ప్రాంతీయం

*పాఠశాల మంచి నీళ్ల కోసం 10 వేలు వితరణ చేసిన నిలువ నీడ లేని వ్యక్తి*

125 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో తేలు కిష్టయ్య అనే నిలువ నీడ లేని వ్యక్తి గుండారం ప్రభుత్వ పాఠశాలకు పిల్లలకు మంచినీళ్లు బోరు కోసం పదివేల రూపాయలను ఈరోజు పసుల భాస్కరు కు అందించడం జరిగింది. చాలా రోజుల నుంచి బోరు కాలిపోతుందని నీళ్లు పిల్లలకు అందించలేక గ్రామ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఉదయం గుండారం ప్రజలు ఎవరైనా దాతలు ఉంటే ఇవ్వాలని సర్పంచ్ శంకర్ నాయక్ ఎవరైనా దాతలు ఉంటే సహకరించాలని కోరడం జరిగింది. స్పందించిన తేలుకిష్టయ్య గుండారం గ్రామంలో ప్రజాపతినిధులు నాయకులు చేయలేని పని మీద వాళ్ళు నీడలేని వ్యక్తి చేయడం సంతోషాన్ని కలిగిస్తుంది. తెలు కిష్టయ్యకు గుండారం ప్రజలు అన్ని పార్టీల నాయకులు ధన్యవాదాలు తెలిపారు

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *