Breaking News ప్రాంతీయం రాజకీయం

విమర్శలు మాని శాశ్వత పనులు చేపట్టండి మండల కాంగ్రెస్ కమిటీ …

219 Viewsవిమర్శలు మాని శాశ్వత పనులు చేపట్టండి మండల కాంగ్రెస్ కమిటీ . రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో బిఆర్ఎస్ పార్టీ విమర్శలు మాని శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య ఆదివారం తెలిపారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలం నుండి అధిక సంఖ్యలో తరలివచ్చి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు అలాగే కొంతమంది […]

ప్రాంతీయం

19వ వార్డులో సిసి రోడ్ పనుల ప్రారంభం

159 Viewsసిద్దిపేట్ జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 19వ వార్డులో ఈరోజు సిసి రోడ్ పనుల ప్రారంభం. ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రి హరీష్ రావుల ప్రత్యేక కృషితో 19వ వార్డులో గడ నిధుల ద్వారా 60 లక్షలతో సిసి రోడ్డు పనులు వేయడం జరుగుతుందని కౌన్సిలర్ గుంటుకు శిరీష రాజు అన్నారు. త్వరలోనే అన్ని విధుల్లో సీసీ రోడ్డు పనులు ప్రారంభిస్తామన్నారు. గజ్వేల్ నుంచి సీఎం కెసిఆర్ ప్రాతినిధ్యం వహించడంతో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు గజ్వేల్ […]

ప్రాంతీయం

మహిళలు వ్యాధుల బారిన పడకుండా వారికి ముందస్తుగా పరీక్షలు నిర్వహించాలి

132 Viewsమహిళలు వ్యాధుల బారిన పడకుండా వారికి ముందస్తుగా పరీక్షలు  నిర్వహించి తగిన చికిత్స అందించేందుకు ప్రభుత్వం మార్చి 8న మహిళా దినోత్సవం నాడు 100 ఆరోగ్య మహిళ కేంద్రాలనుప్రారంభిస్తుందని, ప్రతి మంగళవారం ఈ కేంద్రాలలో మహిళలకు పరీక్షలు నిర్వహించి తదుపరి చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరిష్ రావు […]

ప్రాంతీయం

రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే – దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెఱుకు శ్రీనివాస్ రెడ్డి

125 Viewsకాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాచిన్ పల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం అని పేర్కొన్నారు. శనివారం దౌల్తాబాద్ మండల పరిధిలోని మాచిన్ పల్లి గ్రామంలోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం గ్రామంలో దుబ్బాక నియోజకవర్గ ఆత్మ గౌరవ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాచిన్ పల్లి గ్రామంలో దళితుల ఇండ్లు చూస్తే కళ్ళకు నీల్లోస్తున్నాయన్నారు. నియోజకవర్గంలో కొత్త ఇళ్లు కట్టుకున్న ఎంపీ, ఎమ్మెల్యేలకు పేద ప్రజలకు ఇండ్లు […]

ప్రాంతీయం

రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందించిన గిరిజనులు.. మాభూములు మాకు కావాలి…

184 Views  ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి మార్చి 4,  గుండారంలో పోడు భూముల లబ్ధి దారులకు పట్టాలు  ఇప్పించండి రేవంత్ రెడ్డి నీ కలిసి వినతి పత్రం అందించిన గిరిజనులు. అనేక ఏళ్లుగా పొడు భూమిలో సేద్యం చేసుకుంటున్న తమకు భూమి పట్టాలు ఇప్పించాలని కోరుతూ  మండలంలోని  గుండారం గ్రామ గిరిజనులు  టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డినీ కలిసి వినతి పత్రం అందించారు. పోడుభూమి లబ్ధిదారుల  సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మా యొక్క పరిష్కారం […]

ప్రాంతీయం

టీ పి సీ సి అద్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటనలో అపశృతి. ఒకదాని నొకటి డీ కొన్న కార్లు.. నాలుగు వాహనాలు ద్వంసం.. తృటిలో తప్పించుకున్న జర్నలిస్టులు…

