135 Viewsమహాశివరాత్రి జాతరకు ఎంపీ కి ఆహ్వానం దౌల్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ శంభులింగేశ్వరాలయంలో నెల 17 నుండి ప్రారంభమయ్యే మహా శివరాత్రి జాతరకు హాజరు కావాల్సిందిగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ని ఆలయ కమిటీ చైర్మన్ ఆది వేణుగోపాల్ ఆహ్వానించారు.మహాశివరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కి గురువారం అందజేసి జాతర ఉత్సవాలకు ఆహ్వానించారు. Telugu News 24/7tslocalvibe.com
ప్రాంతీయం
ముస్తాబాద్ పెద్ద చెరువు నుండి మొదులుకొని అప్పర్ మానేరు చెక్ డ్యామ్ల అభివృద్ధి పనుల క్షేత్ర స్థాయిలో పరిశీలన…
679 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 16, రాష్ట్రంలో జరుగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం జలశక్తి అభియాన్ నుండి లియో ఫ్రాంక్లిన్, ముస్తాబాద్ లోని పెద్ద చెరువు నుండి మొదలుకొని నామాపూర్ అప్పర్ మానేరు చెక్ డ్యామ్ లను స్టోరేజ్ వాటర్ నిల్వ కెపాసిటీ ఈ ప్రాజెక్టుల వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగిందా లేదా అనే విషయంపై సానుకూలంకుశంగా చర్చించడానికి పిడి ప్రాజెక్టు డైరెక్టర్, మదన్మోహన్ అసిస్టెంట్ […]
నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
149 Viewsరాయపోల్ మండల పరిధిలోని వడ్డేపల్లి, రామారం, వీరారెడ్డిపల్లి, వీరానగర్, అంకిరెడ్డిపల్లి, గొల్లపల్లి, దౌల్తాబాద్ మండలంలోని మాచిన్ పల్లి గ్రామాలలో శుక్రవారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ వాసుదేవ్ రావు తెలిపారు. 33కెవి లైన్ మరమత్తు పనుల కారణంగా త్రీఫేజ్ విద్యుత్ ను నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. తిరిగి సాయంత్రం 7 గంటల నుండి త్రీఫేజ్ విద్యుత్ సరఫరా ఉంటుందని ఆయన […]
ప్లాస్టిక్ నిషేదానికి స్పెషల్ టాస్క్ పోర్స్ ఏర్పాటు.
296 Viewsప్లాస్టిక్ నిషేదానికి ఎల్లారెడ్డిపేట మండలంలో టాస్క్ పోర్స్ ఏర్పాటు. పైలట్ ప్రాజెక్ట్ గా ఎల్లారెడ్డిపేట మండలం*. ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో గల కిరాణా దుకాణాలలో ప్లాస్టిక్ సంచులను నిషేదించి బట్టసంచులను వాడాలని ఎల్లారెడ్డిపేట మండలంలో టాస్క్ పోర్స్ ఏర్పాటుచేశారు.ఇందులో ఐకేపీ తదితర విభాగం అధికారులు టాస్క్ పోర్స్ టీమ్ గా ఏర్పాటుచేశారు. ఎల్లారెడ్డిపేట మండలాన్ని ప్లాస్టిక్ రహిత మండలంగా జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా అధికారులు ఎన్నుకున్నారు.ప్లాస్టిక్ రహిత మండలంగా ఏర్పాటు చేయడానికి అన్నిరకాల […]
గజ్వేల్ లో 18అడుగుల కేసీఆర్ భారీ చిత్రాన్ని 25కిలోల అవాలతో అద్భుతంగా చిత్రించిన రామకోటి రామరాజు
341 Viewsతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 69 జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ప్రగతి సెంట్రల్ స్కూల్ లో ఏకంగా 18అడుగుల అతి భారీ చిత్రాన్ని 25కిలోల ఆవాలను ఉపయోగించి 5రోజులు శ్రమించి కేసీఆర్ చిత్రాన్ని అత్య అద్భుతంగా చిత్రించి గురువారం ఆవిష్కరించారు. కళారత్న రాష్ట్రస్థాయి అవార్డు గహిత, శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షుడు రామకోటి రామరాజు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ చిత్రాన్ని ప్రతి సంవత్సరం ఒక కొత్త ఆలోచనతో చిత్రిస్తానన్నాడు. గత […]
