135 Viewsభద్రాచల దేవస్థాన పిలుపు మేరకు కోటి తలంబ్రాల దీక్షను చేపట్టిన శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో శుక్రవారంనాడు 1వ వార్డులో ప్రాథమిక పాఠశాల ఆవణంలో కౌన్సిలర్ బొగ్గులచందు నిర్వహణలో మహిళలు పెద్ద ఎత్తుల పాల్గొని భక్తి శ్రద్ధలతో రామనామాన్ని స్మరిస్తూ ఓడ్లను ఓలిచి తమ తమ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి పాల్గొని మాట్లాడుతూ కోటి తలంబ్రాలను దీక్ష అద్భుతమైన కార్యక్రమం అందులో మనమందరం పాల్గొనే విదంగా కృషి చేస్తున్న రామకోటి […]
ప్రాంతీయం
రక్తదానం మహా గొప్పది – రాయపోల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్ట రాజు
163 Viewsహుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన అనిల్ కుమార్ ట్రాక్టర్ ప్రమాదంలో తీవ్ర గాయాల గురికాగా ఆర్విఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా అత్యవసరంగా నెగిటివ్ బ్లడ్ అవసరం ఉందని ఫోన్ ద్వారా వచ్చిన సమాచారానికి స్పందించి వెంటనే ఆర్విఎం ఆస్పత్రికి వెళ్లి ఓ నెగిటివ్ రక్తదానం చేసిన రాయపోల్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు పుట్ట రాజు. ఇప్పటివరకు ఆరు సార్లు రక్తదానం చేయడం జరిగిందని అత్యవసర సమయంలో రక్తదానం చేయడం వల్ల వారి […]
జర్నలిస్టును పరామర్శించిన ప్రజాప్రతినిధులు
402 Viewsయాంజియో గ్రామ్ చేయించుకున్న సీనియర్ జర్నలిస్టు మజీద్ ను పరామర్శించిన జెడ్ పి టి సి సభ్యులు ఎల్లారెడ్డిపేట మార్చి 09 ఎల్లారెడ్డిపేట మండల సీనియర్ జర్నలిస్టు నవ తెలంగాణ విలేఖరి ఎండి మజీద్ ను ఎల్లారెడ్డిపేట మండల జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు గురువారం పరామర్శించారు, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మెడికవర్ హాస్పిటల్ లో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మజీద్ కు వైద్యులు ఎంజోగ్రామ్ , టూ డీ […]
దేశపతి శ్రీనివాస్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం హర్షణీయం:ధర్మారం సర్పంచ్ పిట్టల రాజు ముదిరాజ్
148 Views జగదేవపూర్ : తెలంగాణ ఉద్యమంలో తన పాటా మాటతో లక్షలాది మందిని చైతన్యపరిచి ఉద్యమ భావజాల వ్యాప్తికి విశేషంగా కృషి చేసిన కవి, గాయకుడు సిద్దిపేట మట్టి బిడ్డ దేశపతి శ్రీనివాస్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందని ధర్మారం సర్పంచ్ పిట్టల రాజు ముదిరాజ్ అన్నారు. గురువారం మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కోట కింద ముగ్గురికి అవకాశం […]
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి:ఎంపీపీ బాలేశం గౌడ్
125 Views జగదేవపూర్ మండల కేంద్రంలో గురువారం అంగన్వాడీ సూపర్ వైజర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ బాలేశం గౌడ్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, మహిళ లేకపోతే సృష్టి లేదని, అలాంటి మహిళలను మనం గౌరవించాలని అన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్ తో పాటు సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ కవిత మరియు మహిళలు తదితరులు […]
అలిరాజ్ పేట గ్రామం లో రైతులకు రైతు శిక్షణ కార్యక్రమం
135 Views జగదేవపూర్ మండలంలోని ఆలిరాజ్ పేట గ్రామంలో గురువారం స్థానిక సర్పంచ్ లక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీమతి M. నీలారాణి, కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం సహాయసస్య రక్షణ అధికారి వారిచే రైతులకు రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు మొక్క జొన్న మరియు ఇతర రబీ పంటలపై సమగ్ర సస్యరక్షణ కేంద్రం పద్ధతులను గురించి అవగాహన సదస్సు నిర్వహించారు.అనంతరం ఆఫీల్డ్ డే ప్రోగామ్ ను నిర్వహించి 30 మంది రైతులకు […]
సీఎం సహాయనిది పేదలకు వరం:గజ్వేల్ మార్కెట్ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి
141 Views ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిది వరం లాంటిదని గజ్వేల్ మార్కెట్ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి అన్నారు.జగదేవపూర్ మండలంలోని దౌలపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు గురువారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో అధికంగా డబ్బులు ఖర్చు కాగ మార్కెట్ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి సీఎం సహయనిదికీ దరఖాస్తు చేయగా వారికీ రాగుల అంజయ్య కు రూ.49000/-వేలు,జూపల్లి లలిత కు […]
కర్కపట్లలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించిన ఎంపీపీ పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం &వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి
172 Viewsకర్కపట్లలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించిన ఎంపీపీ పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం &వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ కర్కపట్ల గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం తెలంగాణ రాష్ట్రములో విప్లవాత్మక మార్పును తెస్తుందనికంటివెలుగు ద్వారా ఎందరికో వెలుగులు పంచుతుందనీ మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు( ఎంపీపీ ) పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డిలు అన్నారు.గురువారం మర్కుక్ మండలం కర్కపట్ల […]
విద్యార్థులకు మండల స్థాయి బయో సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు గెలుపొందిన వారికి…
214 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 9 ముస్తాబాద్ జెడ్ పి హెచ్ ఎస్ బాలికల పాఠశాలలో మండల స్థాయిలో ఉన్న పాఠశాలలోని విద్యార్థులకు మండల స్థాయి బయో సైన్స్ టాలెంట్ టెస్ట్ జరిగినది ఇందులొ గెలుపొందిన వారు జిల్లా స్థాయి పోటీలకు వెళతారు అని తెలిపారు.. ఇట్టి కార్యక్రమంలో అన్ని పాఠశాలల బయో సైన్స్ ఉపాద్యాయులు సుధాకర్, భాస్కర్ రెడ్డి, రాములు, బసవయ్య, తదితులు పాల్గోన్నారు. Telugu News 24/7tslocalvibe.com










