ప్రాంతీయం

కలెక్టర్ వెంకట్ రాంరెడ్డిని పరామర్శించిన మంత్రి హరీష్ రావు

134 Views జగదేవపూర్ మండల కేంద్రం లోని కలెక్టర్ వెంకట నరసింహరెడ్డి గారి తల్లి ఇట్టిరెడ్డి జనాబాయి రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే కాగా గురువారం రాష్ట్ర మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు, కలెక్టర్ వెంకట నరసింహా రెడ్డి వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇట్టిరెడ్డి జనాబాయి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన వెంట రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి,జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి,ఎంపీపీ బాలేశంగౌడ్,పీఏసీఎస్ […]

ప్రాంతీయం

కంటి వెలుగును సద్వినం చేసుకోవాలి

140 Viewsకంటి వెలుగును సద్వినం చేసుకోవాలి -మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి పోచయ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కళ్ళ పరీక్షలు చేయించుకొని సద్విని చేసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మీ పోశయ్య పిలుపునిచ్చారు. రాయపోల్ మండల పరిధిలోని తిమ్మక్ పల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి పోచయ్య మాట్లాడుతూ ప్రైవేట్ దావకానుల […]

ప్రాంతీయం

దళిత ఎమ్మెల్యేను అవమానపరిచిన అధికార పార్టీ

136 Viewsదళిత ఎమ్మెల్యేను అవమానపరిచిన అధికార పార్టీ -ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించకపోవడం దళిత జాతికే అవమానం కంటోన్మెంట్ దళిత ఎమ్మెల్యే సాయన్న గత ఆదివారం రోజున మృతి చెందిన విషయం తెలిసినదే నని బీఎస్పీ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ అనాజిపూర్ సంజీవ్ అన్నారు. అధికార పార్టీ సాయన్న దహన సంస్కరణలు ప్రభుత్వ లాంచ నాలతో జరుపుతామని అధికార మంత్రి చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇది ముమ్మాటికి దళితుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని బిఎస్పీ […]

ప్రాంతీయం

ఉపాధ్యాయులుగా మారిన విద్యార్థులు

137 Viewsఉపాధ్యాయులుగా మారిన విద్యార్థులు పాఠశాల స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా ఐదవ తరగతి విద్యార్థులు ఒక్కరోజు ఉపాధ్యాయులుగా మారి పాఠశాల లోని మిగతా విద్యార్థులకు విద్యాబోధన చేశారని రాయపోల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్లా అన్నారు. రాయపోల్ మండలం కేంద్రమైన ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించి విద్యార్థులకు స్వయంగా ఉపాధ్యాయుల విధుల పట్ల పాఠశాల విధులు […]

ప్రాంతీయం

దళిత ఎమ్మెల్యేను అవమానపరిచిన ప్రభుత్వం – దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ అనాజీపూర్ సంజీవ్

186 Viewsదళిత ఎమ్మెల్యేకు అవమానం జరిగిందని రాయపోల్ మండలం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీ తరుపున గత రెండు రోజుల కింద చనిపోయినటువంటి కంటోన్మెంటు ఎమ్మెల్యే జి.సాయన్న మృతి పట్ల బాదను వ్యక్తం చేస్తూ గతంలో ఐదుసార్లు ఏకధాటిగా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు ఎంతో సేవ చేశాడు. అతను కేవలం ఒక దళిత ఎమ్మెల్యే అయినందుకు ఈరోజు భారత రాష్ట్ర సమితి అధికార పార్టీ ఎలాంటి చర్య తీసుకోకుండా సాయన్న యొక్క అంత్యక్రియలకు హాజరుకాకుండా […]

ప్రాంతీయం

పెళ్ళి కూతురుకు పుస్తే మట్టెలు అందజేసిన సర్పంచ్ రావికంటి చంద్ర శేఖర్

151 Views    సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో బుదవారం ముట్రాజ్ పల్లి మల్లయ్య మంజుల కూతురు విజయ వివాహానికి సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్  పుస్తె మట్టెలు అందజేయడం జరిగింది  ఈసందర్భంగా గ్రామస్థులు సర్పంచ్ రావికంటి చంద్ర శేఖర్ ను అభినందించారు ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బిక్షపతి, కొండ పోచమ్మ దేవస్థానం డైరెక్టర్ జానకి రాములు, పాక్స్ డైరెక్టర్ వెంకటయ్య, మల్లేశ్,భాస్కర్,నర్సింలు మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు Telugu News […]

ప్రాంతీయం

ముదిరాజ్ సంఘం భవనానికి శంకుస్థాపన చేసిన – దౌల్తాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్

137 Views దౌల్తాబాద్ మండలం గాజులపల్లి గ్రామంలో ముదిరాజ్ భవన నిర్మాణానికి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ ముదిరాజ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రణం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గాజులపల్లి గ్రామంలో ముదిరాజులు గత మూడు నెలల క్రితం జెడ్పిటిసి రణం జ్యోతిని కలిసి ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ కావాలని కోరారని వెంటనే జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ జిల్లా పరిషత్ నిధులను నాలుగు లక్షలు మంజూరు చేశారని. […]

ప్రాంతీయం

*బడుగు బలహీనర్గాల ఆశజ్యోతి మహత్మాజ్యోతిరావు పులేగారి విగ్రహన్ని ఏర్పాటు చేయాలి…

159 Viewsబిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్. ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి ఫిబ్రవరి 21, విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇన్చార్జ్ ఇల్లందుల ప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ వచ్చిన అనంతరం రవి గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో లేకపోవడం బాధాకరమని […]

ప్రాంతీయం

అసంఘటిత రంగ కార్మికులకు ఈశ్రమ్ కార్డు వరంలాంటిది ప్రజలు సామాజిక భద్రత, ఆర్థిక అభివృద్ధి రూపకల్పనకై ఈ శ్రమ్ కార్డు తప్పనిసరి…

155 Views  ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి ఫిబ్రవరి 21, ముస్తాబాద్ మండలంలోభారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ఈశ్రమకార్డు అందించడం జరిగింది. ఈ కార్డు పొందడంద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలకు అర్హులవుతారు. అదేవిధంగా సంవత్సర కాలం పాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ఇన్సూరెన్స్ ప్రమాదవశాత్తు మరణిస్తే రెండు లక్షలు శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే ఒక లక్ష బీమా వర్తిస్తుంది అని తోట ధర్మేందర్ తెలిపారు. 16 సంవత్సరాల […]

ప్రాంతీయం

ఏపీజీవీబీ బ్యాంక్ ఆధ్వర్యంలో మహిళలకు విద్యార్థులకు పొదుపు ,ఇన్సూరెన్స్ అవగాహన సదస్సు

252 Viewsసిద్దిపేట జిల్లా  గజ్వేల్ పట్టణంలోని తూప్రాన్ రోడ్ ఏపీజీవీబీ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈరోజు మంగళవారం మహిళలకు ఖాతాదారులకు విద్యార్థులకు పొదుపు మరియు ఇన్సూరెన్స్ గురించి అవగాహన సదస్సు బ్యాంకు మేనేజర్ మోహన్ రాజు ఈరోజు చేపట్టారు.ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ మోహన్ రాజు మాట్లాడుతూ మహిళా సంఘాలకు ,విద్యార్థులకు, పలువురికి నాబార్డ్ మరియు ఆర్బిఐ బ్యాంకు సహకారంతో మ్యాజిక్ షో ద్వారా పొదుపు మరియు ఇన్సూరెన్స్ గురించి వివరించడం జరిగిందని చెప్పారు .ప్రజలు అధిక వడ్డీ […]