మాజీ సర్పంచ్ సతీశ్ రావు ను పరామర్శించిన జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు ఎల్లారెడ్డి పేట , ఫిబ్రవరి 06 : ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామ మాజీ సర్పంచ్ మైనంపల్లి సతీశ్ రావు ను ఎల్లారెడ్డిపేట జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు సోమవారం పరామర్శించారు, సతీశ్ రావు అతని సోదరుడు రంగారావు ల తల్లి రాజమ్మ నాలుగు రోజుల క్రితం వ్వవసాయ బావిలో జారి […]

ప్రాంతీయం

లీటర్ కావాలా అర లీటర్ కావాలా…

228 Viewsముస్తాబాద్ ఫిబ్రవరి 5, (ప్రభన్యూస్) తాటి చెట్లనుండి లభించే ఈ కల్లు కూడా దాదాపు ఈతకల్లు మాదిరిగానే లోపలి మట్టలను చెక్కడం ద్వారానే తీస్తారు. కాకుంటే ఈరోజు ఎప్పటికప్పుడు కట్టిన కుండ మరుసటి రోజు తీసివేస్తారు. నిలవ కల్లు తాగటం తక్కువ. తాటి చెట్టు నుండి తీయ బడిన వెంటనే వచ్చే కల్లు నిషాలేకుండా సాధారణ లిముక రుచిని కలిగి ఉంటుంది. కొస భాగాన్ని కోసి అక్కడ కల్లు కుండలను కడతారు ఈత, తాటి మొదలైన […]

ప్రాంతీయం

అంగరంగ వైభవంగా మహా మృత్యుంజయ హోమ యజ్ఞం

150 Viewsదుబ్బాక: దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని తోగుట మండలం బండారుపల్లి గ్రామంలో లోక కల్యాణ ఆశ్రమంలో గురూజీ గంధం సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో మహా మృత్యుంజయ హోమ యజ్ఞంను అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఇందులో సుమారు 30దంపతులు పాల్గొన్నారు.అనంతరం అన్న ప్రసాదంను ఏర్పాటు చేశారు. స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు.భజన కార్యక్రమాలు నిర్వహించారు.తదుపరి అధ్యాత్మిక స్వాములకు పలువురికి సన్మానం చేశారు.మహా మృత్యుంజయ హోమ యజ్ఞం చేయడం వలన ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడు జీవితంలో సుఖ సంతోషాలతో ఉండాలనే సంకల్పంతో ఈ […]

ప్రాంతీయం

మనుస్మృతి ప్రాఛీన రాజ్యాంగం కాదు – డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ 

124 Viewsమనిషిని మనిషిగా చూడ నిరాకరించి అసమానత్వాన్ని, బానిసత్వాన్ని అమలుచేసిన మనుస్మృతిని ప్రాచీన రాజ్యాంగంగా ప్రచారం చేయడం సిగ్గుచేటని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ అన్నారు. మనుస్మృతికి ప్రాచీన రాజ్యాంగం శిక్షాస్మృతి అని పుస్తకాన్ని ప్రచురించి తెలుగు విశ్వ విద్యాలయంలో ఆవిష్కరణ చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను మానుకొవాలని అదివారం నాడు హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రములోని అంబేద్కర్ విగ్రహం ముందు మరొసారి మనుస్మృతిని డిబిఎఫ్ అధ్వర్యంలో దగ్దం చేసారు. ఈ సందర్భంగా డిబిఎఫ్ […]

ప్రాంతీయం

దుబ్బాక మండలంలో ఎంపీ సుడిగాలి పర్యటన

132 Viewsదుబ్బాకః ఆపద వొచ్చింది అంటే తానున్నానని అండగా మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి నిలుస్తున్నారు. ఆదివారం దుబ్బాక నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం పై దృష్టి సారిస్తూనే ఎక్కడికి వెళ్లినా ఆప్రాంతంలో ఎవరికి ఆపద వొచ్చినా వెల్లి భరోసా అందించి అండగా నిలుస్తున్నారు. దుబ్బాక మండలంలోని ఛీకొడులో అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి శ్రీకారం చుట్టారు.గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనంతో పాటు అంబేద్కర్, […]

ప్రాంతీయం

కళ్యాణం కమనీయం- వైభవపేతంగా శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం…

224 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 5, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామంలో శ్రీ రుక్మిణి వేణుగోపాలస్వామి కళ్యాణ మహోత్సవంలో శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి దివ్య కల్యాణోత్సవం వైభవంగా ధ్వజారోహణం, విశ్వక్సేన పూజ ,కళ్యాణం, పూర్ణాహుతి, ఆలయ అర్చకులు,వారి పరిణయ ఘట్టాలను అత్యంత వైభవోపేతంగా ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. వందలాది భక్తులు హాజరయ్యారు. సందర్భంగా ముస్తాబాద్ మండల ఎంపీపీ జనగామ శరత్ రావు, జడ్పీటిసి గుండం […]

ప్రాంతీయం

*పాఠశాల మంచి నీళ్ల కోసం 10 వేలు వితరణ చేసిన నిలువ నీడ లేని వ్యక్తి*

130 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో తేలు కిష్టయ్య అనే నిలువ నీడ లేని వ్యక్తి గుండారం ప్రభుత్వ పాఠశాలకు పిల్లలకు మంచినీళ్లు బోరు కోసం పదివేల రూపాయలను ఈరోజు పసుల భాస్కరు కు అందించడం జరిగింది. చాలా రోజుల నుంచి బోరు కాలిపోతుందని నీళ్లు పిల్లలకు అందించలేక గ్రామ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఉదయం గుండారం ప్రజలు ఎవరైనా దాతలు ఉంటే ఇవ్వాలని సర్పంచ్ శంకర్ నాయక్ ఎవరైనా దాతలు […]

ప్రాంతీయం

రెడ్డి ఆత్మీయ సభను విజయవంతం చేయండి

153 Viewsగజ్వేల్ పట్టణంలోని పిఎన్ఆర్ గార్డెన్లో జరిగే రెడ్డి సంఘం ఆత్మీయ సభను విజయవంతం చేయాలని రాయపోల్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు, అంకిరెడ్డిపల్లి స్థానిక సర్పంచ్ వెంకట నర్సింహారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి రెడ్డి కుటుంబాలు ఆర్థికంగా ఎదగలంటే ప్రతి ఒక్క రెడ్డి సోదరుడు ఏకమై ఐక్యమత్యంతో పోరాడితేనే ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదుగుతారని, కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రవేశపెట్టే పథకాలు, ఉద్యోగాలు ఇతర సబ్సిడి […]

ప్రాంతీయం

అంబేద్కర్ అందరివాడు కొందరివాడు కాదు – అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి అవసరం లేదు – డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ – మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య

151 Viewsభారతదేశానికి దిశా నిర్దేశం నిర్దేశించి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి అడ్డువస్తే ఊరుకునే ప్రసక్తి లేదని, అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు కోసం ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని బిడిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య డిమాండ్ చేశారు. శనివారం రాయపోల్ మండలం బేగంపేట గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు స్థానిక సర్పంచ్, […]