208 Viewsతిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన దుండే మల్లేశం హెడ్ కానిస్టేబుల్ ఇటీవల కాకతీయ కాలువలో పడి మృతి చెందిన విషయం విదితమే. సోమవారం వారి స్వగృహాంలో దినకర్మ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి పాల్గోని ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించి వారి ప్రగాడ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధైర్యపడవద్దని కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు.. No Slide […]
89 Viewsదూల్యా నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబోగుడ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు రవి నాయక్ తండ్రి దూల్యా నాయక్ గారు అనారోగ్యంతో బాధపడుతు నిన్న పరమపదించారు. ఈ విషయం తెలిసి నేడు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి జొన్నలబోగుడ గ్రామంలోని వారి ఇంటికి వెళ్ళి దూల్యా నాయక్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఇంటి పెద్దను కోల్పోయిన బాధలో ఉన్న దూల్యా నాయక్ కుమారుడు,బిఆర్ఎస్ […]
134 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు స్కిల్స్ పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఆర్,టాటా స్కై వారి సౌజన్యంతో ప్రతిమ ఫౌండేషన్ వారు పదవ తరగతి,డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 90 రోజులు ఉచిత శిక్షణ తో పాటు,భోజన వసతి కల్పించి అర్హులైన విద్యార్థులకు సర్టిఫికెట్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతిమ ఫౌండేషన్ ఆర్గనైజర్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ… 18 సంవత్సరాల నుండి […]