464 Viewsముస్తాబాద్ ప్రతినిధి మార్చి 4, శ్రీపాద ప్రాజెక్ట్ 9 వ ప్యాకేజీ పనులను పరిశీలించుటకు ఎల్లారెడ్డిపేట మండలంలోని తిమ్మా పూర్ గ్రామ శివారు కెనాల్ వద్దకు చేరుకున్న టి పి సీ సి అద్యక్షుడు రేవంత్ రెడ్డి కాన్వాయ్ లోని డ్రైవరు సడన్ గా బ్రేక్ వేయడంతో 7వాహనాలు ఒకదాని నొకటి డి కొన్నాయి. అందులో నాలుగు వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి వాహనాలు మీడియాకు సంభందించిన వాహనాలు కావడంతో అందులో ప్రయాణిస్తున్న జర్నలిస్టులకు స్వల్ప […]

ప్రాంతీయం

గజ్వేల్ లో యజ్ఞంలా సాగుతున్న కోటి తలంబ్రాల దీక్ష

291 Viewsభద్రాచల దేవస్థానంలో జరిగే సీతారాముల కల్యాణానికి సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శ్రీరామకోటి భక్త సమాజం గోటితో ఓడ్లను వొలిచి పంపే కార్యక్రమం ఓ యజ్ఞంలా నిర్వహిస్తున్నారు. ఈ అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రామకోటి రామరాజు శనివారం మహాలక్ష్మీ హోమ్స్ లో కోటి తలంబ్రాలు దీక్షలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని రామనామ స్మరణ చేసుకుంటూ గోటితో ఓలిచి తమ భక్తిని చాటుకున్నారు. ఇలాంటి అవకాశాన్ని కలిగించిన రామకోటి రామరాజును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో […]

ప్రాంతీయం

స్వరాష్ట్రంలో ఆరోగ్య సౌభాగ్యం.. ఆరోగ్య తెలంగాణ దిశగా వేగంగా అడుగులు.. మార్కెట్ కమిటీ ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్

156 Viewsఈరోజు అహ్మదీపూర్ గ్రామానికి చెందిన టప్ప రాములు అనే నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి అనారోగ్యంతో నిమ్స్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగ వారికి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం విషయన్నీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ గౌ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ టి హరీశ్ రావు గారికి తెలియచేయగా వారికి చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 100000( loc )కాఫీని మంజూరు చేయించగా ఈరోజు బాధితుని కుమారుడు […]

ప్రాంతీయం

సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కి వినతి పత్రం అందజేసిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కౌన్సిలర్స్

235 Views3-03-2023 తేదీన మున్సిపల్ కార్యాలయంలో, ఆర్డీవో కార్యాలయంలో రెండు పడక గదుల లబ్ధిదారుల ఎంపిక కోసం 1389 మంది పేర్లతో కూడిన జాబితాను అధికారులు విడుదల చేశారు. లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఈ జాబితాలో కొంతమంది ఇండ్లు ఉన్నవారు కూడా ఉన్నారు. నిజమైన నిరుపేదలకు న్యాయం జరగలేదు.కావున మొత్తం అప్లికేషన్లు 3300 తిరిగి రిసర్వే చేయించి జాబితాను తయారు చేయించి నిజమైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను […]

ప్రాంతీయం

ఆర్ధిక సహాయం అందజేసిన మామిడి మోహన్ రెడ్డి

162 Viewsసిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల్ లింగాయపల్లి తండాలో రెండు రోజుల క్రితం స్రవంతి లలిత వారి పూరి గుడిసెలు ప్రమాదవశాత్తు రెండు పూరి గుడిసె దగ్ధం అయినా విషయం తెలుసుకున్న దుబ్బాక బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి కనీస అవసరాలు కోసం ఆర్థిక సహాయం చేసి వారికి రెండు క్వింటాళ్ల బియ్యం మరియు నిత్యవసర సరుకులు సరుకులు ఇవ్వడం జరిగింది. మరియు వారికి ఉండడానికి […]