పలు అభివృద్ధి కార్యక్రమాలు వీక్షించేందుకు గజ్వేల్ కు వచ్చిన పంజాబ్ సీఎం భగవత్ మాన్ సింగ్
158 Viewsపంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ సింగ్ గజ్వేల్ పాండవుల చెరువుని సందర్శించారు. ముందుగా కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ను సందర్శించి అనంతరం పంజాబ్ సీఎం భగవత్ మాన్ సింగ్ గజ్వేల్ చేరుకుని పాండవుల చెరువు కట్టపై ఏర్పాటు చేసిన మినీ ట్యాంక్ బండ్లను, చెరువులో నీటి నిల్వ తదితర అంశాలను పరిశీలించారు. పాండవుల చెరువు వద్ద స్థానిక మున్సిపల్ చైర్మన్ఎన్సీ రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తో పాటు ప్రజా ప్రతినిధులు అధికారులు […]
నిజమైన హీరోలే వీర సైనికులు……
154 Views*నిజమైన హీరోలే వీర సైనికులు…. ప్రాణాన్ని తృణప్రాయంగా పెట్టేది సైనికులే మాజీ సైనికుడు బోయిన మహాదేవ్ ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన బోయిన మహదేవ్ దంపతుల వివాహ వార్షికోత్సవ శుభ సందర్భంగా మండల ప్రజలందరికీ పేరుపేరునా విషెస్ తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఒక దేశ సైనికులు గాని కాదు మళ్ళీ గ్రామంలోనైనా దేశం కోసం ప్రాణాన్ని తృణప్రాయంగా త్యాదించుతానని మీడియాతో వెళ్లగక్కారు. ఎవరికీ ఎలాంటి ఆపద వచ్చిన శరణు కోరి సహాయం కోసం […]
ఎస్ ఎస్ కేబుల్ రిపోర్టర్ రవి సౌజన్యల వార్షికోత్సవ వేడుకలు
143 Viewsఘనంగా ఎస్ ఎస్ కేబుల్ విలేఖరి రవి పెళ్లి రోజు వేడుకలు ఎల్లారెడ్డిపేట మండల ఎస్ ఎస్ కేబుల్ విలేఖరి కందుకూరి రవి, సౌజన్య దంపతుల పెళ్ళిరోజు వేడుకలు ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగాయి, పెళ్లి రోజు సందర్భంగా కందుకూరి రవి సౌజన్య దంపతుల కు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎండి మజీద్, గౌరవ సలహాదారు బండారి బాల్ రెడ్డి లు శుభాకాంక్షలు తెలిపారు, నిండు నూరేళ్లు మరిన్ని పెళ్లి రోజులు […]
నిరుపేద వధువుకు పుస్తె మెట్టెలు అందజేసిన ప్రజహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు మామిడి మోహన్ రెడ్డి
129 Viewsనిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు ప్రజహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు మామిడి మోహన్ రెడ్డి. నిరుపేద వధువుకు పూస్తే మట్టెలు పంపిణీ చేసి మానవత్వపు చిరునామగా నిలుస్తున్న మోహన్ రెడ్డి. ఉమ్మడి మండల వ్యాప్తిగా అప్పన్న హస్తం, యువతకు ఆదర్శం, రేపటి ఆశా కిరణం. దుబ్బాక నియోజకవర్గంలో రాయపోల్ మండల పరిధిలోని ముంగాజిపల్లి ఎస్సీ కాలనీ నిరుపేద కుటుంబానికి చెందిన మద్దూరి శ్యామల స్వామి దంపతుల కుమార్తె రేవతి వివాహానికి దుబ్బాక నియోజవర్గం బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర […]










